Sarkar Live

Day: August 29, 2025

గణేష్ విగ్రహాల నిమజ్జనం షురూ.. GHMC పరిధిలో 74 చెరువులు సిద్ధం
Hyderabad, State

గణేష్ విగ్రహాల నిమజ్జనం షురూ.. GHMC పరిధిలో 74 చెరువులు సిద్ధం

GHMC Hyderabad Ganesh immersion 2024 : గణేశ ఉత్సవాల్లో మూడో రోజు శుక్రవారం నగరంలోని వివిధ చెరువుల వద్ద విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. అనేక మంది భక్తులు తమ ఇళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను సమీపంలోని చెరువుల వ‌ద్ద నిమ‌జ్జ‌నం చేశారు. అలాగే కొంతమంది వినాయ‌క మండ‌ళ్ల‌ నిర్వాహకులు కూడా భారీ ఊరేగింపుతో నిమజ్జనానికి త‌ర‌లివ‌చ్చారు.నిమజ్జనం సాధారణంగా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మూడవ రోజు, తరువాత ఐదవ, ఏడవ, తొమ్మిదవ తేదీలలో, చివరికి 10 మరియు 11వ రోజున జరుగుతుంది. ఈ సంవత్సరం, ముఖ్య‌మైన‌ గణేష్ విగ్రహాల‌ నిమజ్జనం సెప్టెంబర్ 6న జరుగుతుంది. 74 చెరువులను సిద్దం చేసిన GHMC నిమజ్జనం కోసం GHMC 74 చెరువులను గుర్తించింది. సజావుగా నిమ‌జ్జ‌నాలు జరిగేలా మూడు షిఫ్టులలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది, క్రేన్లతో సహా సిబ్బంది, యంత్రాలను మోహ‌రించింది. అదనంగా, నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ సరస్సు, IDL సరస్స...
Bribe | ఇంటి నెంబ‌ర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్..
State, Karimnagar

Bribe | ఇంటి నెంబ‌ర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్..

Karimnagar News | ఏసీబీ అధికారులు ఒక వైపు దాడులు ముమ్మ‌రం చేస్తున్నా.. ఏదో ఒక‌చోట అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. చిన్న ప‌నుల‌కు కూడా పెద్ద మొత్తంలో లంచం (Bribe) డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ జిల్లాలో ఓ లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణ‌వంక (Veenavanka) మండ‌లంలో పంచాయతీ కార్యదర్శి కంబం నాగరాజు చల్లూర్ గ్రామంలో ఇంటి నెంబర్ కేటాయించ‌డానికి రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. చెప్పిన టైం లో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల‌ని స‌ద‌రు కార్య‌ద‌ర్శి చెప్పాడు. దీంతో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వ...
Tollywood News | ఇదెక్కడి మాస్ కాంబినేషన్ రా బాబూ…
Cinema

Tollywood News | ఇదెక్కడి మాస్ కాంబినేషన్ రా బాబూ…

Tollywood News : ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఆడియన్స్ ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి.అలా సెట్ చేసిన డైరెక్టర్ సెన్సేషనల్ హిట్స్ తీసుంటే ఆ కాంబో మీద హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి ఓ మాస్ కాంబినేషన్ సెట్ అయినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినబడుతుంది.రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా (Rebal Star Prabhas, Sandeep Reddy Vanga combo..) కాంబినేషన్ లో ఓ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. మూవీకి స్పిరిట్(spirit)అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రభాస్ ఒక కాప్ గా కనిపించబోతున్నారు.భారీ బడ్జెట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు. Tollywood News : భారీ బడ్జెట్ తో సినిమాలు.. అంతకంతకు వసూళ్లు…. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి.బడ్జెట్ ఎన్ని కోట్లయినా సరే ప్రొడ్యూసర్స్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే వారు పెట్టిన దానికి అంతకు రె...
Raja Singh : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తా..
State

Raja Singh : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తా..

Hyderabad : స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండేది. బీజేపీ సభలో మాట్లాడే అవకాశమే ఇచ్చేది కాదని ఆయన తెలిపారు.. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కువ. నాలాగే చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహరమే’ అని తెలిపారు. కాగా ఇటీవలే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) పార్టీ అగ్ర నాయకత్వానికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన విషయంపై రెండురోజుల క్రితం రాజా సింగ్ స్పందించారు. భారీ మెజారిటీతో గెలిచిన ఒక ఎంపీ ఎంతగా మనస్తాపానికి గురైతే అలాంటి పని చేస్తారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంప...
error: Content is protected !!