Sarkar Live

Day: April 7, 2026

సర్వే నెం 95 లో డిజిటల్ సర్వే:సర్కార్ లైవ్ కథనానికి స్పందన
Special Stories

సర్వే నెం 95 లో డిజిటల్ సర్వే:సర్కార్ లైవ్ కథనానికి స్పందన

గొర్రెకుంట రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 95లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రస్తుత పరిస్థితిపై 'సర్కార్ లైవ్' ప్రచురించిన కథనానికి రెవెన్యూ అధికారులు వేగంగా స్పందించారు. ఈ కథనంపై సానుకూలంగా స్పందించిన గీసుగొండ తహశీల్దార్ రియాజుద్దీన్, ఈ రోజు ఉదయం రెవెన్యూ సిబ్బంది తో కలిసి డిజిటల్ సర్వే చేపట్టారు.  ​క్షేత్రస్థాయిలో పరిశీలన గీసుగొండ తహశీల్దార్ రియజుద్దీన్​ రెవెన్యూ సిబ్బంది,సర్వేయర్ల తో కలిసి మంగళవారం గొర్రెకుంట శివారులోని సర్వే నంబర్ 95లోని భూములను సందర్శించారు. అత్యాధునిక డిజిటల్ సర్వే పరికరాల ద్వారా భూమి కొలతలు తీశారు. గత కొంతకాలంగా ఈ భూములకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు ఈ సర్వే కీలకం కానుంది. ​హద్దుల ఏర్పాటుకు సన్నాహాలు ​ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. "సర్కార్ లైవ్ "కథనం ద్వారా ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం డిజిట...
హన్మకొండ అదనపు కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేనా?
Special Stories, State

హన్మకొండ అదనపు కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేనా?

హన్మకొండ జిల్లాలోని దామెర మండలం ల్యాదల్లలో గల లక్ష్మీగణపతి రైస్ మిల్లులో ధాన్యం నిల్వలపై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. పౌరసరఫరాల శాఖ రికార్డులకు, మిల్లులో క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు పొంతన లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సుమారు 20 ఏసీకేల (ACKs) బియ్యం బాకీ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ​అసలేం జరిగింది? ​పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం.. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఈ మిల్లుకు ప్రభుత్వం 1823.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఈ ధాన్యాన్ని మరాడించి మొత్తం 43 ఏసీకేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు కేవలం 23 ఏసీకేలు మాత్రమే సివిల్ సప్లై రికార్డుల్లో నమోదయ్యాయి. అంటే, ఇంకా సగానికి పైగా (20 ఏసీకేలు) బియ్యం  పెండింగ్‌లో ఉన్నాయి. ​గోల్‌మాల్ జరిగిందా? ​మిల్లులో ఉం...
error: Content is protected !!