# Sarkar Live > Telugu News Portal ## Posts - [Bhatti Vikramarka | అన్నదాతకు 'విద్యుత్' వెలుగులు: 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్లు.. ఇక '1912'కు కొడితే విద్యుత్ అంబులెన్స్ హాజరు!](https://sarkarlive.net/bhatti-vikramarka-3-44-lakh-agriculture-power/): హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రైతులకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలను చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో క్వశ్చన్ అవర్ (ప్రశ్నోత్తరాల సమయం) సందర్భంగా విద్యుత్ శాఖపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. వ్యవసాయ కనెక్షన్ల జాతర: గణాంకాలు ఇవే.. గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తూ, విద్యుత్ శాఖ రికార్డు స్థాయిలో కనెక్షన్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. 2022 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు మొత్తం 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించారు. పెరిగిన లోడ్‌కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 75,686 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. గడిచిన రెండేళ్లలోనే (2024, 2025) సుమారు 2 లక్షల అదనపు కనెక్షన్లు ఇవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మరో […] - [Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:](https://sarkarlive.net/chhattisgarh-big-encounter-14-maoists-killed/): 14 మంది మావోయిస్టుల మృతి.. కీలక నేత హతం! రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి తూటాల గర్జన వినిపించింది. శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు (Maoist Encounter) మరణించారు. వీరిలో ఒక కీలక నేత కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. సుక్మా జిల్లాలో 12 మంది మృతి సుక్మా జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున పామ్లూరు గ్రామం సమీపంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ముఖ్య నేత హతం: ఈ ఎన్‌కౌంటర్‌లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి ‘మంగడు’ మరణించారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మృతులు: మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన […] - [Indiramma Indlu | పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి పొంగులేటి](https://sarkarlive.net/indiramma-indlu-telangana-minister-ponguleti-srinivas-reddy-housing-announcement/): హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో ఇందిరమ్మ ఇండ్ల పథకం (Indiramma Indlu ) పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది కేవలం ఎన్నికల హామీ కాదని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొదటి విడతలో భాగంగా మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో, ప్రస్తుతం 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో 52 వేల ఇండ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి – ఏప్రిల్ నెలల్లో కొత్త ఇండ్ల మంజూరు చేపడతామని వెల్లడించారు. వచ్చే వర్షాకాలం నాటికి తొలి విడత ఇండ్లన్నీ పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మొదటి […] - [Maoist Surrender : మావోయిస్టులకు భారీ షాక్..](https://sarkarlive.net/maoist-surrender-plga-chief-barse-deva/): పీఎల్జీఏ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు.. డీజీపీ ముందు సరెండర్! హైదరాబాద్, జనవరి 2: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలక నేత, పీఎల్జీఏ (పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ) చీఫ్ బర్సే దేవా శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు (Maoist Surrender) . పార్టీ బలహీనపడటం, ఆరోగ్య సమస్యలు మరియు ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఆయన జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఎవరీ బర్సే దేవా? బర్సే దేవా మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత, పార్టీ సాయుధ బలగాల బాధ్యతలను దేవానే చూస్తున్నారు. వీళ్లిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. పార్టీకి ఆయుధాల సరఫరా చేయడంలో మరియు దాడుల వ్యూహరచనలో దేవాది కీలక పాత్ర పోషించాడు. లొంగిపోయిన సమయంలో దేవా వద్ద ఉన్న అత్యాధునిక […] - [Liquor Sales Record | తెలంగాణలో మద్యం అమ్మకాల ఆల్‌టైమ్ రికార్డు](https://sarkarlive.net/liquor-sales-record-december-2025-5102-crores/): హైదరాబాద్, జనవరి 1: తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించాయి. 2025 డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు (Telangana Liquor Sales Record) సరికొత్త రికార్డును సృష్టించాయి. కేవలం డిసెంబర్ నెలలోనే రూ. 5,102 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఒకే నెలలో ఇంత భారీ ఆదాయం రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల్లో రూ. 750 కోట్లు! న్యూ ఇయర్ జోష్‌లో భాగంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో మద్యం విక్రయాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిసెంబర్ 30: ఒక్కరోజే రూ. 375 కోట్ల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31 సాయంత్రానికే అమ్మకాలు రూ. 350 కోట్లు దాటగా, అర్థరాత్రి వరకు జరిగిన అమ్మకాలతో కలిపి ఈ రెండు రోజుల్లోనే సుమారు రూ. 750 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. గత […] - [భారత సైన్యం అమ్ములపొదిలో 'ప్రలే'.. ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించి DRDO రికార్డు!](https://sarkarlive.net/drdo-successfully-tests-twin-pralay-missiles/): Pralay Missile Success | భువనేశ్వర్/న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల బలం రోజురోజుకూ పెరుగుతోంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) బుధవారం మరొక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ప్రలే’ (Pralay) క్షిపణులను ఒకే లాంచర్ నుండి అతి తక్కువ వ్యవధిలో వరుసగా రెండుసార్లు (Salvo Launch) ప్రయోగించి తన సత్తాను చాటింది. ఏడాది చివరి రోజున అద్భుత ప్రయోగం డిసెంబర్ 31, 2025 (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ఒడిశా తీరం నుండి ఈ క్షిపణులను ప్రయోగించారు. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు క్షిపణులు తమ నిర్దేశిత మార్గాలను ఖచ్చితంగా అనుసరించి, శత్రు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఒకే లాంచర్ నుండి తక్కువ సమయంలో రెండు క్షిపణులను ప్రయోగించడం (సాల్వో ప్రయోగం) ఈ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను నిరూపించింది. ప్రలే ఎందుకు ప్రత్యేకం? ఫీచర్ వివరాలు రకం […] - [అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి - Assembly Winter Sessions](https://sarkarlive.net/assembly-winter-sessions-2025-revanth-reddy-meets-kcr/): ప్రారంభమైన శాసనసభ సమావేశాలు.. సంతాప తీర్మానాల అనంతరం వాయిదా Telangana Assembly Winter Sessions : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ఆకర్షణగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) చాలా కాలం తర్వాత సభకు హాజరుకావడం నిలిచింది. సభ ప్రారంభం కావడానికి ముందే కేసీఆర్ తన సీటులో వచ్చి కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి రాగానే నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. మర్యాదపూర్వకంగా నమస్కరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు తదితరులు కూడా కేసీఆర్‌ను పలకరించి అభివాదం చేశారు. ఈ అరుదైన రాజకీయ సౌహార్ద దృశ్యం సభలో అందరి దృష్టిని […] - [ATM Theft Gang | వరంగల్‌లో ఏటీఎం చోరీల ముఠా గుట్టురట్టు:](https://sarkarlive.net/warangal-police-arrest-rajasthan-interstate-atm-theft-gang-iron-plate-trick/): కాజీపేట, డిసెంబర్ 28: ఏటీఎం యంత్రాల్లో చిన్న ఇనుప రేకును అడ్డం పెట్టి, ఖాతాదారులు డ్రా చేసే నగదు బయటకు రాకుండా అడ్డుకుని, ఆ తర్వాత ఆ సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ ముఠాను (ATM Theft Gang) వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిసిఎస్‌ (CCS) మరియు కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ. 5,10,000 నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, నేరానికి వాడే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. . నిందితుల వివరాలు : అరెస్టు అయిన వారంతా రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్ జిల్లా, మాల్కిడా తాలూకాకు చెందిన ఆరిఫ్ ఖాన్ (23), 2. సర్ఫరాజ్ (24), 3. ఎం. ఆష్ మహ్మద్ (29), 4. షాపుస్ ఖాన్ (33), 5. షారూఖాన్ (33), 6. అస్లాం ఖాన్ (33), 7. ఎం. షారుఖాస్ […] - [Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు](https://sarkarlive.net/rahul-gandhi-slams-modi-govt-on-mnrega-name-change/): న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకం (MNREGA) పేరు మార్పు మరియు దాని రూపురేఖలను మారుస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. యుపిఏ హయాంలో కోట్లాది మంది పేదలకు అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని రాహుల్ అన్నారు. ఈ కీలక నిర్ణయాన్ని కనీసం కేబినెట్‌లో చర్చించకుండా, సంబంధిత శాఖా మంత్రులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. “ఇది ప్రజాస్వామ్యమా? లేక ఒకే వ్యక్తి నిర్ణయాలు అమలు చేసే రాచరిక వ్యవస్థా?” అని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధాంతాలన్నా, పేదల హక్కులన్నా […] - [హైదరాబాద్‌లో ఘోరం : పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త.. అడ్డువచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసి దారుణం!](https://sarkarlive.net/hyderabad-husband-sets-wife-on-fire-children-murder/): Hyderabad Nallakunta Murder Case : నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గుండె తరుక్కుపోయే విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగకు ముందు రోజు (డిసెంబర్ 24) తెల్లవారుజామున ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పిల్లల ముందే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ ఘటనలో భార్య మరణించగా, తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారికి గాయాలయ్యాయి. ప్రేమ వివాహం.. అనుమానంతో వేధింపులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు త్రివేణి (26), నిందితుడు వెంకటేష్ నల్గొండ జిల్లా హుజురాబాద్ నివాసితులు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నరేష్, సాత్విక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వెంకటేష్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను తరచుగా శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో త్రివేణి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయినప్పటికీ, వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకుంటానని హామీ ఇవ్వడంతో ఆమె తిరిగి నల్లకుంటలోని […] - [Journalist | జర్నలిస్టుల 'అక్రిడిటేషన్' జీవోపై రగడ: 27న కలెక్టరేట్ల ముట్టడికి TUWJ పిలుపు!](https://sarkarlive.net/tuwj-protest-against-journalist-accreditation/): హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జి.ఓ నంబర్ 252 తీవ్ర లోపభూయిష్టంగా ఉందని, దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోతున్నారని TUWJ (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ధ్వజమెత్తింది. ఈ అనాలోచిత జీవోను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు యూనియన్ ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, కోశాధికారి పి.యోగనంద్, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, ఐజేయు నేత అవ్వారి భాస్కర్ తదితరులు మాట్లాడారు. జీవోలోని ప్రధాన లోపాలు – TUWJ అభ్యంతరాలు: మీడియా అకాడమీ చైర్మన్ పై విమర్శలు: మీడియా అకాడమీ చైర్మన్ తన సొంత యూనియన్ పంతం నెగ్గించుకోవడానికి డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని నేతలు ఆరోపించారు. సీఎంకు తప్పుడు […] - [Bus Accident | బస్సు - లారీ ఢీకొని చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!](https://sarkarlive.net/karnataka-chitradurga-lorry-bus-accident-13-dead/): చిత్రదుర్గ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 48 (NH-48)పై ప్రైవేట్ బస్సు – లారీ పరస్పరం (Bus Accident) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో 13 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి శివమొగ్గకు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న ‘సీ బర్డ్’ (Sea Bird) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. హిరియూర్ సమీపంలోని గోర్లాతు గ్రామం వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు వస్తున్న బస్సును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంటల్లో చిక్కుకున్న వాహనాలు ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు […] - [KTR : కాంగ్రెస్‌ది పక్కా మాఫియా పాలన](https://sarkarlive.net/ktr-criticism-congress-govt-sand-mafia/): ఇసుక మాఫియా కోసం చెక్‌డ్యామ్‌లపై డైనమైట్లు – ప్రభుత్వ కనుసన్నల్లోనే విధ్వంసం హైదరాబాద్‌ : తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు, పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక మాఫియా లాభాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత ‘వాటర్‌మ్యాన్’ రాజేంద్ర సింగ్ దీనిని మానవ నిర్మిత విధ్వంసంగా పేర్కొన్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదని విమర్శించారు. డ్రిల్లింగ్ మెషీన్లతో రంధ్రాలు చేసి, జెలటిన్ స్టిక్స్‌తో పేల్చినట్లు సాక్ష్యాలతో నిరూపించారని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే, వాటిని కూల్చి రైతుల పొలాలను ఎడారులుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం కాదని, గ్యాంగ్‌స్టర్ల అడ్డా అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కాంగ్రెస్ మంత్రులు చెబుతున్న అబద్ధాలకు రాజేంద్ర సింగ్ నివేదిక చెంపపెట్టులాంటిదని అన్నారు. ఇసుక […] - [Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్](https://sarkarlive.net/ghmc-property-tax-90-percent-interest-waiver-ots/): ఆస్తి పన్ను (Property Tax) వడ్డీపై 90 శాతం రాయితీ! హైదరాబాద్, డిసెంబర్ 22: చాలా కాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించాయి. బకాయిలపై పేరుకుపోయిన వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ‘వన్‌ టైమ్‌ సెటిల్మెంట్’ పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం ముఖ్యాంశాలు:90% వడ్డీ మాఫీ: పన్ను చెల్లింపుదారులు తమ అసలు పన్ను మొత్తంతో పాటు, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేస్తుంది. ఎవరికి వర్తిస్తుంది?: ఈ రాయితీ కేవలం ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు, ఇటీవల గ్రేటర్‌లో విలీనమైన […] - [Kite Festival 2026 | హైదరాబాద్‌లో త్వ‌ర‌లో భారీ కైట్ ఫెస్టివల్..](https://sarkarlive.net/hyderabad-international-kite-festival-2026/): హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో కైట్ ఫెస్టివల్‌ (Kite Festival 2026) ను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైడ్రా చెరువుల వద్ద గాలిపటాల పండుగ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈసారి కైట్ ఫెస్టివల్‌ను హైడ్రా (HYDRA) ద్వారా పునరుజ్జీవింపబడిన చెరువుల వద్ద నిర్వహించనున్నారు. నగరంలోని నీటి వనరుల పునరుద్ధరణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం, పర్యావరణ స్పృహ కల్పించడం. ఈ వేడుక‌ల ల‌క్ష్యం. