Sarkar Live

Day: January 15, 2025

Mahakumbh Mela :  జ‌న‌సంద్రంగా త్రివేణి సంగ‌మం.. మ‌హాకుంభమేళాలో అమృత స్నానం
National

Mahakumbh Mela : జ‌న‌సంద్రంగా త్రివేణి సంగ‌మం.. మ‌హాకుంభమేళాలో అమృత స్నానం

Mahakumbh Mela 2025 : త్రివేణి సంగ‌మం భ‌క్త‌జ‌న సంద్రంగా మారింది. మ‌హా కుంభామేళా (Mahakumbh Mela) లో పాల్లొన్న కోట్లాది మంది భక్తులు అమృత స్నానం (Amrit Snan) చేయ‌డంలో ఆ ప్ర‌దేశ‌మంతా మ‌హా సందడిగా మారింది. ఈ పుణ్య‌స్నానాల ఘ‌ట్టం మూడు రోజులుగా సాగుతుండ‌గా ఈ రోజు కూడా కోట్లాది మంది ఇందులో పాల్లొన్నారు. పూల వ‌ర్షం కురిపించిన సీఎం యోగి ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj) జ‌రుగుతున్న మ‌హాకుంభమేళా జ‌న‌సంద్రంగా మారింది. దేశ‌విదేశాల నుంచి కోట్లాది మంది భ‌క్తులు ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌స్తున్నారు. కుంభామేళాలో భాగంగా గంగా, య‌మున‌, స‌ర‌స్వ‌తి త్రివేణి సంగ‌మం వ‌ద్ద ఇప్ప‌టికే 3.5 కోట్ల మంది అమృత స్నానం ఆచ‌రించార‌ని అధికార యంత్రాంగం వెల్ల‌డించింది. ఈ అమృత స్నానం మూడు రోజులుగా కొన‌సాగుతుండ‌గా బుధవారం కూడా అశేష భ‌క్త‌జ‌నం దీనిని ఆచ‌రించార‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం అమృత్ స్నానం త‌ర్వాత భ‌క్తుల‌పై ఆ...
Indian Army Day 2025 : భారతదేశ సైనిక దళం ఆసక్తికరమైన విషయాలు
National

Indian Army Day 2025 : భారతదేశ సైనిక దళం ఆసక్తికరమైన విషయాలు

Indian Army Day 2025 : దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ తమ జీవితాలను అంకితం చేసిన భారత సైన్యంలోని వీర సైనికులను గౌరవించేందుకు భారతదేశం ఆర్మీ డేని ఏటా జ‌న‌వ‌రి 15న‌ ఘ‌నంగా జ‌ర‌పుకుంటుంది.ఈ రోజు 1949లో భారత సైనికుల గౌర‌వార్థం గ్రాండ్ కవాతులు, సైనిక ప్రదర్శనలు, జెండా ఆవిష్క‌ర‌ణ‌లు దేశమంతటా జరుగుతాయి, ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌ ( Cariappa Parade Ground)లో జరుగుతుంది. ఇక్కడ సైనికులు, అమరవీరుల ధైర్యం, భక్తికి గుర్తింపుగా శౌర్య ప‌త‌కాల‌ను ప్రదానం చేస్తారు. ఇండియన్ ఆర్మీ డే 2025 సందర్భంగా, దేశ సైనిక శక్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ గురించి ఆసక్తికరమైన విషయాలు భారత సైన్యం 1776లో కోల్‌కతాలో ఈస్టిండియా కంపెనీ (బ్రిటిష్ ప్రభుత్వం) ప్రభుత్వం కింద ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1.3 మిలియన్ల భారతీయ సైనికులు బ్రిటిష్ సైన్యం కో...
error: Content is protected !!