
Stock Market :స్థిరంగా దేశీయ మార్కెట్ సూచీలు
Stock Market : దేశీయ బెంచ్మార్క్ సూచీలు ఈ రోజు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీపై PSU బ్యాంక్, ఫార్మా, FMCG, రియాల్టీ, మీడియా, ఎనర్జీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఉదయం 9.31 గంటలకు సెన్సెక్స్ 65.75 పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 78,573.16 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 23.15 పాయింట్లు లేదా 0.10 శాతం పెరిగి 23,766.05 వద్ద ఉంది. సానుకూలంగా మార్కెట్ ధోరణి మార్కెట్ ధోరణి సానుకూలంగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్…