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ, హైడ్రా తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎస్ ఆదేశించారు. జనవరి మొదటి వారం నుండి మంత్రులు ఈ ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షిస్తారు. Kite Festival 2026 : అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ – […] - [Khammam | జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శుభవార్త](https://sarkarlive.net/ponguleti-srinivas-reddy-announcement-journalist-accreditation/): Khammam : జర్నలిస్టుల చిరకాల డిమాండ్లు అయిన‌ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్‌ (TWJF) జిల్లా మహాసభలను ఉద్దేశించి ఆయన ఫోన్ ద్వారా ప్రసంగిస్తూ జర్నలిస్టులకు పలు కీలక హామీలు ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డులపై 10 రోజుల్లో జీవో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. రాబోయే పది రోజుల్లోనే అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లోతుగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఇతర న్యాయపరమైన […] - [Avatar 3 Review Telugu : పండోర ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్.. జేమ్స్ కామెరూన్ మ్యాజిక్ రిపీట్ అయిందా?](https://sarkarlive.net/avatar-3-review-in-telugu/): Avatar 3 Review Telugu | 2009లో హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ సినిమాను పరిచయం చేసినప్పుడు, ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఊపిరి బిగబట్టారు. ఆ అద్భుతమైన విజువల్స్ చూసి సినిమా ప్రేమికులు మంత్రముగ్ధుల‌య్యారు.. 13 ఏళ్ల తర్వాత వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (2022) ఆ మ్యాజిక్‌ను కొనసాగించింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసారి కామెరూన్ ఏ మేరకు ఆకట్టుకున్నారో ఈ రివ్యూలో చూద్దాం. కథ: అడవి నుంచి నీటిలోకి.. ఇప్పుడు నిప్పు వైపున‌కు! ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ముగిసిన చోటు నుండే ఈ కథ ప్రారంభమవుతుంది. టోరుక్ మక్టోగా పిలవబడే జేక్ సలీ (సామ్ వర్తింగ్టన్) తన కుటుంబంతో కలిసి అడవిని విడిచిపెట్టి ‘నీటిని’ తమ కొత్త నివాసంగా మార్చుకున్నాడు. అయితే, వారికి పండోరపై పొంచి ఉన్న ప్రమాదాలు […] - [Lionel Messi | హైదరాబాద్​లో మెస్సీ మేనియా... సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్](https://sarkarlive.net/lionel-messi-hyderabad-tour-revanth-reddy/): హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆద్యంతం ఆనంద క్షణాలతో సాగింది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మెస్సీ, భారీ బందోబస్తు మధ్య నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు .ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెస్సీకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన ‘మీట్-అండ్-గ్రీట్’ కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఉప్పల్‌లో రేవంత్ సింగరేణి టీమ్‌ విజయంమీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. […] - [Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..](https://sarkarlive.net/hyderabad-66-students-food-poisoning-gurukulam/): Food Poisoning | హైదరాబాద్: మహానగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో కలుషితాహారం (Food Poisoning) కారణంగా 66 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, మాదాపూర్‌లోని చంద్రానాయక్‌ తండా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనారిటీ గురుకుల పాఠశాలలో 22 మందికి అస్వస్థతకు గుర‌య్యారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. 22 మంది విద్యార్థినులు (పాఠశాలలో మొత్తం 337 మంది చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో పాడైపోయిన పెరుగు ఇవ్వడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థినులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో కింగ్‌కోఠి మరియు నిలోఫర్‌ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళన: ఘటన గురించి […] - [Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి](https://sarkarlive.net/alluri-district-chintoor-ghat-bus-accident-15-dead/): Alluri Sitarama Raju Road Accident | అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజుగారిమెట్టు వద్ద ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్టు మలుపు వద్దకు రాగానే, బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలం వద్ద ప్రయాణికుల హాహాకారాలతో హృదయవిదారక పరిస్థితులు […] - [ఇంటిని చూసుకోమంటే 'ఊడ్చేశారు'.. హైద‌రాబాద్‌లో Nepali Gang హ‌ల్‌చ‌ల్](https://sarkarlive.net/hyderabad-malakpet-nepali-gang-theft-domestic/): Hyderabad Nepali Gang Theft | హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌ల‌క్‌పేట‌లో ఓ నేపాలి గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్ చేసింది. వ్యాపారి (Businessman) ఇంట్లోంచి పెద్ద‌ మొత్తంలో బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గదు, విలువైన వ‌స్తువులు అప‌హ‌రించి ఉడాయించింది. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ప‌నులు చూసుకోవ‌డంతోపాటు సెక్యూరిటీగా ఉన్న దంప‌తులే (Couple of Nepalis) మ‌రికొంద‌రితో క‌లిసి ఆ చోరీకి పాల్ప‌డ్డారు. ఇంటి మ‌నుషుల్లా చూసుకున్నా.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మ‌ల‌క్‌పేటలో నివ‌సించే వ్య‌పారి ఇంటి ప‌నుల (Domestic work) నిమిత్తం కొంత‌కాలం క్రితం నేపాలి దంప‌తుల‌ (Couple of Nepalis)ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. సెక్యూరిటీగా ఉంటూ ఇంటి ప‌నులు చూసుకొనే ఈ భార్యాభ‌ర్త‌లు కొన్ని రోజుల్లోనే య‌జ‌మానిని ప్ర‌స‌న్నం చేసుకున్నారు. ఎంతో న‌మ్మ‌కంగా ఉంటూ వ‌చ్చిన ఆ నేపాలి దంపతులను య‌జ‌మాని కుటుంబం త‌న ఇంటి మ‌నుషుల్లా చూసుకొనేది.నేపాలి దంపతులను న‌మ్మిన వ్యాపారి కుటుంబం వారిని ఇంట్లో ఉంచి […] - [తొలి విడ‌త పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామ‌స్థులు - Gram panchayat elections](https://sarkarlive.net/gram-panchayat-elections-in-telangana/): తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram panchayat elections) తొలి దశ పోలింగ్ పూర్త‌య్యింది. తీవ్ర చ‌లి (Cold)ని కూడా లెక్క చేయ‌కుండా ఓట‌ర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ (Sarpanch), వార్డు సభ్యుల పదవుల (Ward member posts) కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేయడానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు (Senior citizens) ఉదయం నుంచే క్యూక‌ట్టారు. 56,19,430 మంది ఓటర్లు.. 37,562 పోలింగ్ కేంద్రాలు మొద‌టి విడ‌త పంచాయ‌తీ (Gram panchayat elections) ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు అభ్య‌ర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56,19,430 మంది ఓటర్లు ఉండ‌గా 37,562 పోలింగ్ కేంద్రాలు (Polling stations) ఏర్పాటు అయ్యాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు […] - [దీపావ‌ళికి అరుదైన గౌవ‌రం-UNESCO జాబితాలో చోటు](https://sarkarlive.net/deepavali-unesco-ich-list-red-fort-summit-india/): భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన పండుగ‌ల్లో దీపావ‌ళి (Deepavali )ఒక‌టి. ఈ ప‌ర్వ‌దినానికి అంతర్జాతీయ గుర్తింపు ల‌భించింది. యునెస్కో త‌న ఇన్‌టాంజిబుల్ క‌ల్చ‌ర్ హెరిటేజ్ (Intangible Cultural Heritage – ICH) జాబితాలో చేర్చిందిఇ. డిల్లీలోని ఎర్ర‌కోట (Delhi’s Red Fort)లో జ‌రుగుతున్న UNESCO స‌ద‌స్సులోఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యునెస్కో తన అధికారిక X పేజీలో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. భార‌తీయ సంస్కృతికి ప్ర‌తిబింబ‌మైన దీపావ‌ళికి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతర్జాతీయ వేదికపై గొప్ప గుర్తింపు యునెస్కో స‌ద‌స్సుకు ఈసారి భార‌త‌దేశం ఆతిథ్య‌మిచ్చింది. ఈనెల 8న ప్రారంభ‌మైన ఈ స‌ద‌స్సు 13 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అంతర్జాతీయ ప్రతినిధులు (international representatives ), ప్రముఖ అతిథులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు కోసం సుమారు 80 దేశాల నుంచి వ‌చ్చిన 67 ప్ర‌తిపాద‌న‌ల‌ను క‌మిటీ (UNESCO panel) క్షుణ్ణంగా ప‌రిశీలిచింది. […] - [కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌- ఒక‌రి మృతి - Gram panchayat elections](https://sarkarlive.net/suryapet-panchayat-election-clash-brs-worker-dead-lingampalli/): Gram panchayat elections – Violent clash : పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ సూర్య‌పేట (Suryapet) జిల్లా నూత‌న్‌క‌ల్ మండ‌లంలోని లింగంప‌ల్లి (Lingampalli village)లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ( BRS) శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఒక‌రు ప్రాణాలు కోల్పోగా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పోలింగ్‌కు ముందు రోజు ఈ హింసాత్మ‌క సంఘ‌ట‌న (violent clash) జ‌ర‌గ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. చిన్న‌పాటి గొడ‌వ మొద‌లై.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంప‌ల్లిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు (Gram panchayat elections) తొలి విడ‌త (డిసెంబ‌రు 11) జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న‌పాటి గొడ‌వ‌గా మొద‌లై మాటామాట పెరిగి ఒక్క‌సారిగా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. సుమారు 70 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యక‌ర్త‌లు, అభిమానులు ప‌ర‌స్ప‌రంగా దాడుల‌కు దిగారు. ఒక‌రి మృతి.. 16 […] - [Bharat Future City లో మెగా ప్రాజెక్టులు: గ్రీన్ ఎనర్జీ, ఫిల్మ్ సిటీ, మోటార్‌స్పోర్ట్స్ & హెల్త్‌కేర్](https://sarkarlive.net/telangana-global-summit-mega-projects-future-city/): Bharat Future City projects : తెలంగాణ‌కు అత్యాధునిక హంగులు సంత‌రించుకోనున్నాయి. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీకి అనేక కీల‌క మెగా ప్రాజెక్టులు (Mega Projects Telangana) రానున్నాయి. హైదర‌బాద్‌లో జ‌రుగుతున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ వేదిక‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ (Green energy projects), స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు భారీగా ప్రవేశిస్తున్నాయి. రూ. 4 వేల కోట్ల‌తో 25 బయోగ్యాస్ ప్లాంట్లు గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అహీరత్ హోల్డింగ్స్ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణలో శుభ్రమైన ఇంధన విప్లవానికి (CBG plants in Telangana ) నాంది పలికే ప్రాజెక్టును స్థాపించ‌నున్న‌ట్టు పేర్కొంది. మొత్తం 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికి రూ. 4,000 కోట్ల పెట్టుబడులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు భారత్ ఫ్యూచర్ సిటీలో […] - [Sangareddy | స‌ర్పంచ్ అభ్య‌ర్థి అనుమానాస్ప‌ద మృతి- కాంగ్రెస్ నేత ఫామ్‌హౌజ్ స‌మీపంలో ఘ‌ట‌న‌](https://sarkarlive.net/sarpanch-candidate-murder-mystery-raikode/): స‌ర్పంచ్‌ అభ్య‌ర్థి (sarpanch contestant) అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సంఘ‌ట‌న‌ సంగారెడ్డి (Sangareddy) జిల్లా రాయికోడ్ (Raikode) మండ‌లంలో ఈ రోజు వెలుగు చూసింది. పిప్పాడ‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా నామినేష‌న్ దాఖ‌లు చేసిన వ‌ల్కి రాజు మృత‌దేహం కాంగ్రెస్ (Congress) మండ‌ల అధ్య‌క్షుడు బాలాజీ న‌ర‌సింహులు ఫామ్‌హౌజ్ స‌మీపంలో ల‌భ్యమైంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఫామ్‌హౌజ్‌కు వెళ్లాక ఏం జ‌రిగింది? స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త వ‌ల్కి రాజు తన స్వ‌గ్రామం పిప్పాడ‌ప‌ల్లి (Pippadpally) పంచాయ‌తీకి స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ (nomination) దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు బాలాజీ న‌ర‌సింహులును క‌ల‌వ‌డానికి గ్రామ శివారులో ఉన్న ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. ఎన్నిక‌ల ప్ర‌చారం (election campaign), విజ‌యం సాధించ‌డానికి పాటించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చించారు. ఇదే క్ర‌మంలో సోమ‌వారం ఉద‌యం గ్రామ‌స్థుల‌కు రాజు మృత‌దేహం న‌రసింహులు ఫౌమ్‌హౌజ్ […] - [Hyderabad | కాల్పులు జ‌రిపి.. క‌త్తుల‌తో న‌రికి రియ‌ల్ట‌ర్ దారుణ హ‌త్య](https://sarkarlive.net/hyderabad-real-estate-ratnam-murder-jawaharnagar/): హైదరాబాద్ (Hyderabad) జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో ఈ రోజు ఉద‌యం దారుణ హ‌త్య చోటుచేసుకుంది. ర‌త్నం అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి (Real estate businessman)ని గుర్తుతెలియ‌ని దుండ‌గులు న‌డిరోడ్డుపై న‌రికి చంపారు. బైక్‌పై ఉన్నఅత‌డిపై తొలుత కాల్పులు జ‌రిపి, ఆపై క‌త్తుల‌తో దాడి చేసి హ‌త్య (murder) చేశార‌ని తెలుస్తోంది. ఆర్థిక వైరం ప్రధాన కారణమా? స్థానికుల నుంచి స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని చేరుకొని ప‌రిశీలించారు. హ‌త్యకు దుండ‌గులు ఉప‌యోగించిన క‌త్తిని స్వాధీనం చేసుకొని, ఇత‌ర ఆధారాల‌ను సేక‌రించారు. చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజ్‌ను కూడా సేకరించారు. ఆస్తుల వివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో చోటుచేసుకున్న విభేదాలే (financial issue) ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలోనే దుండ‌గులు రత్నంను న‌డిరోడ్డుపై మ‌ర్డ‌ర్ చేసి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ర‌త్నంతో గొడ‌వ‌లు ఉన్న వ్య‌క్తులే నేరుగా హ‌త్య చేశారా? […] - [కవ్వాల్‌లో New Tiger Corridor - రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ](https://sarkarlive.net/kawal-new-tiger-corridor-tipeshwar/): New Tiger Corridor : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంరక్షణకు అట‌వీ శాఖ (forest department) మరో పెద్ద అడుగు వేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ (Kawal) టైగర్ రిజర్వ్‌ వరకు కొత్తగా పులుల కారిడార్ (Tiger Corridor)‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. త‌ద్వారా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పులుల సంఖ్య సహజ రీతిలో పెరగడమే లక్ష్యంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించింది. New Tiger Corridor : పులులు సురక్షితంగా సంచారించాల‌నే ల‌క్ష్యం తిప్పేశ్వర్ (Tippeshwar Tiger Reserve in Maharashtra) రిజర్వ్‌లో ఉన్న పులులు జత కోసం ప్రతి సంవత్సరం న‌వంబ‌రు నుంచి జనవరి మధ్య విప‌రీతంగా సంచ‌రిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల దిశగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే.. సరైన మార్గం లేకపోవడం, మధ్యలో గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు ఉండటం వంటి కారణాలతో పులులకు ప్రమాదం ఏర్పడే […] - [Global Summit కు స‌ర్వం సిద్ధం- ముస్తాబైన‌ ఫ్యూచ‌ర్ సిటీ](https://sarkarlive.net/telangana-global-summit-dec-8-9-vision-2047/): హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Telangana Global Summit)కు స‌ర్వం సిద్ధ‌మైంది. డిసెంబ‌రు 8, 9 తేదీల్లో నిర్వ‌హించే ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు (International event)కు దేశ విదేశాల నుంచి ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ స‌మీపంలోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ (Bharat Future City) వ‌ద్ద ఈ స‌మ్మిట్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. ఇది రెండు రోజుల‌పాటు జ‌రిగే స‌ద‌స్సు అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల ద‌ర్శ‌నార్థం (ప‌బ్లిక్ ఎగ్జిబిష‌న్‌) ఫ్యూచ‌ర్ సిటీని డిసెంబ‌రు 10, 11, 12 తేదీల్లో తెర‌చి ఉంచ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ల‌క్ష్యం ఏమిటి? తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యం Vision 2047లో భాగంగా ఈ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీని సాధించుకోవాల‌న్న‌ల‌క్ష్యంతో స‌ర్కారు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింది. దీనిని ప్ర‌పంచానికి చూపించాల‌న్న‌దే ఈ స‌మ్మిట్ ముఖ్యోద్దేశం. