Sarkar Live

Day: February 9, 2025

Caribbean Earthquake : కరేబియన్ సముద్రాన్ని కుదిపించిన భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ
World

Caribbean Earthquake : కరేబియన్ సముద్రాన్ని కుదిపించిన భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

Caribbean Earthquake : కరేబియన్ సముద్రంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో అలలను కుదిపేసింది. ఈ మేరకు అమెరికా భూకంప పరిశీలన సంస్థలు (USGS) పేర్కొన్నాయి. ఈ భూకంపం శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ల) లోతులో సంభవించింది. దీని కేంద్రబిందువు హోండురాస్‌కు ఉత్తరాన 209 కిలోమీటర్ల దూరంలో, కేమాన్ దీవుల సమీపంలో గుర్తించబడింది. Caribbean Earthquake:..సునామీ వచ్చే అవకాశం ఈ భూకంపం కారణంగా మొదట అమెరికా (US) సునామీ హెచ్చరిక వ్యవస్థ కరేబియన్ సముద్రం, హోండురాస్ ఉత్తర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. అయితే, అమెరికా అట్లాంటిక్ తీరం లేదా గల్ఫ్ కోస్ట్‌కు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. కానీ, అప్రమత్తంగా ఉండాలని ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ వంటి ప్రాంతాలకు సూచనలు ఇచ్చింది. సునామీ అలల ప్రభావం పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద...
Indhiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధం. తొలి దశలో 71,482 మందికి..
State

Indhiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధం. తొలి దశలో 71,482 మందికి..

Indhiramma Houses : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం వేగంగా ముందుకు సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్పికలకు ముందే లబ్ధిరాలకు పంపిణీ అందజేయాలని భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వం (Telangana Government) కసరత్తు పూర్తి చేసింది. హామీలు నెరర్చే దిశగా.. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం (Revanth Reddy Government) చేయూతనిస్తోంది. ఈ పథకం కింద ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో 71,482 మందికి ఇళ్లు అందజేయనున్నారు. మూడు దశల్లో Indhiramma Houses ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు విభాగాలుగా విభజించారు: ఎల్-1 జాబితా: సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనివారు. ఎల్-2 జాబితా: సొంత స్థలం ఉండి గుడిసెలు, పూరిపాకలు, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారు. ఎల్-3 జాబితా:...
Vande Bharat | వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరులో అదనపు స్టాప్‌లు
State

Vande Bharat | వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరులో అదనపు స్టాప్‌లు

హైదరాబాద్: ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆరు నెలల పాటు రైలు నంబర్ 20707/20708 సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ( Vande Bharat Express) కు ఏలూరు స్టేషన్‌లో అదనపు స్టాప్‌లను కొనసాగించనుంది. Vizag Vande Bharat Rail : ఏలూరు రైల్వే స్టేషన్‌లో రైలు నంబర్ 20707 సికింద్రాబాద్ - విశాఖపట్నం అదనపు స్టాప్ ఫిబ్రవరి 25 నుండి, రైలు నంబర్ 20708 విశాఖపట్నం - సికింద్రాబాద్ ఫిబ్రవరి 26 నుండి అమలులోకి వస్తుంది. పలు రైళ్ల రద్దు.. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన మరో వార్త.. హైదరాబాద్ డివిజన్‌లోని మనోపాడ్ - అలంపూర్ రోడ్డు మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా, ఫిబ్రవరి 8, 26 మధ్య కొన్ని రైళ్ల సర్వీసులు పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్ రైల్వే.. సికింద్రాబాద్ - కర్నూలు సిటీ (17023), కర్నూలు సిటీ - సికింద్రాబాద్ (17024) సర్వీసులు పాక్షికంగా రద్ద...
error: Content is protected !!