Sarkar Live

Day: March 13, 2025

Eco-Friendly Holi 2025 : పర్యావరణ హితమైన హోలీ వేడుకలు ఇలా జరుపుకోండి..
LifeStyle

Eco-Friendly Holi 2025 : పర్యావరణ హితమైన హోలీ వేడుకలు ఇలా జరుపుకోండి..

Eco-Friendly Holi Celebrations : పర్యావరణ అనుకూల హోలీ వేడుకలు : భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా రంగుల పండుగ హోలీని జ‌రుపుకుంటారు. ఇది చెడుపై మంచి విజయానికి ప్ర‌తీక‌గా సంబ‌రాలు చేసుకుంటారు. అలాగే వసంతకాలం రాకను ఈ హోలీ పండుగ‌ సూచిస్తుంది. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా, ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి రంగుల చ‌ల్లుకుంటూ కేరింత‌లు కొడుతూ సంబ‌రాలు చేసుకునేందుకు అంద‌రూ సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఇటీవలి సంవత్సరాలలో పర్యావరణంపై హోలీ ప్రభావం చూపుతోంద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కృత్రిమ రంగుల వాడకం, అధిక నీటి వినియోగం, హోలికా దహన్ నుంచి కాలుష్యం మానవ ఆరోగ్యానికి, ప్రకృతికి హాని కలిగిస్తాయని చెబుతున్నారు. Eco-Friendly Holi 2025 : హోలీ వేడుకలను ఇలా జరుపుకోండి.. Eco-Friendly Holi 2025 ఈ ఉత్స‌హాక‌ర‌మైన వేడుక‌ల సంద‌ర్భంగా భవిష్యత్ తరాలకు కాపాడటానికి పర్యావర...
British woman raped | బ్రిటిష్ మ‌హిళ‌పై అత్యాచారం.. ఢిల్లీలో కలకలం
Crime

British woman raped | బ్రిటిష్ మ‌హిళ‌పై అత్యాచారం.. ఢిల్లీలో కలకలం

British woman raped : ఓ బ్రిటిష్ మ‌హిళ ఢిల్లీలోని మ‌హిపాల్‌పూర్ ప్రాంతం (Delhi’s Mahipalpur area)లో ఉన్న హోట‌ల్‌లో ఇద్ద‌రు వ్య‌క్తుల చేతిలో లైంగిక వేధింపు, అత్యాచారానికి గురైన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న మార్చి 11న చోటుచేసుకోగా ఆమె ఫిర్యాదు మేర‌కు ఇద్ద‌రిని అరెస్టు చేసి విచార‌ణ చేప‌ట్టామ‌ని పోలీసులు (Police) ఈ రోజు వెల్ల‌డించారు. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ హైకమిషన్ (British High Commission)కు కూడా ఈ విషయాన్ని సమాచారం అందించారు. British woman raped : అస‌లేం జ‌రిగిందంటే.. బాధితురాలు గోవా (Goa) ప‌ర్య‌ట‌న‌కు రాగా సామాజిక మాధ్యమాల (social media) ద్వారా 24 ఏళ్ల కైలాష్ అనే యువ‌కుడితో పరిచయం ఏర్పరచుకుంది. కైలాష్ ఢిల్లీలో నివసించే వ్యక్తి. మొదట్లో సోషల్ మీడియా ద్వారా వారు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. అతడు తరచుగా ఆమెతో చాట్ చేసేవాడు. ఈ క్ర‌మంలో ఇద్దరూ మర...
Telangana Assembly : అసెంబ్లీలో మాట‌ల తూటాలు.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య పొలిటిక‌ల్ యుద్ధం
State

Telangana Assembly : అసెంబ్లీలో మాట‌ల తూటాలు.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య పొలిటిక‌ల్ యుద్ధం

Telangana Assembly : తెలంగాణ శాసనసభలో ఈ రోజు జరిగిన సమావేశం రసాభాసగా మారింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ( Motion of Thanks)పై చర్చ జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చివరకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar ) వాయిదా వేయాల్సి వచ్చింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఏఐ స్క్రిప్ట్ : బీఆర్ఎస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas) ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు ( BRS MLAs) వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (BRS MLA Jagadish Reddy) చేసిన వ్యాఖ్య స‌భ‌ను మ‌రింత వేడెక్కించింది. గవర్నర్ ప్రసంగాన్ని (Governor’s speech) పూర్తిగా నిరాధారంగా అభివర్ణించారు. ఇది ఒక ఏఐ తయారు చేసిన స్క్రిప్ట్ (AI generated script) లాంటిద‌ని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభ...
KTR | బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?.
State

KTR | బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?.

KTR | హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపంచలేని వ్యక్తికి ఎందుకంత అహంకారం అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టేచర్‌ లేకున్నా పేమెంట్‌ కోటాలో పదవి దక్కడంతో ముఖ్యమంత్రికి కళ్లు నెత్తికి ఎక్కాయని ఫైర్ అయ్యారు. అసమర్థుడి పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అల్లకల్లోలమయ్యాయన్నారు. ప్రభుత్వం నడపడమంటే డబ్బులు పంచడం కాదని, రాష్ట్ర సంపద పెంచడమని కేటీఆర్ హితువు పలికారు. ఆదాయం లేకపోవడం సమస్య కాదని, రేవంత్ రెడ్డి మెదడులో విషయం లేకపోవడమే అసలు సమస్య అంటూ ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. ‘బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader KTR)విమర్శలు గుప్పగించారు. డబ్బుల సంచులను ఢిల్లీకి పంపిచడానికి బదులుగా.. వాటిని హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అ...
Vande Bharat Express | ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గంలో వందే భార‌త్ రైలు పొడిగింపు
National

Vande Bharat Express | ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గంలో వందే భార‌త్ రైలు పొడిగింపు

Vande Bharat Express | ఇండియన్ రైల్వే ప్రవేశ‌పెట్టిన వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశ‌వ్యాప్తంగా వివిధ మార్గాల్లో విజయవంతమయ్యాయి. చాలా చోట్ల 100 శాతం వరకు ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల‌కు వందే భార‌త్ రైళ్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా వందేభారత్ స్పీప‌ర్ (Vande Bharat Express Sleeper ) రైళ్లను రైల్వేశాఖ ప్రవేశ‌పెట్టేందుకు భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. సుదూర ప్రయాణాలు చేసే వారు ఈ స్లీపర్ వందేభారత్ రైళ్ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల ఆశలకు అనుగుణంగా ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అదే స‌మ‌యంలో చైర్‌కార్ వందే భార‌త్ రైళ్లను కూడా రైల్వేశాఖ కొన్ని మార్గాల్లో ప్రారంభించనుంది. Vande Bharat Express : ప్రయాణికుల వినతి మేరకు మరోవైపు ఎక్కువ ఆక్యూపెన్సీతో న‌డుస్తున్న రైళ్లను మ‌రికొద్ది దూరం పాటు పొడిగించేందుకు భా...
error: Content is protected !!