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు (Global investors meet), […] - [Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!](https://sarkarlive.net/indian-railways-116-extra-coaches-indigo-cancellation-impact/): Flight cancellation impact : ఇండిగో విమానాలు అక‌స్మాత్తుగా రద్దు కావడం (Indigo flight cancellations)తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌, చైన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీ వంటి ప్ర‌ధాన న‌గ‌రాలకు రాక‌పోక‌లు సాగించే వారు అసౌక‌ర్యానికి గురవుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడటంతో రైల్వే శాఖ (Indian Railways) తక్షణమే స్పందించింది. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయంగా ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణాలు రద్దు కావడం వల్ల సహజంగానే రైళ్లకు డిమాండ్ (Rail travel demand India) ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్‌లు పెరిగి ప్రయాణికులకు అందుబాటు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన‌ రైల్వే శాఖ ప్రజలకు సౌకర్యంగా ప్రయాణం (Train travel) కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్‌లు […] - [హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ](https://sarkarlive.net/hyderabad-orr-ai-cameras-mvds-traffic-surveillance/): హైదరాబాద్‌ చుట్టూ విస్త‌రించిన ఔట‌ర్ రింగ్ రోడ్ (Hyderabad ORR)పై రోజూ వేలాది వాహ‌నాలు ప్ర‌యాణిస్తుంటాయి. పెరుగుతున్న ర‌ద్దీ, డ్రైవింగ్‌లో నిర్ల‌క్ష్యం పాటించ‌డం వ‌ల్ల‌ ఇక్క‌డ త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. ట్రాఫిక్‌ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేయ‌డం, అతి వేగం (Overspeeding)తో డ్రైవ్ చేయ‌డం, ఒక లేన్ నుంచి మ‌రో దానికి మారిన‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం, అలాగే రాంగ్ సైడ్‌లో బైకులు, కార్లు పార్కింగ్ చేయ‌డం తదిత‌ర కార‌ణాల వ‌ల్ల యాక్సిడెంట్లు (ORR accidents) నిత్య‌కృత్య‌మ‌య్యాయి. వాహ‌న‌దారుల ఈ ధోర‌ణి వ‌ల్ల అనేక ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. అయితే.. ఈ ప‌రిస్థితిని అరిక‌ట్టేందుకు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) ప్ర‌త్యేక చ‌ర్యల‌కు శ్రీ‌కారం చుట్టారు. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) సంస్థ స‌హ‌కారంతో ఓ బృహ‌త్త‌ర కార్యానికి ముంద‌డుగు వేశారు. హైస్పీడ్ వ‌ల్లే నిత్యం యాక్సిడెంట్లు ఔట‌ర్ రింగ్ రోడ్ (ORR)పై ప్ర‌మాదాలు నిత్య‌కృత్యం కావ‌డానికి వాహ‌నాల అతివేగ‌మే కార‌ణ‌మ‌ని […] - [Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ](https://sarkarlive.net/telangana-urea-supply-surplus-kharif-2025/): Availability of urea : ఖరీఫ్ సీజ‌న్-2025లో తెలంగాణ‌ (Telangana)కు యూరియాను రైతుల అవ‌స‌రాల‌కు అద‌నంగానే స‌ర‌ఫ‌రా చేశామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. యూరియా కొర‌త ఉండొచ్చ‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో యూరియా కొర‌త లేకుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని కేంద్ర ర‌సాయ‌న ఎరువుల శాఖ స‌హాయ మంత్రి అనుప్రియ పటేల్ (Minister of State for Fertilisers Anupriya Patel) తెలిపారు. ఈ రోజు లోక్‌స‌భలో కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. యూరియా కొర‌త‌పై క్లారిటీ ఖరీఫ్ సీజన్ (2025 Kharif season) సందర్భంగా తెలంగాణ రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువు (Fertiliser) సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం ఆశాజనకమైన సమాచారం ప్రకటించింది. యూరియా కొరత ఉండొచ్చని రైతులు అనుమానపడుతున్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ […] - [Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన](https://sarkarlive.net/ayyappa-devotees-protest/): ఇండిగో కోచిన్ విమానం రద్దుపై తీవ్ర అసంతృప్తి.. నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్టు Ayyappa Devotees Protest : శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు బ‌య‌ల్దేరిన అయ్య‌ప్ప భ‌క్తులు (Ayyappa Devotees) హైద‌రాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (RGIA) వ‌ద్ద ఈ రోజు ఆందోళన‌ (Protest) కు దిగారు. కోచిన్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం ర‌ద్దు కావ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం సాయంత్రమే బ‌య‌ల్దేరాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో అయ్య‌ప్ప భ‌క్తులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు. స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు కూడా విమానం బ‌య‌ల్దేర‌క‌పోవ‌డం అయ్య‌ప్ప (ayyappa) భ‌క్తుల అస‌హ‌నానికి కార‌ణ‌మైంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్‌పోర్టు అధికారులు క్లారిటీ ఇవ్వ‌కపోవ‌డంతో నిర‌స‌న‌కు దిగారు. మ‌క‌ర జ్యోతి స‌మ‌యంలో శ‌బ‌రిమ‌లలో ఎక్కువ ర‌ద్దీ ఉంటుంద‌ని ముంద‌స్తుగానే బ‌య‌ల్దేరిన అయ్య‌ప్ప భ‌క్తుల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఇండిగో […] - [Gorrekunta Murder Case | బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి హత్య మిస్టరీ: 45 రోజులు గడిచినా ఆధారాలు దొర‌క‌లేదా?](https://sarkarlive.net/brs-village-president-murder-mystery-unsolved-45-days-delay/): వ‌రంగ‌ల్ జిల్లా గీసుకొండ మండలంలో క‌ల‌క‌లం రేపిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి అనుమానాస్పద మృతి (Gorrekunta Murder Case) కేసులో దర్యాప్తు మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి సుమారు 45 రోజులు గడిచినప్పటికీ, ఈ హత్య మిస్టరీని ఛేదించడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది స్థానికుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ కేసులో ఏం జరుగుతోందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. జిల్లాలో అత్యంత సంచలనం సృష్టించిన మ‌ర్డ‌ర్‌ మిస్టరీలను కూడా అవలీలగా ఛేదించిన ట్రాక్ రికార్డు పోలీసు శాఖకు ఉంది. సుమారు ఐదేళ్ల క్రితం గొర్రెకుంట శివారులో ఏకంగా 9 మంది బావిలో శవాలై తేలిన మిస్టరీని చాకచక్యంగా ఛేదించిన ఘనత పోలీస్ శాఖకు ఉంది. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పటికీ, ప్ర‌తిప‌క్ష‌ పార్టీకి చెందిన గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల.రాజు(లవ్ రాజ్ )అనుమానాస్పదంగా మృతి చెంది 45 రోజులు గడిచినా కేసు మిస్టరీ ఎందుకు వీడటం లేదు అన్నది ప్రశ్న. […] - [ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. - Indigo Flight Cancellation](https://sarkarlive.net/indigo-flight-cancellation-400-flights-hyderabad/): హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న గందరగోళం Indigo Flight Cancellation | న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కార్యకలాపాలు వరుసగా రెండో రోజు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలలో 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్క‌సారిగా త‌లెత్తిన ఈ అంతరాయం కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన విమానాశ్రయాలలో రద్దుల సంఖ్య: హైదరాబాద్‌లో గందరగోళం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో గురు, శుక్ర‌వారాల్లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఒక్కరోజే 68 ఇండిగో విమానాలు రద్దు చేయబడ్డాయి. వీటిలో 35 రాకపోకలు, 33 నిష్క్రమణ విమానాలు ఉన్నాయి. సమస్య కారణంగా తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి లేదా సవరించిన సమయాల గురించి ఎయిర్‌లైన్స్ సమాచారం ఇవ్వడంలో విఫలమైందని వేలాది మంది ప్రయాణికులు […] - [మేడారంలో భ‌క్తుల సందడి - మ‌హాజార‌త‌కు ముందుగానే పెరుగుతున్న ర‌ద్దీ - Medaram Jathara 2025](https://sarkarlive.net/medaram-jathara-2025-jan-28-early-devotee-rush/): Medaram Jathara 2025 : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర (Sammakka Saralamma Jathara) జ‌న‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం మేడారంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ మ‌హోత్స‌వానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏర్పాట్లు (Medaram Jathara arrangements) ముమ్మ‌రంగా సాగుతున్నాయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం మెరుగైన సౌక‌ర్యాలు కల్పిస్తోంది. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తుండ‌గా ఆయా శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాతి కట్ట‌డాల‌తో దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ‌ మ‌రోవైపు మేడారం దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే శ్రీ‌కారం చుట్టింది. వంద‌లాది ఏళ్ల‌యినా చెక్కుచెద‌ర‌కుండా రాతి క‌ట్ట‌డాల‌తో నిర్మాణం చేప‌ట్టేందుకు మాస్ట‌ర్‌ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. వీటిపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. 90 రోజుల్లో ప‌నులు పూర్తిచేయాల‌ని […] - [HILT Policy లీకేజ్ క‌ల‌క‌లం - విజిలెన్స్ దర్యాప్తు వేగవంతం](https://sarkarlive.net/telangana-hilt-policy-leak/): HILT Policy Leak : తెలంగాణ (Telangana)లో హిల్ట్ పాల‌సీ లీకేజ్ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప‌రిపాల‌న ప‌రంగానే కాకుండా రాజ‌కీయంగా ఇది పెద్ద దుమారం రేపింది. ప్ర‌భుత్వానికి ఎంతో ప్రాముఖ్యం క‌లిగిన ఈ పాల‌సీ ప‌త్రాన్ని (Draft Document) లీక్ చేసిందెవ‌రు.. దీని వెనుక ఉన్న వారెవ‌వ‌రు? అనే విష‌యంపై విజిలెన్స్ విభాగం విచార‌ణ (Vigilance Investigation) చేప‌ట్టింది. ఈ లీకేజ్‌ వ్య‌వ‌హారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశాలు జారీ చేశార‌ని తెలుస్తోంది. హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే ఏమిటి? హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే హ‌య్య‌ర్ ఇంపాక్ట్ లాంగ్ ట‌ర్మ్ పాల‌సీ (Higher Impact Long-Term Policy) అని అర్థం. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేప‌ట్టాల్సిన అభివృద్ధికి సంబంధించిన స‌మ‌గ్ర విధానం ఇది. 10–15 సంవత్సరాల దీర్ఘ‌కాలిక ప్రణాళికను నిర్ణ‌యించేందుకు ప్ర‌భుత్వం ఈ పాల‌సీని రూపొందిస్తోంది. […] - [సినీ పరిశ్రమలో విషాదం: ఏవీయం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ కన్నుమూత.. -AVM Saravanan](https://sarkarlive.net/avm-saravanan-death-avm-productions-veteran-producer-passes-away/): AVM Saravanan | చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు ఏవీయం ప్రొడక్షన్స్ ప్రతిష్టను నిలబెట్టిన ప్రముఖ నిర్మాత, సంస్థ వ్యవస్థాపకుడు ఏ.వి. మేయప్ప చెట్టియార్ కుమారుడు ఏవీఎం శరవణన్ (AVM Saravanan) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలంగా చికిత్స అందుతోంది. అయితే, చికిత్స ఫలించక ఈ గురువారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పుట్టినరోజు మరుసటి రోజే.. ఏవీఎం శరవణన్ నిన్ననే (బుధవారం, డిసెంబర్ 3) తన 86వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం మృతి చెందడం సినీ ప్రముఖులను, అభిమానులను కలచివేసింది. 1945లో ఏ.వి. మేయప్ప చెట్టియార్ స్థాపించిన ఏవీయం ప్రొడక్షన్స్ (AVM Productions), సౌత్ ఇండియన్ సినిమా నిర్మాణంలో అగ్రగామిగా నిలిచింది. మేయప్ప చెట్టియార్ […] - [కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు - Planned killing](https://sarkarlive.net/planned-killing/): Karimnagar Murder Planned killing : అప్పులు తీర్చుకోవడానికి ఓ త‌మ్ముడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్న‌(Elder Brother)నే పొట్ట‌న పెట్టుకున్నాడు. మాన‌సిక వైక‌ల్యం (Mentally Challenged)తో ఉన్నాడనే క‌న‌క‌రం కూడా లేకుండా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం (planned killing) మ‌రో ఇద్ద‌రితో క‌లిసి హ‌త్య‌ చేశాడు. క‌రీంన‌గ‌ర్ జిల్లా (Karimnagar district) రామ‌డుగు మండ‌లంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యాపార నష్టాలు.. పెరిగిన అప్పులు నిందితుడు మామిడి నరేష్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతున్నాడు. ఈ క్ర‌మంలో వ్యాపారంలో వ‌రుస న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఒక‌వైపు వ్యాపారం స‌రిగా న‌డ‌వ‌క‌పోవ‌డం, మ‌రోవైపు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయ‌డంతో న‌రేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.అప్పులు ఎలా తీర్చాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌రేష్‌కు చివ‌ర‌కు ఓ దుర్మార్గ‌మైన‌ ఆలోచ‌న త‌ట్టింది. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం […] - [విస్త‌రిస్తున్న Seasonal flu ..