Sarkar Live

Business

Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!
Business

Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!

Adani | ముంబైలోని ధారావి పునరుద్ధరణ ప్రాజెక్టుకు అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ మంజూరును బాంబే హైకోర్టు (Bombay High Court) స‌మ‌ర్థించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌ను ఈ రోజు కొట్టేసింది. అభ్యంత‌రాల‌కు బ‌ల‌మైన కార‌ణాలు చూప‌క‌పోవ‌డంతో దీన్ని తిర‌స్క‌రిస్తున్నామ‌ని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Adani Properties Private Ltd)కు టెండర్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (UAE-based Seclink Technologies Corporation) సంస్థ ఈ పిటీష‌న్‌ను 2022లో దాఖలు చేసింది. దీన్ని ప‌రిశీలించిన హైకోర్టు త‌న తీర్పును వెలువ‌రించింది. టెండ‌ర్ ఖ‌రారుతో వివాదం 2022లో నిర్వహించిన 259 హెక్టార్ల ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ (Dhar...
food Delivery| క్విక్ ఫుడ్ డెలివ‌రీ మార్కెట్‌పై షాకింగ్ కామెంట్స్‌
Business

food Delivery| క్విక్ ఫుడ్ డెలివ‌రీ మార్కెట్‌పై షాకింగ్ కామెంట్స్‌

Shantanu Deshpande comments on food Delivery : భార‌త‌దేశంలో ఫుడ్ డెల‌వ‌రీ కంపెనీలు, వాటికి అల‌వాటు ప‌డిన వినియోగ‌దారుల‌పై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శాంతాను దేశ్‌పాండే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌రిత ఆహార స‌ర‌ఫ‌రా (క్విక్ డెలివ‌రీ) అనేది ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే చ‌ర్య అని అభివ‌ర్ణించారు. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం భార‌త్‌లో పెరుగుతోంద‌ని, దీని వ‌ల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లింక్డ్‌ఇన్‌లో తన అభిప్రాయాలను ఆయ‌న ఇలా వ్య‌క్త‌ప‌రిచారు. పోష‌కాహారాన్ని మ‌ర‌చిపోయామ‌ని ఆవేద‌న‌ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం వల్ల ఆరోగ్య‌ప‌ర‌మైన పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నామ‌ని శాంతాను అన్నారు. ఇవి ఎక్కువగా పామాయిల్, చక్కెరతో నిండి ఉంటాయ‌ని తెలిపారు. మ‌నం ఆహార దిగుబ‌డికి మాత్ర‌మే ప్రాధాన్య‌మిస్తున్నామ‌ని, పోష‌క విలువ‌ల‌ను ప‌ట్ట...
Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్
Business

Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్

Zomato : ఆహార డెలివ‌రీ, క్విక్ కామ‌ర్స్‌లో అగ్ర‌గామిగా ఉన్న జోమాటోకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) విభాగం నుంచి నోటీస్ అందింది. రూ. 803 కోట్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉంద‌ని జీఎస్టీ విభాగం అందులో పేర్కొంది. థానేలోని సీజీఎస్టీ (CGST), సెంట్ర‌ల్ ఎక్సైజ్ జాయింట్ క‌మిష‌న‌ర్ ద్వారా ఈ నోటీస్ జారీ అయ్యింది. రూ. 401.7 కోట్ల GST డిమాండ్‌, అంతే మొత్తంలో వడ్డీ/జ‌రిమానాతో క‌లిపి రూ. 803 కోట్లు జోమాటో (Zomato) చెల్లించాల్సి ఉంద‌ని వివ‌రించింది. 'ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీసు డెలివరీ చార్జీలపై జీఎస్టీ చెల్లించలేకపోవడం కారణంగా జారీ అయ్యింది. మొత్తం రూ. 803 కోట్లలో రూ. 401.7 కోట్ల జీఎస్టీ డిమాండ్, అంతే మొత్తంలో వడ్డీ/జరిమానా ఉన్నాయి' అని స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ వెల్లడించింది. Zomatoకు ఇదేం కొత్త‌కాదు.. డెలివ‌రీ చార్జీల‌పై రావాల్సిన ట్యాక్స్‌కు సంబంధించి జోమాటోకు జీఎస్టీ విభాగం నోటీసులు జారీ చేయ‌డం ఇ...
Shaktikanta das | శ‌క్తికాంత దాస్‌.. లౌక్యం ఎరిగిన ఆర్థిక‌వేత్త‌, స‌మర్థ నిపుణుడు
Business

