Sarkar Live

Day: July 9, 2025

Bridge Collapse | 10 మంది మృతికి కారణమైన బ్రిడ్జి ఎలా కూలిపోయింది.. ?
National

Bridge Collapse | 10 మంది మృతికి కారణమైన బ్రిడ్జి ఎలా కూలిపోయింది.. ?

Bridge Collapse : గుజరాత్​ లోని ఆనంద్ – వడోదర జిల్లాలను కలిపే గంభీర వంతెనలోని ఒక భాగం పద్రా తాలూకాలోని ముజ్‌పూర్ గ్రామం సమీపంలో కూలిపోవడంతో రెండు ట్రక్కులు, ఒక బొలెరో SUV, ఒక పికప్ వ్యాన్ సహా నాలుగు వాహనాలు మహిసాగర్ నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్​లో తొమ్మిది మందిని రక్షించారు. సంజయ్ సింగ్ డీసీ, యు/సి ఇన్‌స్పెక్టర్ కృష్ణ కుమార్ పర్యవేక్షణలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గంభీర వంతెన నాలుగు దశాబ్దాలకు పైగా మధ్య గుజరాత్, సౌరాష్ట్ర మధ్య కీలకమైన లింక్‌గా పనిచేసింది.ఈ ఆకస్మిక కూలిపోవడం వల్ల ఆనంద్, వడోదర, భరూచ్, అంకలేశ్వర్ మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. ఈ కారిడార్ రోజువారీ ప్రయాణికులు, వస్తువుల రవాణా, మధ్య గుజరాత్ – సౌరాష్ట్ర మధ్య అంతర్-జిల్లా కనెక్టివిటీకి కీలకమైనది. ప్రతిరోజూ ప్రయాణీకులు, కార్గో వాహనాలతో ఈ వంతెన నిత్యం రద్దీగా ఉ...
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ ఆ హీరోయిన్​తోనేనా?  – Sekhar Kammula Movies
Cinema

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ ఆ హీరోయిన్​తోనేనా? – Sekhar Kammula Movies

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) రీసెంట్ గా కుబేర (kubera) మూవీతో బంపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ టైమ్ ఆయన కాని జోనర్ లోకి వెళ్ళి డీసెంట్ హిట్ అందుకోవడంతో నెక్స్ట్ మూవీ ఎలాంటిది తీయబోతున్నారో అని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొదటి నుండి కూడా శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆయన తెరకెక్కించిన హ్యాపీ డేస్, ఆనంద్, ఫిదా, లవ్ స్టోరీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ లాంటి మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీస్ అన్ని కూడా మ్యూజిక ల్ హిట్స్ గా నిలిచాయి. శేఖర్ కమ్ముల సినిమా తీశాడంటే హిట్ అనే టాక్ ఉంటుంది. అంతలా ఆడియన్స్ లో తనదైన మార్క్ చూపించాడు. కుబేర తో పాన్ ఇండియా డైరెక్టర్… నాగ చైతన్య (nagachaithanya)తో తీసిన లవ్ స్టోరీ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని తర్వాత ఎలాంటి మూవీ తీస్తారో అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి పాన్ ఇండియా మూవీ తె...
Bharat Bandh : నేడు భారత్ బంద్.. సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు?
National

Bharat Bandh : నేడు భారత్ బంద్.. సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు?

బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల్లో సేవలకు అంతరాయం Bharat Bandh LIVE updates : దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) 'భారత్ బంద్'కు పిలుపునిచ్చాయి. దీనికి దాదాపు 10 కేంద్ర కార్మిక సంఘాల కూటమి, అనేక రైతు సంఘాలు మ‌ద్ద‌తు ఇచ్చాయి. కేంద్రం అనుస‌రిస్తున్న "కార్పొరేట్ అనుకూల" విధానాలను నిరసిస్తూ ప‌లు సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల వంటి పబ్లిక్ సర్వీస్ విభాగాలకు చెందిన 25 కోట్ల మందికి పైగా కార్మికులు నేటి దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్)లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న "కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు"పై నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.. ఈ సంద‌ర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి చెందిన అమర్ జీత్ కౌర్ మాట్లాడుతూ, “25 కోట్ల మంద...
Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
Hyderabad, State

Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

Secunderabad : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు కీలక మార్గాల్లో తాత్కాలికంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. Secunderabad -ఆర్సీకేరే (07079/ 07080) ప్రత్యేక రైలు ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతీ ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అర్పికేరేలో బయ లుచేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్-అర్సికెరే (07060/07010) హైదరాబాద్-అర్సీకేరీ (07060/07010) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి ...
error: Content is protected !!