రాష్ట్రంలో వైరల్ ఫీవర్ల క‌ల‌క‌లం](https://sarkarlive.net/telangana-seasonal-flu-viral-fever-surge-hyderabad/): Seasonal flu : తెలంగాణ‌లో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులు (ILI కేసులు) కేసులు విస్త‌రిస్తున్నాయి. వైర‌ల్ ఫీవ‌ర్ల (viral fevers) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీటి తీవ్రత హైద‌రాబాద్ (Hyderabad)లో ఎక్కువ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు వారాలుగా ఆస్ప‌త్రుల్లో అధిక జ్వరం, దగ్గు, శరీరనొప్పులతో వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు. Seasonal flu : ఆస్ప‌త్రుల్లో పెరిగిన‌ ర‌ద్దీ హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రి (Gandhi Hospital), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ( Osmania General Hospital-OGH), న‌ల్లకుంట ఫీవర్ హాస్పిటల్ (Fever Hospital), NIMSతో పాటు చిన్న క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు కిట‌కిట‌లాడుతున్నాయి. ఈ ఆస్ప‌త్రుల్లో వ‌చ్చేవారిలో తీవ్ర జ్వ‌రం, ఇన్‌ఫ్లూయెంజా ల‌క్ష‌ణాలు ఉన్న వారే (patients) ఎక్కువ‌గా ఉంటున్నార‌ని వైద్యులు తెలిపారు. హై టెంప‌రేచ‌ర్‌, తీవ్రమైన శరీర నొప్పులు, దగ్గు, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి లాంటివి సీజనల్ ఫ్లూ […] - [Food Poisoning | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..](https://sarkarlive.net/gadwal-st-hostel-food-poisoning-13-students-ill/): Food Poisoning | గద్వాల: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో వ‌రుస‌గా ఫుడ్‌పాయిజ‌న్ కేసులు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో ఈరోజు ఉద‌యం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ద‌వాహాన‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉంటున్నారు. పురుగులు ఉన్నాయని చెప్పినా నిర్లక్ష్యం! ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విద్యార్థులు సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం వండిన ఉప్మాలో పురుగులు ఉన్నట్లు తాము గుర్తించి, వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే వారు ఆ ఆహారాన్ని పారబోసినప్పటికీ, అంతకుముందు దాన్ని తిన్నవారే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అంతేకాకుండా, మెనూ సక్రమంగా పాటించడం లేదని అధికారులకు […] - [Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో 'మానవబాంబు' బెదిరింపు!](https://sarkarlive.net/indigo-flight-kuwait-hyderabad-human-bomb-threat/): హుటాహుటిన ముంబైకి మళ్లింపు.. ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్! హైదరాబాద్‌ | కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు (Indigo Bomb Threat) కలకలం సృష్టించింది. ఈ తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించారు. Bomb Threat : ప్రమాద హెచ్చరిక ఎలా వచ్చింది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు వేకువజామున 1:20 నిమిషాలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం (Flight) ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. “విమానంలో మానవబాంబు ఉంది, దీన్ని పేల్చివేస్తాం” అంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి.. ముంబైలో కట్టుదిట్టమైన భద్రత ఈమెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అప్రమత్తమై, విమానాన్ని హైదరాబాద్‌కు బదులుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు […] - [Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు](https://sarkarlive.net/fake-acb-dsp-extortion-gang-arrest-warangal/): Fake ACB DSP Arrest | వరంగల్ : ఏసీబీ డీఎస్పీగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరించి, భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఒక ఘరానా మోసగాడితో సహా ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ముఠాలో మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఐదు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన రాచంపల్లి శ్రీనివాస్ (Rachampalli Srinivas) అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు (45) ఉన్నాడు. అతనికి సహకరించిన నలుగురు వ్యక్తులు (నవీన్ JR, మంగళ రవీందర్, మురళి, N. ప్రసన్న) కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా మ‌రో […] - [LPG Cylinder Price | LPG సిలిండర్ ధర నేటి నుంచి తగ్గింపు..](https://sarkarlive.net/lpg-cylinder-price-december-1-commercial-gas-rs/): హైదరాబాద్ : కొత్త నెల ప్రారంభం కావడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులపై భారం తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల ధరల(LPG Cylinder Price)ను తగ్గించినట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై దాదాపు రూ. 10 తగ్గింపు లభించింది. వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు (19 కేజీలు): నెలవారీ సమీక్షలో భాగంగా, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతరం మారుతూ వొస్తున్నాయి. తాజా తగ్గింపు తర్వాత ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం ఇలా ఉన్నాయి: నగరం పాత ధర (నవంబర్) కొత్త ధర (డిసెంబర్ 1) మార్పు (సుమారు) ఢిల్లీ ₹1,590.50 ₹1,580.50 ₹10 తగ్గింపు కోల్‌కతా ₹1,694.00 ₹1,684.00 ₹10 తగ్గింపు ముంబై ₹1,541.50 ₹1,531.50 ₹10 తగ్గింపు చెన్నై ₹1,749.50 ₹1,739.50 ₹10 తగ్గింపు […] - [Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు](https://sarkarlive.net/chhattisgarh-dantewada-37-maoists-surrender-rs-65-lakh-reward/): Maoist Surrender Dantewada : మావోయిస్టు పార్టీకి మరోమారు ఎదురుదెబ్బ‌ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌, దంతెవాడ జిల్లాలో ఆదివారం, (నవంబర్ 30) ఏకంగా 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 65 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ‘పూనా మర్గం’కు ఆకర్షితులై.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న ‘పూనా మర్గం’ (Puna Narkom – నక్సలిజం వీడి తిరిగి రండి) అనే ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు వారు ప్రకటించారు. తాము హింసామార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకముంద‌ని మావోయిస్టులు వెల్ల‌డించారు. లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడలోని డీఆర్‌జీ (DRG) కార్యాలయంలో పోలీసు అధికారులు తమ సమక్షంలోకి తీసుకున్నారు. వారి […] - [Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి](https://sarkarlive.net/tamilnadu-sivaganga-bus-accident-11-dead-sunday/): Tamil Nadu Bus Accident | శివగంగ (తమిళనాడు) : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు ధ్రువీకరించారు. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్పందించిన స్థానికులు తిరుప్పూర్ నుంచి కరైకుడికి ఒక బస్సు, కరైకుడి నుంచి దిండిగల్‌కు మరొక బస్సు ప్రయాణిస్తుండగా, తిరుపత్తూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట‌నే స్పందించి క్ష‌త‌గాత్రుల‌కు అవ‌స‌ర‌మైన సాయం అందించారు. గాయపడిన వారిని హుటాహుటిన శివగంగైలోని ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాయి. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్ర‌మాదం ఉందని అధికారులు […] - [ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! - Rohit Sharma World Record](https://sarkarlive.net/rohit-sharma-world-record-most-sixes-in-odi/): Rohit Sharma World Record | టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్, అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించడానికి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంతంగా ఎదుర్కొన్న రోహిత్, కీలకమైన మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించాడు. అఫ్రిది తన కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ ఇప్పుడు 352 సిక్సర్లతో అతన్ని వెనక్కి నెట్టాడు. మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన రాంచీలో జరిగిన ఈ వన్డేలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన నుంచి కొనసాగిస్తున్న అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో స్వల్ప ప్రమాదం […] - [Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌](https://sarkarlive.net/telangana-employees-pending-bills-rs-707-crores-released/): హైదరాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు (Telangana Employees) తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తాజాగా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు శనివారం నవంబర్ నెలకు సంబంధించిన ఈ నిధులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 700 కోట్లకు పైగా నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తోంది. నాలుగు నెలలుగా బకాయిల చెల్లింపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ వస్తోంది. నవంబర్ నెలలో విడుదల చేసిన ఈ రూ. 707.30 కోట్ల నిధుల్లో ముఖ్యంగా […] - [Akhanda 2 : సింగిల్ టికెట్‌కు రూ. 2 లక్షలు – ఎన్ఆర్ఐ అభిమాని సంచలన రికార్డ్! నందమూరి అభిమానం అంటే ఇదే](https://sarkarlive.net/akhanda-2-ticket-sensation-nri-fan-buys-for-rs-2-lakh/): Akhanda 2 Ticket Price | హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వ‌స్తోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ క్రమంలో, బాలకృష్ణ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పే అసాధారణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జర్మనీ అభిమాని రికార్డ్ సాధారణంగా ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం ఆసక్తి చూపిస్తారు. అయితే, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఎన్ఆర్ఐ (NRI) అభిమాని రాజశేఖర పర్నపల్లి ఏకంగా ఒకే టికెట్‌ను రెండు లక్షల రూపాయలు (రూ. 2,00,000) చెల్లించి కొనుగోలు చేశారు. బాలయ్యపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాణ బృందం సోషల్ మీడియా […] - [Cyclone Dhitwa ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన చ‌లితీవ్ర‌త‌, ఆ జిల్లాల్లో వర్షాలు – తాజా వాతావరణ అంచనా](https://sarkarlive.net/telangana-weather-forecast-cyclone-dhitwa-alert/): Cyclone Dhitwa : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫానుతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. తుఫాను ఆదివారం నాటికి పుదుచ్చేరి తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలో చలి పంజా! దిత్వా తుఫాను ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ గణనీయంగా పెరగనుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 30వ తేదీ వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి 9 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉంది.రాష్ట్ర‌ రాజధాని హైదరాబాద్‌లో కూడా మూడు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రజలు […] - [Harish Rao | 'మీ మాటలకు విలువ లేదు.. స్కాంలే తప్ప స్కీంలు లేవు'](https://sarkarlive.net/harish-rao-attack-on-cm-revanth-reddy-worm-infested-food-school/): పురుగుల అన్నంపై రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీష్ రావు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘పురుగుల అన్నం’ పెట్టిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వాగ్దానాలను హరీష్‌రావు గుర్తు చేస్తూ నిలదీశారు. సమీక్షలు ఏమయ్యాయి? “ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తాను” అని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు ఏమయ్యాయి? గత 23 నెలలుగా మీ వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు? “విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతాను” అని మీరు చేసిన బెదిరింపులు ఏమైపోయాయి? కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని మీరు జైలుకు పంపారు? ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదని, […] - [మావోయిస్టుల సంచలన ప్రకటన - Maoist Surrender Announcement](https://sarkarlive.net/maoists-surrender-announcement-jan-1-2026-mmcszc-anant/): ఆయుధాలు వీడి ప్రధాన స్రవంతిలోకి – షరతులు వెల్లడి Maoist Surrender Announcement : సీపీఐ (మావోయిస్ట్)కు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMCSZC) ఒక కీలక ప్రకటన చేసింది. ఈ జోన్ పరిధిలోని మావోయిస్టు కార్యకర్తలు అంద‌రూ జనవరి 1, 2026న ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరనున్నట్లు ఎంఎంసీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి అనంత్ వెల్లడించారు.ఈమేరకు ఆయన తాజాగా ఒక లేఖను విడుదల చేయడంతో పాటు, మీడియాకు ఆడియో క్లిప్‌లను విడుదల చేశారు.ప్రభుత్వాలకు లేఖ, నిర్ణయానికి సమయం గతంలో (నవంబర్ 22న) అనంత్… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మకు లేఖ రాశారు. ఏకాభిప్రాయానికి రావడానికి ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని ఆ లేఖలో అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయితే, హోంమంత్రి విజయ్ శర్మ రేడియోలో మాట్లాడుతూ నిర్ణయం తీసుకోవడానికి 10 […] - [కాళోజీ వర్సిటీలో 'మార్కుల' మాయాజాలం : హ‌రీష్‌రావు - Kaloji Narayana Rao University](https://sarkarlive.net/harish-rao-letter-to-governor-on-knruhs-scam/): Kaloji Narayana Rao University Scam | వరంగల్​లోని ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అవినీతికి, అక్రమాలకు నిలయంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాష్ట్ర గవర్నర్‌కు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చైర్మన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూనివ‌ర్సిటీ కీర్తిప్ర‌తిష్ట‌లు మసకబారుతున్నాయ‌నిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ వైద్య పరీక్షల్లో భారీ స్కామ్? ఇటీవల జరిగిన పీజీ మెడికల్ పరీక్షల ఫలితాలపై హరీష్‌రావు సంచలన ఆరోప‌ణ‌లు గుప్పించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు కేవలం కొన్ని రోజుల్లోనే ఎలా పాస్ అయ్యారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం రీ-కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా ‘రీ-వాల్యుయేషన్’ (పునర్ మూల్యాంక‌నం ) చేసి వారిని ఉత్తీర్ణుల‌ను చేశారని ఆరోపించారు. ఈ బాగోతంవెనుక యూనివర్సిటీ (Kaloji Narayana Rao […] - ['అయ్యప్ప దీక్ష' దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? - Telangana Police](https://sarkarlive.net/telangana-police-denies-permission-for-ayyappa-deeksha-devotees-protest/): Hyderabad : తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) లో ‘అయ్యప్ప దీక్ష’ అంశం తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధారణ కోసం నలుపు రంగు దుస్తులు ధరించడానికి ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌కు (SI) ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడం వివాదాస్ప‌ద‌మైంది. దీనిని నిరసిస్తూ గురువారం లక్డికాపూల్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన (Ayyappa Devotees Protest,)కు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలేం జరిగింది? కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఆ సమయంలో యూనిఫామ్‌కు బదులుగా నలుపు రంగు దుస్తులు ధరించడానికి, గడ్డం పెంచుకోవడానికి, పాదరక్షలు లేకుండా విధులకు హాజరయ్యేందుకు అనుమతి అధికారుల‌ను కోరారు. అయితే, దీనిపై స్పందించిన అదనపు డీసీపీ (ఆగ్నేయ) సదరు ఎస్సై అభ్యర్థనను తిరస్కరించారు. పోలీసుల వాదన ఇదీ! పోలీసు సర్వీస్ నిబంధనల […] - [Gold Price Today | మరోసారి తగ్గిన బంగారం ధరలు](https://sarkarlive.net/gold-price-today-falls-slightly-across-cities/): పసిడి మార్కెట్‌లో స్వల్ప పతనం Gold Price Today | న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా పెరుగుతూ వినియోగదారులకు చుక్క‌లు చూపించిన‌ బంగారం ధరలు, ఇప్పుడు మెల్లగా తగ్గుముఖం పట్టుతున్నాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.