Sarkar Live

National

ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !
National

ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !

Tamil Nadu Politics | తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే (TVK) అధినేత విజయ్, శనివారం నాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరేల్కర్‌ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూడగట్టిన మెజారిటీ: 120కి చేరిన బలం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీ మార్కు 118. తొలుత 108 సీట్లతో మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకేకు మిత్రపక్షాల మద్దతు లభించడంతో బలం 120కి పెరిగింది: టీవీకే: 107 సీట్లు (విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయడంతో 108 నుంచి 107కి తగ్గింది). మద్దతు ఇస్తున్న పార్టీలు: కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఐ(ఎం) (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2). వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు బేషరత...
​బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
National

​బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.సువేందు అధికారి పేరును బీజేపీ నేత భట్టాచార్య ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.పరిపాలనలో సమతుల్యత కోసం ఇద్దరికి డిప్యూటి సీఎం పదవులు దక్కనున్నాయి.అమిత్ షా పర్యవేక్షణలో జరిగిన భేటీలో సువేందు అధికారిని బెంగాల్ సీఎంగా ప్రకటిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు డిప్యూటీ సీఎంల నియామకంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది....
సీఎం పదవికి రాజీనామా చేయను.. మా ఓట్లను చోరీ చేశారు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
National

సీఎం పదవికి రాజీనామా చేయను.. మా ఓట్లను చోరీ చేశారు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె రాజీనామా చేస్తారన్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ​ఎన్నికల్లో మేమే గెలిచాం.. కానీ.. ​రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై మమత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "మేము ఎన్నికల్లో ఓడిపోలేదు, ప్రజల మద్దతుతో మేమే గెలిచాం. కానీ మా ఓట్లను పక్కా ప్రణాళికతో చోరీ చేశారు" అని ఆమె ఆరోపించారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను అక్రమంగా దారి మళ్లించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ​ఎన్నికల సంఘంపై విమర్శల బాణాలు ​కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీరును మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. ​ఏజెంట్ గా ఈసీ: "ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, అది పూర్తిగా ...
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. సామాన్యుడికి, చమురు సంస్థలకు పండగే! – Petrol Diesel Excise Duty Cut
National

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. సామాన్యుడికి, చమురు సంస్థలకు పండగే! – Petrol Diesel Excise Duty Cut

Petrol Diesel Excise Duty Cut | న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, అస్థిరమైన ముడిచమురు ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మరియు చమురు కంపెనీలకు తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ మార్కెట్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందే వెలువడిన ఈ ప్రకటనతో అటు వాహనదారులు, ఇటు ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పన్ను తగ్గింది? కొత్త ధరలు ఎలా ఉండబోతున్నాయి? దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, ఇంధన ధరల భారాన్ని తగ్గించడానికి కేంద్రం పన్నుల కోత విధించింది. పెట్రోల్: గతంలో లీటరుకు ₹13గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ఇప్పుడు ₹3కు తగ్గించారు. (లీటరుకు ₹10 తగ్గింపు) డీజిల్: గతంలో లీటరుకు ₹10గా ఉన్న సుంకాన్ని ఏకంగా సున్నాకు (₹0) తగ్గించారు. (లీటరుకు ₹10 తగ్గింపు) ఈ నిర్ణ...
పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి? ఇది వదంతా లేక వాస్తవమా? – Petrol Shortage
National

పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి? ఇది వదంతా లేక వాస్తవమా? – Petrol Shortage

Petrol Shortage : గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ కొరత రాబోతోందన్న ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడమే కాకుండా, క్యాన్లలో కూడా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పలు బంకుల్లో ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి. వదంతులకు కారణం ఏంటి? అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ప్రచారం కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి తోడు వంట గ్యాస్ సరఫరాలో కాస్త‌ జాప్యం చోటుచేసుకోవ‌డంతో పెట్రోల్, డీజిల్ కూడా దొరకదనే ఆందోళ‌న‌ ప్రజల్లో పెరిగిపోయింది. ఈ టెన్ష‌న్‌తోనే వాహనదారులు ఒక్కసారిగా బంకులపై పడ్డారు. Petrol Shortage...
error: Content is protected !!