Sarkar Live

Day: June 18, 2025

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
State, Hyderabad

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case ) సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ నాయకులు, ముఖ్య పార్టీల నేతలు, అనుచరుల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ (SIT Investigation) చేస్తుండగా తాజా సమాచారం ప్రకారం 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు, వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో 4,200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ‌చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావు (Prabhakar Rao) పై ఆరోపణలు వచ్చాయి. 2023 నవంబర్‌ 15 ‌నుంచి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్‌ ‌చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుల...
వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్: ₹3,000తో వార్షిక ఫాస్ట్‌ట్యాగ్ పాస్ – Fastag Annual Pass
National

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్: ₹3,000తో వార్షిక ఫాస్ట్‌ట్యాగ్ పాస్ – Fastag Annual Pass

ప్రైవేట్ వాహనాలకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటివి) కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వాహ‌దారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్‌ (Fastag Annual Pass) ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ₹3,000 ధర గల ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను 2025 ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడుతున్నారు. ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా 200 ప్రయాణాల వరకు చెల్లుబాటవుతుంది. ఏది ముందు అయితే అది. ఈ పాస్ ప్రత్యేకంగా వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల (కార్లు, జీపులు, వ్యాన్లు మొదలైనవి) కోసం మాత్రమే రూపొందించారు. ఈ పాస్‌ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. Fastag Annual Pass ఎలా పొందాలి? వార్షిక పాస్ యాక్టివేషన్/పునరుద్ధరణ కోసం ప్రత్యేక లింక్ త్వరలో హైవే ట్రావెల్ యాప్, NHAI/MoRTH వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి వొస్తుంది, ఈ విధానం 60 ...
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ
Crime

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ

Warangal News : మహబూబాబాద్ జిల్లా (Mahaboobabad District) కేంద్రంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేష్‌ను ఏసీబీ అధికారులు (ACB offiicals) అరెస్టు చేశారు. కురవి, మరిపెడ మండలాల్లో విద్యుత్ నిర్మాణ పనులను కొనసాగించేందుకు అనుమతి కోసం కాంట్రాక్ట‌ర్ నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా ఆయన‌ను అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నరేష్‌ను ఆయ‌న‌ ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ చేపట్టారు.స్థానిక హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి నరేష్ ఏసీబీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. 80 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నరేష్. దీంతో నరేష్ ఇంట్లో ఎసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. నరేష్ పట్టుబడటంతో అతడి ఇంట్లో కూడా ముమ్మ‌రంగా సో...
Maoists Encounter | మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ‌
Crime

Maoists Encounter | మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ‌

పార్టీ అగ్ర‌నేత గాజర్ల రవి హ‌తం రవి పై 25 లక్షల రివార్డు Alluri District : మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. అగ్ర‌నేత‌లు ఒక్కొక్క‌రుగా ఎన్‌కౌంట‌ర్ (Maoists Encounter) లో హ‌త‌మ‌వుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పీపుల్స్ వార్ పార్టీతో జరిపిన చర్చ కమిటీ ప్ర‌తినిధి, మావోయిస్టు పార్టీ ఏఓబి ప్రత్యేక కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ ఆలియాస్ ఉదయ్ బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందారు. దీంతో అత‌డి ఉద్య‌మంలో 33 ఏళ్ల అజ్ఞాతప్రస్థానం ముగిసిన‌ట్ల‌యింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున ఎన్‌కౌంట‌ర్‌లో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతి చెందాడు. ఆయనతోపాటు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల...
error: Content is protected !!