నవంబర్‌ 24న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,130 ఉండగా, ఇప్పుడు అది రూ.1,25,120కి తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,25,660, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,190గా ఉంది. వెండి కిలో ధర అక్కడ రూ.1,70,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, దిల్లీ, హైదరాబాద్‌, తిరువ‌నంత‌పురం(కేర‌ళ‌), విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు రూ.1,25,120 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర సగటున రూ.1,14,690 చుట్టూ ఉంది. వెండి ధరలు మాత్రం నగరాన్ని బట్టి రూ.1,62,900 నుండి రూ.1,70,900 వరకు మారుతున్నాయి. కాగా బంగారం, వెండి […] - [Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి](https://sarkarlive.net/rtc-bus-drunken-men-attack-driver-conductor-viral-video/): Narsampet Viral Video | హైదరాబాద్‌–మహబూబాబాద్‌ ఆర్టీసీ బస్సులో ఇద్దరు చిత్తుగా మ‌ద్యం సేవించి వీరంగం సృష్టించారు. వరంగల్‌ వద్ద ఎక్కిన ఈ ఇద్దరు యువకులు నర్సంపేటకు టికెట్‌ తీసుకున్నప్పటికీ, అక్కడికి రాగానే దిగేందుకు నిరాకరించారు. కండక్టర్‌ వారిని దించేందుకు ప్రయత్నించగా రెచ్చిపోయారు. డ్రైవ‌ర్, కండక్ట‌ర్ ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. బస్సును పక్కన ఆపి ఆర్టీసీ సిబ్బంది మందుబాబులను దించేందుకు ప్రయత్నించడంతో, “నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దన్న” అంటూ యువకులు మరింత ఆగ్రహంతో ప్రవర్తించారు. డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి చేయడానికి య‌త్నించారు.ఇదంతా గమనించిన ప్రయాణికులు జోక్యం చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించిన వీడియో బస్సులో ఉన్నవారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. - [హైదరాబాద్‌ అర్బన్‌ విస్తరణ, విద్యుత్‌ సంస్కరణలు, పరిశ్రమల వృద్ధికి కీలక నిర్ణయాలు - Telangana Cabinet Decisions](https://sarkarlive.net/telangana-cabinet-key-decisions-ghmc-expansion/): Telangana Cabinet Decisions | రాష్ట్ర అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కోర్ అర్బన్‌ ప్రాంత విస్తరణ, విద్యుత్‌ సరఫరా బలోపేతం, పరిశ్రమల ప్రోత్సాహం, పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాలపై కేబినెట్‌స‌మావేశంలో విస్తృత చర్చలు జరిగాయి. 8–10. విద్య, క్రీడలు, టెక్నాలజీ అభివృద్ధికి భూముల కేటాయింపుదుమ్ముగూడెం – యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు 20.28 ఎకరాలు. ములుగు – స్పోర్ట్స్ స్కూల్‌కు 40 ఎకరాలు కేటాయించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. జూబ్లీహిల్స్ – కొత్త Advanced Technology Centre స్థాపన ఇప్పటికే ఉన్న 56 ATCs‌తో పాటు మరో 6 ITIs లో కొత్త ATCs ఏర్పాటు చేస్తారు. - [Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌](https://sarkarlive.net/shg-women-interest-free-loans-304-crores-distribution/): 3.5 లక్షల మహిళా సంఘాల‌కు రేపు ₹304 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ Interest Free Loans in Telangana | రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద శుభవార్త. మొత్తం 3.50 లక్షల SHG మహిళలకు ₹304 కోట్ల వడ్డీలేని రుణాలను (Interest Free Loans) నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, CS రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ములుగు జిల్లా నుంచి పంచాయతీరాజ్ మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. నవంబర్ 25 ఉదయం 11 గంటలకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రుణాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తాలు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, పారదర్శకత […] - [Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత](https://sarkarlive.net/bollywood-legend-dharmendra-passes-away-at-89/): Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు, భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేసిన ధర్మేంద్ర సోమవారం ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ భావోద్వేగంతో చేసిన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆయన మరణం ధృవీకరించారు. అయితే కుటుంబం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. డిసెంబర్ 8న ఆయన 90వ పుట్టినరోజు జరుపుకునే ముందు ఈ విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను నవంబర్ 10న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, గోవింద వంటి పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రెండు రోజుల తర్వాత, కుటుంబ స‌భ్యులు ఇంటి నుంచే చికిత్స చేయాల‌ని కోరుకోవడంతో ధర్మేంద్రను నవంబర్ 12న డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో చివరకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు […] - [Death Mystery | నెల‌రోజులైనా వీడని మిస్టరీ!](https://sarkarlive.net/mogilicherla-brs-leader-suspicious-death-mystery-continues/): బీఆర్ఎస్ గ్రామ అధ్య‌క్షుడి మృతిపై ఇంకా తొల‌గ‌ని సందిగ్ధత Warangal News | గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ 15వ డివిజన్‌ గొర్రెకుంటకు చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు అలియాస్ లవ్ రాజ్ అనుమానాస్పద మృతి (Death Mystery) పై 30 రోజులు గడిచినా మిస్ట‌రీ వీడ‌లేదు. ద‌ర్యాప్తులోనూ ఎలాంటి స్పష్టత రాకపోవడం స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గత నెల అక్టోబర్ 18న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు మరుసటి రోజు 19న‌ ఉదయం మొగిలిచెర్ల శివారులోని చెట్ల పొద‌ల్లో విగ‌తజీవిగా కనిపించడం కలకలం రేపింది. రాజు స్వస్థలం గొర్రెకుంట అయినప్పటికీ అతని మృత‌దేహం మాత్రం మొగిలిచెర్లలో లభించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఒక పార్టీ గ్రామ‌ అధ్య‌క్షుడిగా అంద‌రికీ సుప‌రిచితుడు కావ‌డంతో గొర్రెకుంట, మొగిలిచెర్ల, పోతరాజుపల్లి, కీర్తిన‌గ‌ర్‌, జాన్‌పాక‌ సహా పరిసర గ్రామాల్లో ల‌వ్‌రాజ్ మ‌ర‌ణంపై రకరకాల ప్రచారం […] - [Delhi Blast Case : టెర్రర్ మాడ్యూల్‌ దర్యాప్తులో సంచ‌ల‌న‌ విష‌యాలు..](https://sarkarlive.net/faridabad-terror-module-house-owner-arrested-rent-demand-in-ugr-case/): Delhi Blast Case | దిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి బయటపడిన ఫరీదాబాద్‌ వైట్ కాలర్ టెరర్ మాడ్యూల్ కేసులో దర్యాప్తు శ‌ర‌వేగంగా సాగుతోంది. టెర్రర్ మాడ్యూల్ సభ్యులు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని మౌల్వీ ఇష్తియాక్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇష్తియాక్ మాత్రం అరెస్ట‌యిన ఉగ్రవాదులు తనకు బకాయిగా ఉన్న అద్దె ఇవ్వాలని పదే పదే కోరడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తీవ్రతగల కేసు ఉన్నప్పటికీ, ఆయనకు కేవలం కిరాయి అంశమే ముఖ్యమైందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కీలక నిందితుడు డాక్ట‌ర్‌ ముజమ్మిల్‌ను అరెస్టు చేసి విచారించినప్పుడు మొదటిసారిగా ఇష్తియాక్‌ పేరు బయటపడింది. ముజమ్మిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్‌లోని అద్దె ఇంటిపై దాడి చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలకు సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటి యజమాని, హర్యాణా మేవాత్‌కు చెందిన ఇష్తియాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అత‌డు తెలిపిన […] - [TIMS Hospitals | రేవంత్‌ రెడ్డివి మాటలు మాత్రమే… పనులు శూన్యం](https://sarkarlive.net/harish-rao-attacks-revanth-reddy-over-tims-hospital/): టిమ్స్ ఆసుపత్రులపై హరీశ్‌రావు ఫైర్: సనత్‌నగర్ టిమ్స్ హాస్పిట‌ల్ (TIMS Hospitals) నెల రోజుల్లోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రకటించి నేటితో ఒక నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రకటించిన తేదీకి ఆసుపత్రి తెరుచుకుంటుందా? లేక ఎప్పటిలాగే కొత్త డేట్ పెట్టేసుకుంటారా? అని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. కోతల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సొంత డ‌ప్పు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చి సేవ‌లందించ‌డంలో మీరు చేస్తున్న కృషి శూన్యమని సీఎం రేవంత్‌ రెడ్డిని హరీశ్‌రావు విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే ఓ సినిమాలో తనికెళ్ల‌ భరణి చెప్పే కవిత్వం లాగా చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ.. మ‌ళ్లీ అన్నట్లు ఉందని […] - [Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..](https://sarkarlive.net/telangana-congress-new-district-presidents-list/): తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది.. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో కొత్త జాబితా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. TPCC నూతన అధ్యక్షుల జాబితా : తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. - [Justice Suryakant | సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. 24న స‌రికొత్త త‌ర‌హాలో ప్ర‌మాణ స్వీకారం..](https://sarkarlive.net/new-cji-suryakant-oath-ceremony/): న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూత‌న‌ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సోమ‌వారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత CJI, BR గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. అయితే, మొదటిసారిగా, ఆరు దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి భవన్‌లో జరిగే భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. కొత్త CJIగా జస్టిస్ సూర్యకాంత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల నుంచి డజనుకు పైగా న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు హాజరవుతారని బార్ & బెంచ్ నివేదించింది . భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి న్యాయవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంత పెద్ద అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరు కావడం ఇదే మొదటిసారి. ఆరు దేశాల నుంచి న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల జాబితా ఇదీ.. నేపాల్జస్టిస్ […] - [IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ](https://sarkarlive.net/telangana-ips-officers-transfers-list-32-officers/): IPS Transfers | తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్ మైల‌బ‌త్తుల‌, మ‌హేశ్వ‌రం జోన్ డీసీపీగా కే నారాయ‌ణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ ప‌ద్మ‌జ‌, నాగర్‌క‌ర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, మ‌హ‌బూబాబాద్ ఎస్పీగా శ‌బ‌రీష్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖిత‌, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా గిరిధ‌ర్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. ఇక హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభ‌వ్, ములుగు ఎస్పీగా కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ఎస్పీగా సంకీర్త్, గ‌వ‌ర్న‌ర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌, పెద్ద‌ప‌ల్లి డీసీపీగా రామ్ రెడ్డి, మ‌ల్కాజ్‌గిరి డీసీపీగా సీహెచ్ […] - [Job Mela | రేపు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా](https://sarkarlive.net/job-mela-osmania-university-technician-recruitment/): Job Mela 2025 : ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ,(టెక్నీషియన్ & సర్వీస్ అడ్వైజర్ ) 25 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన యువతి యువకులకు 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.15,000 నుంచి రూ.25,000 వేలవరకు వేతనం అందించ‌నున్నారు. ఈ టెక్నీషియన్ & సర్వీస్ అడ్వైజర్స్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు HR (Ph.No.7799884996, 7799464344) ను సంప్రదించాలని […] - [ED Raids | బొగ్గు మాఫియాపై ED భారీ ఆపరేషన్: రెండు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంగణాల్లో దాడులు](https://sarkarlive.net/ed-raids-jharkhand-west-bengal-illegal-coal-mining-money-laundering/): ED Raids in Jharkhand and West Bengal | జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ED దాడులు: అక్రమ బొగ్గు తవ్వకాలు, మనీలాండరింగ్ కేసులపై కఠినంగా వ్యవహరిస్తోంది. శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆక‌స్మిక దాడులు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ( PMLA ) కింద ఈ ఆప‌రేష‌న్ నిర్వహిస్తున్నారు, రెండు రాష్ట్రాల్లోని 40 కి పైగా ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ బొగ్గు దొంగతనం, అక్రమ రవాణాకు సంబంధించిన ప్రధాన కేసులతో ముడిపడి ఉంది. ఇవి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించాయి. ED Raids : జార్ఖండ్‌లో 18 చోట్ల దాడులు శుక్రవారం తెల్లవారుజామున ధన్‌బాద్‌లో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. బొగ్గు వ్యాపారి ఎల్.బి. సింగ్ నివాసం అతని అనుబంధ సంస్థలపై ED ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దేవ్ బిల్డా ప్రాంతంతో సహా ధన్‌బాద్‌లోని దాదాపు 18 ప్రదేశాలలో ED బృందాలు […] - [Visakhapatnam | తాటిచెట్ల‌పాలెం బాలిక మృతి కేసులో ఇంకా వీడని మిస్ట‌రీ](https://sarkarlive.net/visakhapatnam-minor-girl-murder-tatichetlapalem-investigation/): Visakhapatnam | విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెంలో ఇటీవ‌ల జరిగిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒక మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కాలువలో పడేసిన విష‌యం తెలిసిందే.. కాలువలో అనుమానాస్పదంగా శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని భాగాలను సేకరించి, విశాఖ కేజీహెచ్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, 24 గంటలు గడిచినా గుర్తించేలా ఏ ఆధారమూ లభించలేదు. ముఖ్యంగా బాలిక తల భాగం ఇప్పటికీ కనబడకపోవడం విచారణను మరింత క్లిష్టంగా మార్చింది. తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ఇటీవల ప్రసవించిన మహిళల వివరాలను ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సేకరిస్తున్నారు.పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు:అక్రమ సంబంధం నేపథ్యంలో పుట్టిన శిశువును హత్య చేసి పారేసారా? లేదా అమావాస్య రోజున క్షుద్రపూజల నిమిత్తం […] - [Jadcherla | కెమిక‌ల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు](https://sarkarlive.net/jadcherla-bus-tanker-accident-hydrochloride/): Mahabubnagar accident : కొన్నాళ్లుగా రోడ్డు ప్ర‌మాదాలు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా జడ్చర్ల (Jadcherla) సమీపంలోని మాచారం ఫ్లైఓవర్‌పై గురువారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రసాయనంతో వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది, అదృష్ట‌వ‌శాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీని ఫలితంగా హైడ్రోక్లోరైడ్ యాసిడ్ రోడ్డుపై చిందింది. బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులందరినీ దిగమని హెచ్చ‌రించాడు. ఆ రద్దీలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యాసిడ్ మండేది కాదని, అందువల్ల ఎటువంటి మంటలు లేవని, పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అగ్నిమాపక దళాలను రంగంలోకి దించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. NH 44 పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధికారులు హైదరాబాద్‌కు ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రయాణీకులను వేరే బస్సులో తరలించారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ […] - [Group-II నియామకాల్లో కీల‌క మలుపు](https://sarkarlive.net/telangana-group-ii-final-selection-list-cancelled-high-court-order/): Group-II recruitment : గ్రూప్–II నియామకాలపై సంవత్సరాలుగా కొనసాగుతున్న గందరగోళం మ‌ధ్య‌ తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) కీలక తీర్పు వెలువరించింది. రివాల్యుయేషన్ ఫలితాలను, Telangana Public Service Commission (TGPSC) విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతపై చర్చకు దారితీసింది. అస‌లు వివాదం ఏమిటంటే… గ్రూప్–II నియామకాల ప్రక్రియ‌లో TGPSC పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని పి. ప్రసన్నలత, బొక్కు సుజాత సహా మొత్తం 23 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మార్పులు చేసిన OMR షీట్లను మూల్యాంకనంలో చేర్చార‌ని వారి ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌. దీనివల్ల తుది జాబితా పూర్తి అన్యాయంగా, అసమంజసంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులు చూపిన ఆధారాలు బలంగా ఉండ‌టంతో వారి వాదనలను కోర్టు అంగీకరించింది. టాంపరింగ్ చేసిన OMR షీట్‌లే అసలు వివాదం ముఖ్యంగా కమిషన్ మూల్యాంకనం చేసిన […] - [IB Vacancy 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు- 362 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌](https://sarkarlive.net/ib-vacancy-2025-intelligence-bureau-recruitment/): IB Vacancy 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau Recruitment -IB)లో కొత్తగా భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) విభాగంలో మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Central Government Recruitment) ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ నుంచి డిసెంబరు 14 వరకు స్వీకరించనున్నారు. అర్హతలు, వయోపరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప‌దో తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 -25 ఏళ్ల‌ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు (Age Relaxation) వర్తిస్తుంది. IB Vacancy 2025: ఎంపిక ప్రక్రియ IB మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాల్లో ఎంపిక పలు దశల్లో నిర్వహించబడనుందని అధికారులు వెల్లడించారు. -ముందుగా టైర్ 1 రాతపరీక్ష ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు […] - [Naxal Operation : మరో భారీ ఎన్‌కౌంటర్!](https://sarkarlive.net/ap-maredumilli-encounter-seven-maoists-killed/): మారేడుమిల్లి (AP) వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి Naxal Operation in Maredumilli | ఆంధ్రప్రదేశ్‌ మారేడుమిల్లి సమీపంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. నక్సల్ అగ్రనేత మద్వి హిద్మా హతమైన 24 గంటల్లోనే ఈ ఆపరేషన్ జరుగడం కలకలం రేపింది. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం జరిగిన ఆపరేషన్‌ కొనసాగింపుగా తాజా ఢీకొనులో ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలని గుర్తించారు. మృతుల్లో ఒకరిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేటూరి జోఖా రావు అలియాస్ శంకర్‌గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆయన AOB డివిజన్‌లో ACMగా పనిచేసి, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్, సాంకేతిక కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగి ఉన్నట్లు సమాచారం. గత రెండు దశాబ్దాలుగా అనేక దాడులకు ప్రధాన సూత్రధారి అయిన టాప్ నక్సలైట్ కమాండర్ మద్వి హిద్మా మంగళవారం […] - [Telangana : మ‌ధ్యాహ్న భోజ‌నానికి నిధుల విడుదల- ఏయే జిల్లాకు ఎంతెంత ?](https://sarkarlive.net/telangana-midday-meal-funds-release-district-wise-details/): తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న I నుంచి VIII తరగతుల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన (Midday meal scheme ) పథకం కోసం ప్రభుత్వం ఎట్టకేల‌కు నిధులు విడుదల (Funds Releases) చేసింది. కొన్ని నెలలుగా ఈ పథకానికి సంబంధించిన వంట ఖర్చులు (cooking expenses), కుకింగ్ హెల్పర్స్ (community cooking helpers)కు ఇచ్చే చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం రూ. 44.91 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలలలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుద‌లైన నిధులు ఇలా.. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో వంట ఖ‌ర్చు కోసం రూ. 34.91 కోట్లు, క‌మ్యూనిటీ కుకింగ్ హెల్ప‌ర్స్‌కు రూ.10 కోట్లు విడుద‌ల చేసింది. సహాయకులైన హెల్పర్స్‌కు, సెప్టెంబరు నెలలకు కలిపి రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంది.ప్రభుత్వం విడుదల చేసిన మొత్తాలు జిల్లాల […] - [IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు](https://sarkarlive.net/ivf-tragedy-shamshabad-couple-twins-death/): IVF tragedy : హైదరాబాద్‌లోని శంషాబాద్ (Shamshabad) ప్రాంతంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఒకే కుటుంబంలో నాలుగు ప్రాణాలు గాలిలో క‌లిసి పోయాయి. గ‌ర్భంలో ఉండ‌గానే క‌వ‌ల (twins) శిశువులు మృతి చెంద‌గా, కాసేప‌టికే త‌ల్లి తీవ్ర అస్వ‌స్త‌కు గురై ప్రాణాలు వ‌దిలింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న నిన్న‌ఉద‌యం చోటుచేసుకోగా పూర్తి వివ‌రాలు ఈరోజు వెల్ల‌డ‌య్యాయి. ఆనందం.. అంత‌లోనే… శంషాబాద్‌లోని స్వామి ఎన్‌క్లేవ్‌లో నివ‌సిస్తున్న విజయ, శ్రావ్య దంపతులు (couple) పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. వివాహ‌మై కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న‌ అవుతున్నా వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు వీరికి ఓ స‌ల‌హా ఇచ్చారు. IVF చికిత్సతో పిల్ల‌లు పుడతార‌ని చెప్ప‌డంతో ఓ ఆస్ప‌త్రిని ఆశ్ర‌యించారు. అక్క‌డ వైద్యం పొందిన శ్రావ్య కొన్ని రోజుల‌కే గ‌ర్భం దాల్చింది. త‌న‌కు క‌వ‌ల పిల్ల‌లు పుట్ట‌బోతున్నార‌ని ప‌లు […] - [మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం - Maredumilli Encounter](https://sarkarlive.net/maredumilli-encounter-top-maoist-hidma-killed-ap-police-operation/): Maredumilli Encounter : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లో (Chhattisgarh Border) మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూబింగ్ నిర్వ‌హించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు ఎదుర‌ప‌డ‌డంతో పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్‌ కొనసాగుతోంద‌ని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Hidma), అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్‌ కూడా మృతిచెందినట్లు స‌మాచారం. . మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా, ఆయన భార్య హేమపై రూ.50 లక్షలకుపైగా నగదు బహుమ‌తిని ప్ర‌భుత్వం […] - [Anganwadi Program | ములుగు జిల్లాలో అంగన్వాడీలకు ‘విజయ పాలు’](https://sarkarlive.net/mulugu-angannwadi-children-milk-distribution/): New Anganwadi Program Started in mulugu | తెలంగాణలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి, పైలెట్ ప్రాజెక్ట్‌గా ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు రోజూ 100 మిల్లీలీటర్ల పాలు పంపిణీ చేయడం మొదలైంది. ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రం లోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజ‌రై మాట్లాడారు. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ముందుకుసాగుతోంద‌ని అన్నారు. వెనుక‌బ‌డిన ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామ‌ని తెలిపారు. అంగ‌న్‌వాడీ సిబ్బంది తల్లితండ్రులను కలిసి అంగన్వాడీకేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు.అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ తల్లితండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో […] - [Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!](https://sarkarlive.net/ibomma-founder-immadi-ravi-arrest-piracy-racket/): Ibomma Piracy Racket | తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో సంవత్సరాలుగా వేదిస్తున్న పైరసీ రాకెట్‌ను ఛేదించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ((CP Sajjanar) ) వెల్లడించారు. ఐబొమ్మ (Ibomma) వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని అరెస్ట్ చేయడం ద్వారా పరిశ్రమకు ఎంతో ఊర‌ట క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఇప్పటికే రవిపై ఐటీ యాక్ట్‌, కాపీరైట్ యాక్ట్‌ కింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో సోమ‌వారం భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశామ‌న్నారు. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం క‌లిగించాడ‌ని, పైరసీ (Ibomma Piracy Racket) ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేశాడ‌ని, దీంతో […] - [క్రైమ్ థ్రిల్లర్‌తో రవితేజ కొత్త ప్రయోగం? శివ నిర్వాణ కాంబోపై భారీ ఆసక్తి - Raviteja](https://sarkarlive.net/raviteja-shiva-nirvana-crime-thriller-movie-update/): మొదటి నుండి మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Raviteja)స్టైలే వేరే. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. సినిమా హిట్టు అయినా, ఫ్లాప్ అయినా ఆ రిజల్ట్ పట్టించుకోకుండా మరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తుంటాడు. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత రవితేజ కి ఆ రేంజ్ లో ఒక్క హిట్టు కూడా పడలేదు.రీసెంట్ గా తన 75 వ మూవీని బాను బోగవరపు (Bhanu bogavarapu)డైరెక్షన్ లో చేశారు. ఎన్నో అంచనాలతో రవితేజ వరుస ఫ్లాప్ లకు బ్రేక్ వేస్తుందనుకున్న ఈ మూవీ ఆడియన్స్ ఆదరించలేదు.రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది. సెట్స్ పై కిషోర్ తిరుమల మూవీ.. ఈ మూవీ రిలీజ్ కాకముందే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే కిషోర్ తిరుమల (kishore thirumala)డైరెక్షన్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి (bhartha mahashayulaki vignpthi)అనే మూవీ ని అనౌన్స్ చేశాడు.ఆల్రెడీ […] - [పత్రాలు లేకున్నా స్కూల్స్‌లో అడ్మిష‌న్లు- విద్యాశాఖ ఆదేశాలు - Document-free admission](https://sarkarlive.net/document-free-admission-in-telangana/): Document-free admission : రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు మంచి విద్యను పొందే హక్కు కలిగి ఉన్నాడ‌ని అంటోంది ప్ర‌భుత్వం. ఏ కారణం చేతనైనా, చిన్నారులు విద్యకు దూరం కావ‌ద్ద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆధార్ కార్డ్ (Aadhar not mandatory) లేదా జనన సర్టిఫికెట్ (Birth certificate not needed) లాంటి ప‌త్రాలు లేకున్నా పిల్లలను ప్ర‌భుత్వ‌, ప్రైవేటు స్కూళ్లలో చేర్చుకోవాల‌ని (Document-free admission) యాజ‌మాన్యాల‌కు (Education Department order) ఆదేశాలు జారీ చేసింది. పత్రాలు లేవని చెప్పి ప్రవేశం నిరాకరించొద్దు చాలా స్కూళ్లలో… ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలకు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, TC వంటి పత్రాలు లేకపోతే అడ్మిషన్ (:(School admissions) ఇవ్వడం లేదు. దీని వల్ల ఎక్కువగా వలస కూలీలు (Migrant workers’ children), నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు వంటి వారి పిల్లలు […] - [Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి](https://sarkarlive.net/saudi-highway-crash/): మృతుల్లో 10 మంది హైద‌రాబాదీలు Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌కు చెందిన సుమారు 10 మంది (Hyderabad residents killed) మరణించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఒప్పంద పనుల కోసం, లేదా వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లిన హైదరాబాద్‌ వాసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి కుటుంబాలు కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నాయి. సౌదీ రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా ఉండటం, అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణించే బస్సులు ఎక్కువ వేగంతో నడపడం వంటివి ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ ఘటన కూడా అలాంటి వేగం లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అనే విషయంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైపోవడంతో రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. Saudi highway crash […] - [పోస్టాఫిసుల్లో 24x7 సేవలు… ప్రారంభించిన Telangana Postal Circle](https://sarkarlive.net/telangana-postal-circle-24x7-postal-services/): Telangana Postal Circle : తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ సేవలను మరింత ప్రజానుకూలంగా మార్చేందుకు తెలంగాణ పోస్టల్ సర్కిల్ (Telangana Postal Circle) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వికార్‌బాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ముఖ్యమైన ఎనిమిది పోస్టాఫీసుల్లో ఇక నుంచి 24 గంటలు (24×7 postal services) బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఏ స‌మ‌యంలోనైనా స్పీడ్ పోస్టు, పార్సిల్స్, మనీ ఆర్డర్/రిమిటెన్స్ వంటి సేవలను పంపే అవకాశం లభించనుంది.