Sarkar Live

warangal

​ఫోర్ట్ రోడ్ బొడ్రాయి సన్నిధానంలో ఘనంగా మహా అన్నదానం
warangal

​ఫోర్ట్ రోడ్ బొడ్రాయి సన్నిధానంలో ఘనంగా మహా అన్నదానం

వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని బొడ్రాయి సన్నిధానంలో అమావాస్యను పురస్కరించుకొని సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ​దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు ​గత 19 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా సాగడానికి ఆర్థికంగా, ఇతర రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతల సేవాభావం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.​ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో ​వడ్డేపల్లి భరత్,​గొర్రె చెరాలు,​అప్రధపు సారంగపాణి,​మంతిని చక్రధర్,​పొన్నం కుమారస్వామి,​కామ్మ రామ్మోహన్,​తోట వీరభద్రం,​కొత్తపల్లి శ్రీను​గుడికందుల ప్రగత్,​గుణల మధుతోపాటు&n...
చివరి దశకు వరంగల్ మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. 2వేల పడకలతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం
State, warangal

చివరి దశకు వరంగల్ మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. 2వేల పడకలతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం

ఉమ్మడి ఉత్తర తెలంగాణ రవాణా, విద్యా రంగాలకే కాకుండా.. త్వరలోనే అత్యాధునిక వైద్యసేవలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. వరంగల్ సెంట్రల్ జైలు పాత ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 24 అంతస్తుల (G+24 Floors) మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (Warangal Super Specialty Hospital) పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సుమారు రూ.1,150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ఆసుపత్రి భవనం, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, పేద-మధ్యతరగతి వర్గాలకు హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) లేదా కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయి వైద్యసేవలను స్థానికంగానే అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రధాన సూపర్ స్పెషాలిటీ విభాగాలులభించబోయే అత్యాధునిక సేవలుకార్డియాలజీ & కార్డియోథొరాసిక్గుండె జబ్బులు, ఓపెన్ హార్ట్ సర్జరీలు, బైపాస్ ఆపరేషన్లునెఫ్రాలజీ & యూరాలజీ...
కాజీపేటలో ‘రైళ్ల’ తయారీ షురూ: పూర్తి కావచ్చిన మెగా యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు!
State, warangal

కాజీపేటలో ‘రైళ్ల’ తయారీ షురూ: పూర్తి కావచ్చిన మెగా యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు!

Kazipet Railway Unit | తెలంగాణ రవాణా రంగ ముఖచిత్రాన్ని మార్చబోయే కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ) పనులు దాదాపు పూర్తి కావచ్చాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. త్వరలోనే ఈ యూనిట్‌లో అత్యాధునిక 'ఇంటర్‌ సిటీ రైళ్ల' తయారీ ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ ప్రగతిపై నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక వివరాలను పంచుకున్నారు. ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు.. స్వల్ప దూర ప్రయాణాలకు వరం! రానున్న ఐదేళ్ల కాలంలో కాజీపేట యూనిట్ నుండి ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప దూర ప్రయాణాల (Short-distance travel) కోసం ఈ రైళ్లను పెద్ద ఎత్తున వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా వ...
రేపే కాళేశ్వరంలో ‘సరస్వతీ అంత్య పుష్కరాల’ ప్రారంభం – Saraswathi Antya Pushkaralu
State, warangal

రేపే కాళేశ్వరంలో ‘సరస్వతీ అంత్య పుష్కరాల’ ప్రారంభం – Saraswathi Antya Pushkaralu

Saraswathi Antya Pushkaralu Kaleshwaram 2026 | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరిగే అత్యంత ప్రతిష్టాత్మక ‘సరస్వతీ అంత్య పుష్కరాలకు’ సర్వం సిద్ధమైంది. మే 21వ తేదీ (గురువారం) నుంచి జూన్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ముక్కోటి పుణ్యతీర్థానికి సుమారు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూ. 30.63 కోట్ల నిధులతో భారీ ఎత్తున పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తొలి పుణ్యస్నానం ఎప్పుడంటే? పుష్కరాల తొలిరోజైన 21వ తేదీ తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలు గోదావరి-సరస్వతీ నదిలో పుష్కర స్నానం ఆచరించి, ఈ అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. మే 21 నుంచి జూన్ 1 వరకు ప్రతి రోజూ దేశంలోని ఒక ప్రముఖ పీఠానికి ...
శాయంపేటలో ‘కుడా’ భారీ వెంచర్: స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు సిద్దమైన రైతులు – KUDA Mega Venture
State, warangal

శాయంపేటలో ‘కుడా’ భారీ వెంచర్: స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు సిద్దమైన రైతులు – KUDA Mega Venture

KUDA Mega Venture Shayampet Haveli | ​వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలి పరిధిలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) సరికొత్త, భారీ లేఅవుట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. ప్రతిష్టాత్మక మెగా టెక్స్‌టైల్ పార్క్‌(Kakatiya Mega Textile Park)కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని కుడా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో సాగే ఈ మెగా వెంచర్ స్థానిక రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊపునిస్తోంది. ​స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రైతులు ​సాధారణంగా ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ అనగానే రైతుల నుంచి వ్యతిరేకత రావడం చూస్తుంటాం. కానీ, శాయంపేట హవేలి (Shayampet Haveli)లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కుడా లేఅవుట్ వల్ల తమ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో తమకు దక్కే వాటా ప్లాట్లకు భారీ డిమాండ్ ఉంటుందని గ్రహించిన స్థానిక రైతులు.. ఈ వ...
error: Content is protected !!