Sarkar Live

Day: November 19, 2025

Group-II నియామకాల్లో కీల‌క మలుపు
State, Hyderabad

Group-II నియామకాల్లో కీల‌క మలుపు

Group-II recruitment : గ్రూప్–II నియామకాలపై సంవత్సరాలుగా కొనసాగుతున్న గందరగోళం మ‌ధ్య‌ తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) కీలక తీర్పు వెలువరించింది. రివాల్యుయేషన్ ఫలితాలను, Telangana Public Service Commission (TGPSC) విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతపై చర్చకు దారితీసింది. అస‌లు వివాదం ఏమిటంటే… గ్రూప్–II నియామకాల ప్రక్రియ‌లో TGPSC పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని పి. ప్రసన్నలత, బొక్కు సుజాత సహా మొత్తం 23 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మార్పులు చేసిన OMR షీట్లను మూల్యాంకనంలో చేర్చార‌ని వారి ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌. దీనివల్ల తుది జాబితా పూర్తి అన్యాయంగా, అసమంజసంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులు చూపిన ఆధారాలు బలంగా ఉండ‌టంతో వారి వాదనలను కోర్టు అంగీకరించింది. టాంపరింగ్ చేసిన OMR షీట్‌లే అసలు వి...
IB Vacancy 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు- 362 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌
Career

IB Vacancy 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు- 362 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌

IB Vacancy 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau Recruitment -IB)లో కొత్తగా భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) విభాగంలో మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Central Government Recruitment) ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ నుంచి డిసెంబరు 14 వరకు స్వీకరించనున్నారు. అర్హతలు, వయోపరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప‌దో తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 -25 ఏళ్ల‌ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు (Age Relaxation) వర్తిస్తుంది. IB Vacancy 2025: ఎంపిక ప్రక్రియ IB మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాల్లో ఎంపిక పలు దశల్లో నిర్వహించబడనుందని అధికారులు వెల్లడించారు. -ముందుగా టైర...
Naxal Operation : మరో భారీ ఎన్‌కౌంటర్!
State

Naxal Operation : మరో భారీ ఎన్‌కౌంటర్!

మారేడుమిల్లి (AP) వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి Naxal Operation in Maredumilli | ఆంధ్రప్రదేశ్‌ మారేడుమిల్లి సమీపంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. నక్సల్ అగ్రనేత మద్వి హిద్మా హతమైన 24 గంటల్లోనే ఈ ఆపరేషన్ జరుగడం కలకలం రేపింది. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం జరిగిన ఆపరేషన్‌ కొనసాగింపుగా తాజా ఢీకొనులో ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలని గుర్తించారు. మృతుల్లో ఒకరిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేటూరి జోఖా రావు అలియాస్ శంకర్‌గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆయన AOB డివిజన్‌లో ACMగా పనిచేసి, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్, సాంకేతిక కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగి ఉన్నట్లు సమాచారం. గత రెండు దశాబ్దాలుగా అనేక దాడులకు ప్రధాన సూత్రధారి అయిన టా...
error: Content is protected !!