ప్రజలకు ఎలాంటి సమయ పరిమితి లేకుండా సేవలు అందించడం ఈ నిర్ణ‌యం వెనుక ముఖ్యోద్దేశం. ఉద్యోగాలు, వ్యాపారాలు, అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ సేవలు ఉపయోగించేవారికి ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏయే పోస్టాఫీసుల్లో 24×7 సేవలు ? కొత్తగా 24 గంటల సేవలు ప్రారంభమైన ఎనిమిది పోస్టాఫీసులు (Round-the-clock post offices) ఇవి: ప‌లు పోస్టాఫీసుల్లో టైమింగ్స్ పెంపు మరోవైపు, హైదరాబాద్ నగరంలోని 32 పోస్టాఫీసుల్లో […] - [BC Reservations : పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు- రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్](https://sarkarlive.net/bc-reservations-42-percent-quota-local-elections/): BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ చర్చ వేడెక్కింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీసీలకు 42% రిజర్వేషన్లు (42% Reservation) కేటాయించి, ఆ రిజర్వేషన్లను పార్టీ పరంగానే అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచన జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం నుంచి కూడా ఇది సాధ్యమేనన్న సంకేతాలు వచ్చాయి. అయితే మరో వైపు బీసీ సంఘాలు మాత్రం దీన్ని పాక్షిక నిర్ణయంగానే చూస్తున్నాయి. తాము కోరుకున్నది పార్టీ ప్రాతిపదికపై కాదని, చట్టపరమైన రిజర్వేషన్లు అమ‌లు చేయాల‌ని అంటున్నాయి. చ‌ట్టప‌ర‌మైన రిజ‌ర్వేషన్లు కావాలంటున్న సంఘాలు రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయాల‌ని బీసీ సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయి. అలా చేయకుండా ఎన్నికలు […] - [Shocking Incident : టీనేజ్ యువకుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువతులు](https://sarkarlive.net/shocking-incident-four-girls-kidnap-teen-boy/): Shocking Incident in Punjab | ఓ టీనేజ్​ యువకుడిపై నలుగురు యువతులు లైంగిక దాడికి పాల్పడిన షాకింగ్​ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో దేశంలో అమ్మాయిల భద్రతకే కాదు.. ఇక మీదట అబ్బాయిల భద్రత కూడా పెనుసవాల్‌ ‌గా మారిందని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇటీవల రాత్రి సమయంలో ఈ యువతులు మద్యం మత్తులో ఒక టీనేజ్ యువకుడిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది. రాత్రంతా కారులో తిప్పుతూ అతనిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక.. నగర శివార్లలో పొదల్లోకి తీసుకెళ్లి అతనిపై లైంగికత దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అతడిని వదిలేసి పరారయ్యారు. మరుసటి రోజు అతను పోలీసుల దగ్గరకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న […] - [KCR key decision : BRS వరుస ప‌రాజ‌యాలు.. దిద్దుబాటు చ‌ర్య‌లపై కేసీఆర్ ఫోక‌స్‌](https://sarkarlive.net/brs-political-setback-kcr-plans-major-revamp-in-tg/): తెలంగాణ రాష్ట్ర రాజకీయాల (Telangana politics)లో ఒకప్పుడు దుమ్మురేపిన పార్టీ BRS. ప్రస్తుతం ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. వరుస ప‌రాజ‌యాల (BRS party losses)తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదేళ్లు ఏకదాటిగా అధికారంలో ఉన్న ఈ ఉద్యమ పార్టీ వెనుక‌బ‌డిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్‌, మునిసిప‌ల్ ఎన్నికల్లో ఓటములను చ‌వి చూసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ (Jubilee Hills by-election result)లోనూ అదే ప‌రిస్థితి ఎదురైంది. వరుస పరాజయాలకు కార‌ణాలు ఇవేనా? రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టిన BRS.. ప్ర‌జాద‌ర‌ణ పొందింది. సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి ప్రజల్లో మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే.. ఏ పార్టీ అయినా ఎప్పటికీ అదే స్థాయిలో ప్రజాదరణను నిలబెట్టుకోవడం కష్టమే. ప్రభుత్వంపై వ్యతిరేకత, వ్యవస్థపై అసంతృప్తి, కొత్త నాయకత్వ అవసరం వంటి అంశాలు ఏదో ఒక దశలో ముందుకు వస్తాయి. BRS విషయంలో అదే జ‌రిగిందని తెలుస్తోంది. KCR : పూర్వ‌వైభ‌వానికి కసరత్తు […] - [iBomma : క‌రేబియ‌న్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్‌పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌](https://sarkarlive.net/ibomma-founder-imaddi-ravi-arrested-in-hyderabad/): పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్టు iBomma గురించి తెల‌య‌ని సినీ ప్రేమికులు ఉండ‌రు. కొత్తగా విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఈ iBomma వెబ్‌సైట్ అక్రమంగా అప్‌లోడ్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిర్మాతలు, దర్శకులు, పరిశ్రమకు సంబంధించిన సంఘాలు అనేక‌మార్లు ఫిర్యాదులు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయినా దీని నిర్వాహకులెవ‌రు.. ఎక్కడ ఉంటారు? అనేది తెలియ‌రాలేదు. చివ‌ర‌కు తెలంగాణ పోలీసులు దీని iBomma ఆట‌కట్టించారు. ఈ వెబ్‌సైట్ నిర్వాహుడిని క‌ట‌క‌టాల వెన‌క్కి పంపారు. iBomma నిర్వాహుడు (iBomma administrator) ఇమ్మ‌డి ర‌వి (Imaddi Ravi)గా గుర్తించారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అత‌డిని సీసీఎస్ (Hyderabad CCS police) పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు. చాలా కాలంగా కరీబియన్ దీవుల్లో నివసిస్తున్న ర‌వి అక్కడ నుంచే ఈ ఆపరేషన్‌ను న‌డిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. iBomma ఎలా పనిచేసేది? సినిమా విడుదలైన రోజు లేదా కొన్ని గంటలకే […] - [Bihar Election Results : మ‌ళ్లీ సీఎంగా నితీష్‌కుమార్‌- బిహార్ ఎన్నికల్లో NDA ఘ‌న విజ‌యం!](https://sarkarlive.net/bihar-election-results-2025-nda-historical-win/): Bihar Election Results : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతున్నాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (The National Democratic Alliance (NDA) విజ‌యం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లో 204 స్థానాల్లో NDA ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో NDA పున‌ర్‌వైభ‌వం దిశ‌గా న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. నితీష్ కుమార్ (Nitish Kumar) మ‌రోసారి సీఎం (Chief Minister) కానున్నారనే సంకేతాలు అందుతున్నాయి. వ‌రుస‌గా ఐదోసారి ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం ఎక్క‌బోతున్నారని బిహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు (Bihar Election Results) చెబుతున్నాయి. బిహార్‌లో ఇప్పటి వరకు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా నితీష్ రికార్డు సృష్టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. Bihar Election Results : 2020 ఎన్నిక‌ల‌ కంటే మెరుగైన ఫ‌లితాలు సాయంత్రం 6 గంటల సమయానికి వచ్చిన ట్రెండ్స్ ప్రకారం 2020 ఎన్నికల్లో సాధించిన 122 స్థానాల మార్కును NDA దాటేసింది. ఈసారి […] - [Local body election : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ – నవంబరు 24 వ‌ర‌కు డెడ్‌లైన్](https://sarkarlive.net/local-body-elections-telangana-high-court-warns/): హైదరాబాద్‌: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (Local body election) నిర్వ‌హ‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న నాన్చుడు ధోర‌ణిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) త‌ప్పు ప‌ట్టింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించేందుకు అల‌స‌త్వం వ‌హించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. ఈనెల 21లోగా త‌ప్ప‌నిస‌రిగా ఎన్నిక‌ల షెడ్యూల్ (schedule)ను ప్ర‌క‌టించాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. Local body election : స‌ర్కారుపై హైకోర్టు సీరియ‌స్‌ శుక్రవారం జరిగిన విచారణ సంద‌ర్భంగా హైకోర్టు ఘాటుగానే స్పందించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో (Local body election) ఇంకా ఆల‌స్యం చేయొద్ద‌ని ప్రభుత్వం (state government), రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను ఆదేశించింది. ఈ ఎన్నిక‌ల‌ను ఇలాగే నిరవధికంగా వాయిదా వేస్తూ కాల‌యాప‌న చేస్తే చ‌ట్టం అనుమతి ఇవ్వబోదని పేర్కొంది. 6 నెలల్లో తప్పనిసరి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో హైకోర్టు (Telangana High Court) త‌న వ్యాఖ్య‌ల్లో ఒక ముఖ్యమైన విష‌యాన్ని గుర్తు చేసింది. పంచాయతీ […] - [Jubilee Hills ByElection | జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ వశం..](https://sarkarlive.net/jubilee-hills-byelection-results-congress-victory/): Jubilee Hills ByElection Results Congress Victory | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌ విజయం సాధించింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆయన 24,658 ఓట్ల మెజార్టీ సాధించి జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు. పోస్టల్ బ్యాలెట్ నుంచే నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రారంభమై కౌంటింగ్ మొత్తం ముగిసే వరకు కొనసాగింది. ఏ ఒక్క దశలో కూడా ప్రత్యర్థులు నవీన్ యాదవ్‌ను అందుకోలేకపోయారు. మొత్తం పది రౌండ్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు ప‌డ్డాయి. చివరికి నవీన్ యాదవ్ 98,988 ఓట్లతో ముందంజలో నిలిచి, తన ప్రత్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సాధించిన 74,259 ఓట్లపై భారీ ఆధిక్యం నెలకొల్పారు. కాగా ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. డివిజన్‌వారీగా కూడా […] - [Jubilee Hills Bypoll Results Live : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..!](https://sarkarlive.net/jubilee-hills-bypoll-results-live-updates/): 8వ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. Jubilee Hills Bypoll Results Live | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav) భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఎనిమిది రౌండ్లలోనూ ఆయనే ఆధిక్యంలోకొనసాగుతున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి 23వేల ఓట్లకు పైగా లీడ్‌లో ఉన్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 43, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ (BJP) అభ్యర్థి దీపక్‌రెడ్డికి 20 ఓట్లు లభించాయి. 8వ రౌండ్‌ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 21,495 ఓట్ల ఆధిక్యం కైవ‌సం చేసుకుంది. - [Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌](https://sarkarlive.net/jubilee-hills-by-election-result-telangana-politics/): Jubilee Hills Election Result | హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. అధికా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష‌ బీఆర్‌ఎస్, బీజేపీ నేత‌లు హోరాహోరీగా ప్ర‌చారం చేశాయి. అయితే సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తే, జూబ్లీహిల్స్‌పై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ కూడా సైలెంట్‌గా ప్రచారం జరిపి, తామే సర్ప్రైజ్‌ ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. సుమారు నెలరోజుల పాటు మూడు పార్టీలూ తమ టాప్‌ లీడర్లను నియోజకవర్గంలో క‌లియ‌దిరిగారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగిన ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా రాజ‌కీయ సెగ రేపింది. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో కాంగ్రెస్‌లో ఉత్సాహం అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం కాంగ్రెస్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపించడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. చాణక్య, హెచ్‌ఎంఆర్‌, స్మార్ట్‌ పోల్స్‌ సర్వేలు అన్ని కాంగ్రెస్‌కే ఎక్కువగా ఓట్లు వస్తాయని […] - [ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! - Hanumakonda Paddy Scam](https://sarkarlive.net/rice-mill-paddy-irregularities-warangal/): Hanmakonda | ప్రభుత్వం పంపించిన ధాన్యాన్ని మారాడించి , బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో తిరిగి పంపించాల్సిన మిల్లర్ సుమారు 50 శాతానికి పైగా ప్రభుత్వానికి పెండింగ్ పెట్టి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె ఆ మిల్లుకు పౌరసరఫరాల శాఖ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎలాంటి (అలాట్మెంట్ )కేటాయింపులు చేయకున్న మిల్లులోకి తన ఇష్టానుసారంగా ధాన్యం దింపుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3 కోట్ల విలువైన ధాన్యం ఏమైనట్లు? హన్మకొండ జిల్లా (Hanumakonda District) భీమదేవరపల్లి మండలం (BheemadevaraPalli) మాణిక్యాపూర్ లో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లుకు2024-25 రబీ సీజన్ కు సంబందించి 3204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కేటాయించింది.సదరు మిల్లర్ మరాడించి 2146మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(సీఎంఆర్) ప్రభుత్వానికి అప్పగించాలి. అయితే సదరు మిల్లు యాజమాన్యం ఇప్పటివరకు ఇంకా సుమారు రూ 3 కోట్ల విలువైన బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ కు పంపించాలి. కానీ సదరు […] - [Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు](https://sarkarlive.net/medaram-development-works-by-minister-seethakka/): ప్ర‌తిప‌క్షాల‌కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్‌ వరంగల్​/ ములుగు : మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ చాలా పవర్‌ఫుల్‌ అంటూ ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పత్రికలు దేవుడిపై రాజకీయాలు, తప్పుడు వార్తలు రాయడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు. గత ప్రభుత్వం రూ.10 కోట్లతో చెక్‌ డ్యాములు కట్టి వాటిని కూల్చడానికి రూ.కోటి ఖర్చు చేసిందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదని, పెట్టిన ప్రతీ రూపాయి శాశ్వతంగా నిలిచిపోయేలా కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం కోసం, అలంకారం కోసం కాదు.. మా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం భక్తుల విశ్వాసం కాపాడేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మరో వారం రోజుల్లో పనుల అభివృద్ధి మీకే కనిపిస్తుందని, దేవుడి దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు.. రాజకీయాలు వద్దని వార్నింగ్​ ఇచ్చారు. ములుగు జిల్లా (Mulugu) సమ్మక్క సారలమ్మ తాడ్వాయి […] - [Delhi High Alert | ఢిల్లీలో హై అలర్ట్ – మ‌రో కారు కోసం పోలీసుల‌ వేట](https://sarkarlive.net/delhi-red-fort-blast-high-alert-search-for-red-car/): Delhi News High Alert : న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడుతో సంబంధం ఉందని భావిస్తున్న మ‌రో ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌ వాహనం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాలు హై అలర్ట్‌లో వున్నాయి. పేలుడులో ఉపయోగించిన హ్యుందాయ్‌ i20 కారుతో పాటు, నిందితులు ఈ ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ వాహనాన్ని కూడా ఉపయోగించినట్లు పోలీసుల‌ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఐదు ప్రత్యేక ఢిల్లీ పోలీసు బృందాలు వాహనాన్ని వెతుకుతుండగా, ఉత్తరప్రదేశ్‌, హర్యానా పోలీసులకు కూడా ఈ సమాచారం అందించారు. సోమవారం సాయంత్రం ఎర్ర‌కోట‌ మెట్రో స్టేషన్ గేట్ నంబర్​ 1 సమీపంలో జరిగిన ఈ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. హ్యుందాయ్‌ i20 కారు ఒక్కసారిగా మంటలు అంటుకుని భీరకమైన పేలుడు సంభవించింది. సమీపంలోని […] - [Vemulawada | వేములవాడ ఆలయం మూసివేతతో భక్తుల్లో నిరాశ](https://sarkarlive.net/vemulawada-temple-closed-devotees-perform-puja-outside/): ఆలయ ద్వారాల ఎదుటే పూజలు నిర్వహిస్తున్న భక్తులు కరీంనగర్: వేములవాడలోని ప్ర‌సిద్ధ‌ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Temple) బుధవారం పూర్తిగా మూసివేశారు. మ‌హ‌దేవుడికి ప్ర‌తీక‌ర‌మైన కార్తీక మాసం కావ‌డంతో సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు వేముల‌వాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆల‌య ప్ర‌ధాన ద్వారాలు మూసివేయ‌డంతో అక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పునరుద్ధరణ పనులు జరుగుతుండటంతో, అధికారులు దర్శనాలను నిలిపివేసి ఆలయ ప్రాంగణాన్ని సీజ్ చేశారు. సమీపంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, అనేక మంది భక్తులు ప్రధాన ఆల‌యానికి సంబంధించిన‌ మూసివేసిన ద్వారం వద్ద పెద్ద సంఖ్య‌లు భ‌క్తులు పూజలు నిర్వహించారు. భక్తులు ప్రధాన ద్వారం వద్ద ఆలయ పశ్చిమ భాగంలో ఉన్న శివుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్ట‌డం, దీపాలు వెలిగించడం, ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం క‌నిపించింది. