Sarkar Live

Sports

హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్ ట్రైన్: తెలంగాణలో రూట్ పూర్తిగా మార్పు.. సగానికి తగ్గిన దూరం! – Bullet Train Project
Trending, Hyderabad, Sports

హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్ ట్రైన్: తెలంగాణలో రూట్ పూర్తిగా మార్పు.. సగానికి తగ్గిన దూరం! – Bullet Train Project

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్‌ (Hyderabad- Chennai Bullet Train )కు సంబంధించి తెలంగాణలో ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (NHSRCL) పాత రూట్‌ను కాదని, సరికొత్త ప్రతిపాదనలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మార్పుల వల్ల తెలంగాణ పరిధిలో ప్రాజెక్టు దూరం మరియు భూసేకరణ అవసరాలు గణనీయంగా తగ్గనున్నాయి. సగానికి తగ్గిన దూరం.. భారీగా సేవ్ కానున్న నిధులు! మొదట ఈ కారిడార్‌ను శంషాబాద్‌ నుంచి బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా నిర్మించాలని భావించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు చేపట్టిన తాజా సర్వేలో మార్గాన్ని పూర్తిగా మార్చేశారు. ఈ కొత్త ఎలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాజెక్టు దూరం, భూసేకరణ వివరాలు ఇలా మారాయి: వివరాలుపాత ఎలైన్‌మెంట్ (ఖమ్మం రూట్)కొత్త ఎలైన్‌మెంట్ (నల్గొండ ర...
Lionel Messi  | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్
Hyderabad, Sports

Lionel Messi | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆద్యంతం ఆనంద క్షణాలతో సాగింది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మెస్సీ, భారీ బందోబస్తు మధ్య నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు .ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెస్సీకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన 'మీట్-అండ్-గ్రీట్' కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఉప్పల్‌లో రేవంత్ సింగరేణి టీమ్‌ విజయంమీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధ...
ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record
Sports

ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record

Rohit Sharma World Record | టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్, అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించడానికి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంతంగా ఎదుర్కొన్న రోహిత్, కీలకమైన మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించాడు. అఫ్రిది తన కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ ఇప్పుడు 352 సిక్సర్లతో అతన్ని వెనక్కి నెట్టాడు. మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన రాంచీలో జరిగిన ఈ వన్డేలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన నుంచి కొనసాగిస్తున్న అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడ...
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires
Sports

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires

Virat Kohli Retires From Test Cricket : భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. గత కొంతకాలంగా జరుగుతున్న పుకార్లు, చర్చలకు ముగింపు పలుకుతూ, కోహ్లీ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో వీడ్కోలు సందేశాన్ని రాశారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) Virat Kohli టెస్ట్ కెరీర్.. Virat Kohli Test Career : విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కూడా. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లలో 40 గెలిపించాడు. 2016-2019 మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కెప్పెన్ గా అతడు 43 టెస్ట్ మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడ...
IPL 2025 Suspended | ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా!
Sports

IPL 2025 Suspended | ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా!

IPL 2025 Suspended News : తాజా నివేదికల ప్రకారం, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య IPL 2025 ను తక్షణమే వాయిదా వేయాలని IPL పాలక మండలి నిర్ణయించింది. ధర్మశాలలో బ్లాక్‌అవుట్ ప్రకటించిన తర్వాత గురువారం పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేయబడింది. అటువంటి పరిస్థితిలో, IPL పాలక మండలి ధర్మశాలలో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. ప్రత్యేక రైలులో ఢిల్లీకి క్రికెటర్ల తరలింపు పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను శుక్రవారం ఉదయం ధర్మశాల నుంచి ఢిల్లీ(Delhi)కి ప్రత్యేక రైలులో పంపించారు. బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ధర్మశాల దగ్గర నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మ్యాచ్ రద్దు చేసి స్టేడియాన్ని కూడా ఖాళీ చేయించామని తెలిపారు. ప్రస్తుతానికి ఆ...
error: Content is protected !!