Sarkar Live

Day: March 20, 2025

Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?
Cinema

Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?

వెండితెరపై హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఒకప్పుడు ఈయన డైరెక్షన్ లో మూవీ చేయడానికి హీరోలు ఎదురుచూసేవారు. చాలా మంది హీరోలను తన డైలాగ్ లతో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చారు.ప్రజెంట్ పూరీకి బ్యాడ్ సిట్యువేషన్ నడుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈయన తీసిన మూవీస్ అన్ని అట్టర్ ప్లాప్ లు అవుతున్నాయి. Puri Jagannadh : ఇస్మార్టే ఆఖరి హిట్టు.. రామ్ (ram)తో తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్టు తర్వాత ఈయన తీసిన ఏ మూవీ సరిగా ఆడలేదు. విజయ్ దేవరకొండ(vijay Devarakonda)తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లైగర్ ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. పూరీ కంబ్యాక్ అయ్యడనుకున్న ఆడియన్స్ ఆశలను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ డిజాస్టర్ లతో సంబంధం లేకుండా పూరీ మూవీస్ ని ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ...
Telangana’s vehicle | తెలంగాణ‌లో పెరిగిన వాహ‌నాల వినియోగం.. ఏ స్థాయిలో అంటే..
State

Telangana’s vehicle | తెలంగాణ‌లో పెరిగిన వాహ‌నాల వినియోగం.. ఏ స్థాయిలో అంటే..

Telangana’s vehicle : తెలంగాణలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2025 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో నమోదైన వాహనాల సంఖ్య (registered vehicles) 1.72 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర జనాభా 3.7 కోట్లు కాగా సగటున ప్రతి ఇద్దరికి ఒక వాహనం ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ (State Transport Department) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఈ సంఖ్య వృద్ధి చెందడంలో నగరాల విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, ప్రజల ఆదాయ స్థాయిలో పెరుగుదల కీలక కారణాలుగా పేర్కొంది. ఏయే వాహ‌నాలు ఎన్నెన్ని? తెలంగాణ వ్య‌ప్తంగా ఉన్న‌ వాహ‌నాల్లో అత్య‌ధికంగా మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ఇవి 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కార్లు, క్యాబ్‌లు 20 శాతం ఉండగా, మిగిలిన 10 శాతంలో ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వాహనాలను విభజిస్తే, 1.2 కోట్ల మోటార్‌సైకిళ్లు, 23.3 లక్షల కా...
Betting Apps | సినీ ప్ర‌ముఖుల‌పై కేసులు.. నేరం ఏమిటంటే..
State

Betting Apps | సినీ ప్ర‌ముఖుల‌పై కేసులు.. నేరం ఏమిటంటే..

Betting Apps : ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నటులు రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ప్రకాశ్‌రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా పలువురిపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరు సోషల్ మీడియా వేదికగా పాప్అప్ ప్రకటనల ద్వారా బెట్టింగ్ యాప్స్ (betting apps)ను ప్రచారం చేసినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్ (Miyapur)కు చెందిన వ్యాపారి పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు అయింది. గేమింగ్ చ‌ట్టం కింద కేసు న‌మోదు బెట్టింగ్, జూదం, కాసినో యాప్స్‌లో యువ‌త డ‌బ్బులు పెట్ట‌డాన్ని ఈ సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా ప్రోత్స‌హిస్తున్నార‌ని (promoting) ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీంతో వీరిపై పోలీసులు 318(4), 112 రీడ్ విత్ 49 బీఎన్‌ఎస్, తెలంగాణ గేమింగ్ చట్టం కింద సెక్షన్ 3, 3(ఎ), 4, ఐటీ చట్టం సెక్షన్ (డీ) ప్ర...
Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం
State

Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం

Ashok Leyland : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మ‌రో భారీ పరిశ్రమ రాబోతోంది. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ఆధునిక బస్సు తయారీ కేంద్రం (bus manufacturing plant) ఏర్పాటు కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత ముందుకు వెళ్లనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. నైపుణ్య అభివృద్ధికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధిలో మరో ముంద‌డుగు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక ప్రతిష్టాత్మక కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాన‌ని చెప్పారు. ఇప్పుడు అశోక్ లేలాండ్ వంటి పెద్ద సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల అభివృద్ధికి మరో ముందడుగు అని ఆయన ...
Telangana education | తెలంగాణ విద్యారంగంలో విశేష మార్పులు.. తాజా నివేదిక‌
State

Telangana education | తెలంగాణ విద్యారంగంలో విశేష మార్పులు.. తాజా నివేదిక‌

Telangana education sector : రాష్ట్ర విద్యా రంగంలో విశేష మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యావ‌న‌రులు, ప్ర‌మాణాలు మెరుగుప‌డ్డాయ‌ని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) తాజాగా విడుదల చేసిన సామాజిక, ఆర్థిక అవలోకనం -2025 (Socio-Economic Outlook) నివేదిక చెబుతోంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ రిపోర్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కొత్తగా ఏర్పాటవుతున్న విద్యా సంస్థలు, విద్యార్థులకు లభిస్తున్న అవకాశాలు వంటి అంశాలు సమగ్రంగా వెల్లడయ్యాయి. తెలంగాణ విద్యా రంగం (Telangana education sector) మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని నివేదిక చెబుతోంది. ప్ర‌భుత్వ విద్యావ్య‌వ‌స్థ బ‌లోపేతానికి కృషి రాష్ట్ర వ్యాప్తంగా 1.94 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నార‌ని ఈ నివేదిక చెబుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో 3.635 కోట్ల మంది ఉన్నార‌ని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు...
error: Content is protected !!