
Mithra Vibhushana | మోదీకి శ్రీలంక అత్యున్నత అవార్డు..
Mithra Vibhushana Award : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత సివిలియన్ పురస్కారం ‘మిత్ర విభూషణ’ ప్రదానం చేసింది. శ్రీలంక – భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు (Mithra Vibhushana Award)ను అందజేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయికె (Sri Lankan President Anura Kumara Dissanayake) చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ పురస్కారాన్ని…