Sarkar Live

Day: June 17, 2025

ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..
Crime

ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..

రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు లంచం తీసుకుంటూ ఏఈ అవినీతి నిరోధక శాఖ (ACB )కి చిక్కారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్ విభాగం AE ) స్వరూపను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నగరానికి చెందిన కాంట్రాక్టర్‌ ఏఈ స్వరూపను కోరారు. అయితే బిల్లులు చెల్లించేందుకు ఏకంగా రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక స‌ద‌రు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఏసీబీ యూనిట్‌ ఆధ్వర్యంలో ప‌క్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈ స్వరూపను ...
State

Diabetes Diet | డయాబెటిస్ ఉన్నవారికి ఉత్త‌మ‌మైన‌ పిండిపదార్థాలు ఏవి?

డయాబెటిస్ (Diabetes) వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Control) అదుపులో ఉంచుకోకపోతే, అది మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. అందుకే, షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం తాము తీసుకుంటున్న ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. మీరు తీసుకునే ఆహారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడూ చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండానే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని ఆహార (Diabetes Diet) ఉన్నాయి. మీరు తినే ఆహారంలో పిండి ప‌దార్థాలు చాలా ముఖ్య‌మైన‌వి. డయాబెటిస్ ఉన్నవారికి ఉత్తమమైన కొన్ని పిండి పదార్థాల గురించి తెలుసుకోండి.. బాదం పిండి ఇది మెత్తగా రుబ్బిన బాదం (Almond Flour) నుంచి తయారవుతుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇ...
Corruption | స‌ర్జ‌రీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ వైద్యుడు..
Crime, National

Corruption | స‌ర్జ‌రీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ వైద్యుడు..

Karnataka - Chikkaballapura | కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక సర్జన్ (Government Doctor) శస్త్రచికిత్స కోసం రోగుల నుంచి లంచం (Corruption) డిమాండ్ చేయ‌డంతో ప్ర‌భుత్వం అత‌డిని సస్పెండ్ చేసింది. డాక్టర్ నరసింహమూర్తి, రోగుల నుంచి శస్త్రచికిత్స చేయడానికి గాను వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చూపించిన ఒక‌ వీడియోను జూన్ 11న స్థానిక టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం కావ‌డంతో అది వైర‌ల్ గా మారింది. ఆ వీడియో ప్ర‌జ‌ల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆరోగ్య శాఖ, ప్రభుత్వ అధికారులను ఇరుకున‌పెట్టింది. డిపార్ట్‌మెంట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. లంచం డిమాండ్ చేసిన‌ డాక్టర్ నరసింహమూర్తి ఆగస్టు 2019 నుంచి గుడిబండే పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో ఇన్‌ఛార్జ్ తాలూకా ఆరోగ్య అధికారిగా ఉన్నారు. ఆయన సస్పెన్షన్‌కు గురయ్యే సమయానికి సుమారు ఐదేళ్ల పది నెలలు ఆ పదవిలో ఉన్...
error: Content is protected !!