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమ‌ని, అందుకే ఆలయాన్ని మరికొన్ని రోజులు తెరిచి ఉండాలని భ‌క్తులు కోరుతున్నారు. […] - [Exit Polls | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?](https://sarkarlive.net/jubilee-hills-by-election-exit-polls-congress-leads/): Jubilee Hills ByElection Exit Polls | తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బీజేపీ మధ్యనే జరిగింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. ఇక గెలుపెవరిదన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌కు బ‌లాన్నిస్తున్నాయి. వివిధ సర్వేల ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాణక్య స్ట్రాటజీస్‌ సర్వేకాంగ్రెస్‌కు 46%, బీఆర్‌ఎస్‌కు 43%, బీజేపీకి 6% ఓట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. హెచ్‌ఎంఆర్‌ సర్వేకాంగ్రెస్‌కు 48.3%, బీఆర్‌ఎస్‌కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు దక్కుతాయని తెలిపింది. స్మార్ట్‌ పోల్స్‌ సర్వేకాంగ్రెస్‌ 48.2%, బీఆర్‌ఎస్‌ 42.1%, బీజేపీ 7.6%, ఇతరులకు 2.1% ఓట్లు రావచ్చని తెలిపింది. మొత్తం సర్వేలను బ‌ట్టి కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని, […] - [Hyderabad | రాయదుర్గంలో చదరపు గజానికి ₹3.4 లక్షల రికార్డు ధర](https://sarkarlive.net/rayadurg-land-auction-record-price-hyderabad/): హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త మైలురాయి Hyderabad Rayadurg Land Price : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో చరిత్ర సృష్టించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) రాయదుర్గ్‌లో నిర్వహించిన భూవేలంలో చదరపు గజానికి ₹3,40,000 ల చొప్పున భారీగా ధర పలికింది. ఈ రేటు, 2017లో నమోదైన మునుపటి రికార్డు ₹88,000 ను బద్దలు కొట్టి, నగరంలోని ప్రాపర్టీ విలువల్లో కొత్త దిశకు దూసుకుపోతోంది. ఈ వేలంలో సుమారు ఒక ఎకరం భూమి విజయవంతంగా అమ్ముడైంది. TSIIC వైస్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. ఈ రికార్డు స్థాయి ధరలు హైదరాబాద్ ఆర్థిక వృద్ధి, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు. ‘బొటిక్ మల్టీ యూజ్’ ప్రాజెక్టులకు అనువైన ప్లాట్లు అత్యధిక డిమాండ్‌లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ స‌మీపంలో ఉన్న రాయదుర్గ్‌ ప్రస్తుతం నగరంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న […] - [Delhi Blast | ఢిల్లీ కారు పేలుళ్ల ఘ‌ట‌న‌.. కారులో ఉన్న‌ది ఎవ‌రు?](https://sarkarlive.net/delhi-redfort-blast-terror-link-pulwama-doctor/): Delhi Blast News updates : నిన్న రాత్రి దేశ రాజధానికి ఒక పీడకల. ఢిల్లీ న‌గ‌రానికి గుండెగా భావించే చాందినీ చౌక్, జనపథ్, రాజీవ్ చౌక్ వంటి ప్రాంతాలకు సమీపంలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో ఉపయోగించిన తెలుపు రంగు గ‌ల‌ హ్యుందాయ్ ఐ20 కారు పుల్వామాకు చెందిన వైద్యుడిదని దర్యాప్తు అధికారులు గుర్తించారు, దీనితో సెంట్రల్ ఢిల్లీలో జరిగిన దాడికి, అదే రోజు ఫరీదాబాద్‌లో జరిగిన దాడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. కారులో ఉన్న‌ది ఎవ‌రు? కారు ప్రస్తుత యజమాని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌గా గుర్తించారు. సోమవారం ఫరీదాబాద్‌లో జరిగిన దాడికి ముందు అరెస్టు చేసిన ఇద్దరు వైద్యుల మాదిరిగానే ఆయనకు కూడా ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని ఒక సీనియర్ అధికారి జాతీయ మీడియాకు వెల్ల‌డించారు. తాజా నివేదికల ప్రకారం, పుల్వామాలోని అతని కుటుంబ సభ్యులు, అతని […] - [Bus Fire | నల్లగొండలో దగ్ధ‌మైన ప్రైవేట్ బస్సు](https://sarkarlive.net/nalgonda-private-travels-bus-fire-accident-vihari-travels-survivors/): Bus Fire in Nalgonda | ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు రోడ్లపై ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇటీవలే క‌ర్నూలులో వేమురి కావేరి ట్రావెల్స్‌ బస్సు దుర్ఘటనలో 19 మంది సజీవ దహనమైన ఘటన (Kurnool Bus Fire) మరిచిపోకముందే, మళ్లీ ఇలాంటి ఘటనే న‌ల్ల‌గొండ‌లో చోటుచేసుకుంది. ఈసారి విహారి ట్రావెల్స్‌ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ, అందులో ఉన్న ప్రయాణికులు సమయానికి తేరుకొని బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల‌ సమాచారం ప్రకారం.. విహారి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి కందుకూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బస్సు వెనుకభాగంలో మంటలు చెలరేగాయి. బస్సులో పొగలు వ్యాపించడంతో డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తమై అందరు 29 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దింపారు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు మొత్తం దగ్ధమైంది. ఈ ప్ర‌మాదంలో […] - [ఎన్నిక‌ల‌ అధికారులపై బీఆర్ఎస్ ఆగ్రహం – హరీష్ రావు నేతృత్వంలో ఫిర్యాదు - Jubilee Hills Byelection](https://sarkarlive.net/harish-rao-complaint-ec-jubilee-hills-byelection/): Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి కొన‌సాగుతూనే ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదులు అంద‌జేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించాం. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరాం. కొంద‌రు పోలీసులు, ఇతర అధికారులు కాంగ్ర‌స్ పార్టీకి తొత్తులుగా మారిపోయారు. ఈ విష‌యాల‌పై సీ విజిల్ యాప్‌లో కూడా ఫిర్యాదులు చేస్తున్నాం. అయితే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం […] - [Andesri | తెలంగాణ ఆత్మకు స్వరమిచ్చిన ప్రజాకవి](https://sarkarlive.net/andesri-telangana-poet-life-story-tribute-in-telugu/): Andesri | తెలంగాణ ఆత్మకు కవిత్వం రాసిన గొప్ప కవి అందెశ్రీ (64) ఇక లేరు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన ఆయనను కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్క‌డ‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కష్టాలతో నిండిన బాల్యం సిద్దిపేట జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందె ఎల్లయ్య, సాహిత్య ప్రపంచంలో “అందెశ్రీ”గా పేరు తెచ్చుకున్నారు. తన తల్లిదండ్రులు ఎవరో తెలియని స్థితిలో, అనాథగా పెరిగిన ఆయన కొన్నేళ్లు గొర్రెల కాపరిగా జీవించారు. అయితే అదే స‌మ‌యం ఆయనలో కవిత్వానికి అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని తరచుగా చెప్పేవారు. అందెశ్రీ (Andesri) పాఠ‌శాల‌కు వెళ్ల‌లేదు. ఎలాంటి చ‌దువు లేకపోయినా, తన కృషి, పట్టుదలతో తెలుగు సాహిత్యంపై అసాధారణమైన‌ పట్టు సాధించారు. ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను కూడా అందుకున్నారు. తెలంగాణ పల్లెల్లో ప్రసిద్ధి చెందిన “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” పాటతో ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం దక్కింది. తెలంగాణ […] ## Pages - [Editorial Policy](https://sarkarlive.net/editorial-policy-2/): Editorial Policy (సంపాదకీయ విధానం) మా సంపాదకీయ సూత్రాలు Sarkar Live ప్రజలకు నిజమైన, సమగ్ర, నిష్పాక్షిక సమాచారం అందించడంలో కట్టుబడి ఉంది. మా ప్రధాన లక్ష్యం — వార్తల ద్వారా ప్రజాస్వామ్య విలువలను బలపరచడం, పాఠకులకు వాస్తవాలను తెలియజేయడం, అపోహలను తొలగించడం. మా ఎడిటోరియల్ టీమ్ ఎల్లప్పుడూ కింది సూత్రాలను పాటిస్తుంది: నిజనిష్ఠత (Accuracy): ప్రచురించబడే ప్రతి వార్త వాస్తవ నిర్ధారణ (fact-checking) ప్రక్రియ త‌ర్వాత వస్తుంది. తప్పుడు సమాచారం బయటకు వెళ్లకుండా కఠినంగా పర్యవేక్షిస్తాం. పాక్షికత లేకపోవడం (Impartiality): ఏ రాజకీయ పార్టీ, మత సంస్థ, లేదా వాణిజ్య సమూహం పట్ల మాకు ఎటువంటి పక్షపాతం లేదు. ప్రజల ప్రయోజన‌మే మా విధానం.. స్వతంత్రత (Editorial Independence): Sarkar Live‌లో ప్రచురించబడే వార్తలపై ఎటువంటి బాహ్య ఒత్తిడి, రాజకీయ ప్రభావం లేదా వాణిజ్య ఒత్తిడి ఉండదు. మా ఎడిటోరియల్ టీమ్ పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది. స్పష్టత (Transparency): వార్తల […] - [Editorial Policy](https://sarkarlive.net/editorial-policy/): Editorial Policy (సంపాదకీయ విధానం) మా సంపాదకీయ సూత్రాలు Sarkar Live ప్రజలకు నిజమైన, సమగ్ర, నిష్పాక్షిక సమాచారం అందించడంలో కట్టుబడి ఉంది.మా ప్రధాన లక్ష్యం — వార్తల ద్వారా ప్రజాస్వామ్య విలువలను బలపరచడం, పాఠకులకు వాస్తవాలను తెలియజేయడం, అపోహలను తొలగించడం. మా ఎడిటోరియల్ టీమ్ ఎల్లప్పుడూ కింది సూత్రాలను పాటిస్తుంది: నిజనిష్ఠత (Accuracy):ప్రచురించబడే ప్రతి వార్త వాస్తవ నిర్ధారణ (fact-checking) ప్రక్రియ త‌ర్వాత వస్తుంది. తప్పుడు సమాచారం బయటకు వెళ్లకుండా కఠినంగా పర్యవేక్షిస్తాం. పాక్షికత లేకపోవడం (Impartiality):ఏ రాజకీయ పార్టీ, మత సంస్థ, లేదా వాణిజ్య సమూహం పట్ల మాకు ఎటువంటి పక్షపాతం లేదు. ప్రజల ప్రయోజన‌మే మా విధానం.. స్వతంత్రత (Editorial Independence):Sarkar Live‌లో ప్రచురించబడే వార్తలపై ఎటువంటి బాహ్య ఒత్తిడి, రాజకీయ ప్రభావం లేదా వాణిజ్య ఒత్తిడి ఉండదు.మా ఎడిటోరియల్ టీమ్ పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది. స్పష్టత (Transparency):వార్తల మూలాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని స్పష్టంగా ప్రస్తావిస్తాము. […] - [costum_sidebar](https://sarkarlive.net/costum_sidebar/): Search Search - [HomePage2](https://sarkarlive.net/homepage2/): రీసెంట్ న్యూస్ ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు.. ByCentral Desk Team July 1, 2025 చదవండి.. DIEO | అవును.. ’వేదాంతు‘కు అనుమతి లేదు ByCentral Desk Team July 1, 2025 Pasmailaram Blast | పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 45కి చేరిన మృతుల సంఖ్య ByCentral Desk Team July 1, 2025 మళ్లీ నవ్వించే టైమ్ వచ్చేసింది! హెరాఫేరీ 3లో పరేష్ రావెల్ తిరిగొస్తున్నాడా? – Hera Pheri 3 ByCentral Desk Team July 1, 2025 Mee Seva | మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి మరిన్ని సేవలు ByCentral Desk Team June 30, 2025 Raja Singh | బిజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా? ByCentral Desk Team June 30, 2025 Power Star | వీరమల్లు ట్రైలర్ […] - [About Us](https://sarkarlive.net/about-us/): Welcome To Sarkar live Sarkar Live ఒక నిష్పక్షపాత, నమ్మదగిన వార్తా వెబ్‌సైట్‌. జాతీయ‌, రాష్ట్రీయ‌ రాజకీయాలు, ఆర్థికం, సాంకేతికం, సినిమా, టెక్నాల‌జీ, సామాజిక అంశాలపై వేగవంతమైన, ఖచ్చితమైన, విశ్వసనీయ వార్తలను మీకు అందించడం మా లక్ష్యం. మేము ప్రజలకు ఆధారపూర్వకమైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను బలపరచాలని నమ్ముతున్నాం. మా కంటెంట్ పూర్తిగా వాస్తవాల ఆధారంగా తయారవుతుంది. ఏ రాజకీయ పార్టీ, వ్యక్తి లేదా సంస్థ పట్ల పక్షపాతం లేకుండా, ప్రజల ప్రయోజనం దృష్ట్యా సమాచారాన్ని అందించడం మా ధ్యేయం. Sarkar Live టీమ్‌లో అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. ప్రతి వార్త ప్రచురించబడే ముందు నిజ నిర్ధారణ (Fact Checking) చేస్తాము. అధికారిక వెబ్‌సైట్‌: https://sarkarlive.net/ స్థాపించబడిన సంవత్సరం : 2024 ప్రధాన కార్యాలయం: Waragnal, Telangana, India. - [Privacy Policy](https://sarkarlive.net/privacy-policy/): Privacy Policy Last updated: December 04, 2024 This Privacy Policy describes Our policies and procedures on the collection, use and disclosure of Your information when You use the Service and tells You about Your privacy rights and how the law protects You. We use Your Personal data to provide and improve the Service. By using the Service, You agree to the collection and use of information in accordance with this Privacy Policy. This Privacy Policy has been created with the help of the Free Privacy Policy Generator. Interpretation and Definitions Interpretation The words of which the initial letter is capitalized […] - [Contact Us](https://sarkarlive.net/contact-us/): Contact Us (మమ్మల్ని సంప్రదించండి) మీకు మా కంటెంట్‌ గురించి ఏవైనా సందేహాలు, సలహాలు, సూచనలు లేదా అద‌న‌పు స‌మాచారం ఉంటే దయచేసి మాతో సంప్రదించండి. 📧 ఇమెయిల్: pramodsarkar1991@gmail.com  🏢 చిరునామా: Warangal, Telangana, India అలాగే మీరు మా సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు: Facebook: facebook.com/sarkarlive Twitter/ x.com/sarkarlivenews మేము సాధారణంగా 24–48 గంటల్లో స్పందిస్తాము. Editorial Team: Managing Editor: Pramod Sarkar Political Desk Head: Pramod Sarkar. State & National News Desk : Kiran P Technical Head: Ramu V. Entertainment Desk : Raghupathi Dorem - [Home](https://sarkarlive.net/): రీసెంట్ న్యూస్ ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు – Online Betting ByCentral Desk Team July 2, 2025 చదవండి.. Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు ByCentral Desk Team July 2, 2025 ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు.. ByCentral Desk Team July 1, 2025 DIEO | అవును.. ’వేదాంతు‘కు అనుమతి లేదు ByCentral Desk Team July 1, 2025 Pasmailaram Blast | పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 45కి చేరిన మృతుల సంఖ్య ByCentral Desk Team July 1, 2025 మళ్లీ నవ్వించే టైమ్ వచ్చేసింది! హెరాఫేరీ 3లో పరేష్ రావెల్ తిరిగొస్తున్నాడా? – Hera Pheri 3 ByCentral Desk Team July 1, 2025 Mee Seva | మీ […] [comment]: # (Generated by Hostinger Tools Plugin)