Sarkar Live

National

Ebola Virus | బోలా కలకలం: డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన.. భారత్‌ అప్రమత్తం!
National

Ebola Virus | బోలా కలకలం: డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన.. భారత్‌ అప్రమత్తం!

ప్రపంచం కరోనా మహమ్మారి భయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో ప్రమాదకర వైరస్ వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ (Ebola Virus) మళ్లీ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యంత అరుదుగా ప్రకటించే “పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్ー ఆఫ్ ఇంటర్నేషనల్ కన్​సర్న్” (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించింది. ఒక వ్యాధి దేశాల సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో వందల సంఖ్యలో కేసులతో వినాశనం సృష్టిస్తోంది. ఈసారి ఎందుకంత భయం? ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ కలవరం! ఎబోలా ఆఫ్రికాకు కొత్త వ్యాధి కాకపోయినప్పటికీ, ఈసారి వెలుగులోకి వచ్చిన వైరస్ “బుండిబుగ్యో” (Bundibugyo) అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన స్ట్రెయిన్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ స్ట్రెయిన్‌ను...
రూ. వెయ్యి లంచం అడిగినా ఫిర్యాదు చేయండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి! – CM Joseph Vijay Anti Corruption Campaign
National

రూ. వెయ్యి లంచం అడిగినా ఫిర్యాదు చేయండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి! – CM Joseph Vijay Anti Corruption Campaign

​అవినీతిపై సీఎం విజయ్‌ ‘సమరం’: ​అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వ సంచలన నిర్ణయం ​నేరుగా ప్రజల నుంచే సమాచార సేకరణ.. ప్రత్యేక హెల్ప్‌లైన్, పోర్టల్ ఏర్పాటు ​CM Joseph Vijay Anti Corruption Campaign | తమిళనాడులో అవినీతిని అంతమొందించడమే ధ్యేయంగా నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో లంచగొండితనానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా, ఏ అధికారి అయినా చిన్న మొత్తంలో.. అంటే కేవలం రూ. 1,000 లంచం అడిగినా సరే, ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సీఎం విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా నిజాయితీతో కూడిన సమాచారం అందించి, అవినీతి తిమింగలాలను పట్టుకోవడంలో సహకరించిన పౌరులకు ప్రభుత్వం తరఫున రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు. ​ప్రజల నుంచే నేరుగా సమాచారం! ​పాలనలో పారదర...
ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !
National

ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !

Tamil Nadu Politics | తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే (TVK) అధినేత విజయ్, శనివారం నాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరేల్కర్‌ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూడగట్టిన మెజారిటీ: 120కి చేరిన బలం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీ మార్కు 118. తొలుత 108 సీట్లతో మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకేకు మిత్రపక్షాల మద్దతు లభించడంతో బలం 120కి పెరిగింది: టీవీకే: 107 సీట్లు (విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయడంతో 108 నుంచి 107కి తగ్గింది). మద్దతు ఇస్తున్న పార్టీలు: కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఐ(ఎం) (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2). వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు బేషరత...
​బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
National

​బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.సువేందు అధికారి పేరును బీజేపీ నేత భట్టాచార్య ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.పరిపాలనలో సమతుల్యత కోసం ఇద్దరికి డిప్యూటి సీఎం పదవులు దక్కనున్నాయి.అమిత్ షా పర్యవేక్షణలో జరిగిన భేటీలో సువేందు అధికారిని బెంగాల్ సీఎంగా ప్రకటిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు డిప్యూటీ సీఎంల నియామకంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది....
సీఎం పదవికి రాజీనామా చేయను.. మా ఓట్లను చోరీ చేశారు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
National

సీఎం పదవికి రాజీనామా చేయను.. మా ఓట్లను చోరీ చేశారు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె రాజీనామా చేస్తారన్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ​ఎన్నికల్లో మేమే గెలిచాం.. కానీ.. ​రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై మమత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "మేము ఎన్నికల్లో ఓడిపోలేదు, ప్రజల మద్దతుతో మేమే గెలిచాం. కానీ మా ఓట్లను పక్కా ప్రణాళికతో చోరీ చేశారు" అని ఆమె ఆరోపించారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను అక్రమంగా దారి మళ్లించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ​ఎన్నికల సంఘంపై విమర్శల బాణాలు ​కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీరును మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. ​ఏజెంట్ గా ఈసీ: "ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, అది పూర్తిగా ...
error: Content is protected !!