Sarkar Live

Maulika

Equivalence certificate

Equivalence certificate | ఇక విదేశీ చదువులకూ దేశీయ స‌ర్టిఫికెట్‌..

Equivalence certificate : విదేశాల్లో చదివిన (foreign qualifications) విద్యార్థులు తిరిగి భారత్‌కు వచ్చి ఇక్కడ ఉన్నత విద్య కొనసాగించాలనుకున్నా లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకున్నా పెద్ద స‌మ‌స్యే. విదేశాల్లో వారు పొందిన డిగ్రీ (foreign degrees)కి భార‌త‌దేశంలో గుర్తింపు ఉండ‌దు. దీంతో యువ‌త అనేక అవ‌కాశాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. ఎంతో వ్య‌య ప్రయాస‌ల‌కోర్చినా భార‌త్‌లో ఆ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు చెల్ల‌వు. ఈ స‌మ‌స్య‌ను పరిష్కరించేందుకు యూజీసీ (University Grants Commission) ఒక కొత్త…

Read More
Mithra Vibhushana Award

Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..

Mithra Vibhushana Award : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి శ్రీలంక ప్ర‌భుత్వం అత్యున్నత సివిలియన్ పురస్కారం ‘మిత్ర విభూషణ’ ప్రదానం చేసింది. శ్రీలంక – భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు (Mithra Vibhushana Award)ను అంద‌జేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయికె (Sri Lankan President Anura Kumara Dissanayake) చేతుల మీదుగా ప్ర‌ధాని మోదీ ఈ పుర‌స్కారాన్ని…

Read More
Deepfakes

Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్

Deepfakes : దేశంలో డీప్‌ఫేక్స్ (Deepfakes), కృత్రిమ మానవీయ మీడియా (synthetic media) ద్వారా జరిగే మోసాలు, అభద్రతలకు పాల్పడుతున్న క్రిమినల్ చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Centre) మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల (social media platforms)ను హెచ్చరించింది. దేశ ప్రజలకు నమ్మకమైన, భద్రమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. డీప్‌ఫేక్ (Deepfakes) అంటే ఏమిటి? డీప్‌ఫేక్ (Deepfakes) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తయారు చేసిన…

Read More
Indian Railways

Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ

Indian Railways : భారతీయ రైల్వే స‌రికొత్త రికార్డును సృష్టించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 7,134 కొత్త రైలు కోచ్‌లను తయారు (manufacturing) చేసింది. ఇది గత ఏడాది 6,541 కోచ్‌ల ఉత్పత్తితో పోల్చితే 9 శాతం పెరుగుదల అని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) వెల్లడించింది. కోచ్‌ల త‌యారీ ద్వారా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా భారీ మార్పులు జరుగుతున్నాయని తెలిపింది. Indian Railways : నాన్ ఏసీ కోచ్‌ల త‌యారీకి ప్రాధాన్యం…

Read More
Amaravati Rajadhani

Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ

Amaravati Capital : అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగర (Amaravati Capital Development) నిర్మాణ పనులను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) మళ్లీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. సుమారు రూ. లక్ష కోట్ల అంచనా వ్య‌యంతో ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నారు.రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కమిషనర్ కె. కన్నా బాబు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు….

Read More
error: Content is protected !!