Sarkar Live

Day: April 24, 2025

Gopi Chand : ఈసారి కొత్త దర్శకుడితో..
Cinema

Gopi Chand : ఈసారి కొత్త దర్శకుడితో..

Gopi Chand next movie : టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ (Gopi Chand) వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా హిట్లు మాత్రం కొట్టలేకపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్లతో పని చేస్తున్నా కూడా హిట్టును అందుకోలేకపోతున్నాడు. శ్రీనువైట్ల(Srinu vaitla) డైరెక్షన్లో భారీ అంచనాలతో వచ్చిన విశ్వం మూవీ కూడా నిరాశపరిచింది. ఇప్పుడు పాత కాంబోలో ఓ కొత్త మూవీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీనువైట్ల తో మూవీ అంటే పూర్తిగా ఫన్ జోనర్ లోనే ఉంటుంది కాబట్టి గోపీచంద్ కు హిట్టు పడుతుందనుకున్నారు. కానీ శ్రీనువైట్ల రేంజ్ లో మూవీ లేకపోవడం.. స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం.. కామెడీ కూడా మామూలుగానే ఉండడంతో ఆడియన్స్ ఆదరించలేకపోయారు. కానీ అంతకంటే ముందు వచ్చిన శ్రీను వైట్ల మూవీస్ కంటే ఈ మూవీ కొద్దిగా బెటర్ గా ఉందని టాక్ మాత్రం వచ్చింది. గోపీచంద్ కు కూడా ఈ మూవీతో కామెడీని బాగానే పండించాడని పేరు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ తో Gopi...
Operation Kagar : ద‌ద్ద‌రిల్లుతున్న దండకారణ్యం
State

Operation Kagar : ద‌ద్ద‌రిల్లుతున్న దండకారణ్యం

Operation Kagar : తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ (Telangana, Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న దట్టమైన దండకారణ్యం ప్రస్తుతం భీకరమైన పోరాట క్షేత్రంగా మారింది. వేల సంఖ్యలో భద్రతా దళాలు కర్రెగుట్టల చుట్టూ బలమైన వలయాన్ని ఏర్పాటు చేశాయి. ఈ భారీ స్థాయి ఆపరేషన్‌లో భారత వాయుసేన కూడా తనవంతు సహాయం అందిస్తోంది. 'కగార్' (Operation Kagar) అనే పేరుతో కొనసాగుతున్న ఈ సైనిక చర్య ఇప్పుడు తుది దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. Operation Kagar : ముగింపు దశకు చేరుకుంటుందా? సెర్చింగ్ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇటీవల భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించింద‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే గురువారం ఉదయం మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య తీవ్రమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని తె...
Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..
National

Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..

Pahalgam attack : జమ్మూ క‌శ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి (Pahalgam terror attack) పెను విషాదాన్ని మిగిల్చింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్య‌త‌ను పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన షాడో గ్రూప్ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' స్వయంగా తీసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌పై ప‌లు ఆంక్ష‌లను విధించింది. Pahalgam attack : పాకిస్తాన్ రాయబారికి నోటీసు ఢిల్లీ‌లో ఉంటున్న పాకిస్తాన్ ఉన్నత స్థాయి రాయబారి సాద్ అహ్మద్ వర్రైచ్ (Saad Ahmad Warraich)కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ 'Persona Non Grata' అనే అధికారిక నోటీసును జారీ చేసింది. ఈ చర్య ద్వారా పాక్ రాయబారితో పాటు ఆయన సైనిక, నౌకా, వైమానిక దౌత్యాధికారులను అప్రతిష్ఠితులుగ...
Regularization | ఫలించిన టీజీబీ ఉద్యోగుల‌  న్యాయ‌పోరాటం
State

Regularization | ఫలించిన టీజీబీ ఉద్యోగుల‌ న్యాయ‌పోరాటం

Regularization : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (Telangana Grameena Bank)లో 20 ఏళ్లుగా రోజువారీ వేతనంపై పని చేస్తున్న(working on daily wages) 456 మంది తాత్కాలిక ఉద్యోగుల న్యాయ‌పోరాటం ఫ‌లించింది. ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగుల్లా పని చేస్తున్నప్పటికీ ఎలాంటి స్థిర ఉద్యోగ హోదా లేకుండా తక్కువ వేతనాలతో ప్రయోజనాలు లేకుండా కొనసాగిస్తూ వచ్చిన యాజమాన్యానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గట్టి షాక్ ఇచ్చింది. వీరి స‌ర్వీసులను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని (regularisation) జస్టిస్ పుల్ల కార్తీక్ ఇచ్చారు. Regularization నిరాక‌ర‌ణ‌ను స‌వాల్ చేస్తూ.. బ్యాంకు (Telangana Grameena Bank)లో పనిచేస్తున్న స్వీపర్లు, మెసెంజర్లు సహా ఇతర ఉద్యోగులు ఏళ్ల‌త‌ర‌బ‌డి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్నారు. వీరిని గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా బ్యాంక్ యాజమాన్యం కొనసాగిస్తోంది. కొత్తగా ఉద్యోగ...
error: Content is protected !!