Shaktikanta das | శ‌క్తికాంత దాస్‌.. లౌక్యం ఎరిగిన ఆర్థిక‌వేత్త‌, స‌మర్థ నిపుణుడు

Shaktikanta das : శ‌క్తికాంత దాస్‌ లౌక్యం క‌లిగిన ఆర్థిక‌వేత్త‌గా పేరుతెచ్చుకున్నారు. ఆర్బీఐ (Reserve Bank of India) చ‌రిత్ర‌లో ఆరేళ్ల‌పాటు ప‌దవిలో కొన‌సాగిన రెండో గ‌వ‌ర్న‌ర్‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. త‌న స‌మ‌తుల్య ప‌నిత‌నంతో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను అధిగమించిన గొప్ప నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. చివ‌రి వ‌రకు అదే స్ఫూర్తిని క‌న‌బ‌రిచారు. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ రిటైర్ అవుతున్న 67 ఏళ్ల‌ శ‌క్తికాంత దాస్‌ గొప్ప ఆర్థిక నిపుణుడిగా పేరుతెచ్చుకున్నారు. మాటకు క‌ట్టుబ‌డి... రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్‌గా 2018 డిసెంబ‌రులో బాధ్య‌తలు స్వీక‌రించిన శ‌క్తికాంత దాస్‌ త‌న మొద‌టి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ 'ఆర్బీఐ అనేది గొప్ప వార‌స‌త్వం గ‌ల సంస్థ‌. దీని వృత్తిప‌ర ప‌నిత‌నం, ప్రాథ‌మిక విలువ‌లు, విశ్వ‌సనీయ‌త‌కు విఘాతం క‌ల‌గ‌నివ్వ‌ను. ఆర్‌బీఐ విశిష్ట‌త‌కు ఎక్క‌డా భంగం క‌లిగించ‌ను' అన్నారు. ఈనెల 11న (...
ఈ విష‌యంలో Jio, Airtel కంటే వొడ‌ఫోన్ ఐడియానే బెట‌ర్ : తాజా నివేదిక‌
Business

ఈ విష‌యంలో Jio, Airtel కంటే వొడ‌ఫోన్ ఐడియానే బెట‌ర్ : తాజా నివేదిక‌

Vodafone Idea | భారతదేశంలోని మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా ఇటీవలి కాలంలో వినియోగదారులను కోల్పోతూ వ‌స్తోంది. ప్రతి నెలా, వందల వేల మంది కస్టమర్‌లు విడిచివెళ్లిపోతున్నారు. తక్కువ నెట్‌వర్క్ కవరేజ్, కనెక్టివిటీ సమస్యల కారణంగా తరచుగా ఇతర ప్రొవైడర్‌లకు మారుతున్నారు. మ‌రోవైపు టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌లు పెంచ‌డంతో వినియోగ‌దారులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వినియోగదారులకు ఊరట కలిగించేలా వొడఫోన్ ఐడియా ఓ గుడ్ న్యూస్ చెప్పంది. ఈ టెలికాం కంపెనీ ఇటీవల తన నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరిచింది. ఈ విషయంలో Jio Airtel రెండింటినీ అధిగమించింది. Vi 4G కవరేజ్ 4G నెట్‌వర్క్ నాణ్యత పరంగా, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రతి గంటకు 100 మొబైల్ టవర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఓపెన్ సిగ్నల్ ఇటీవలి నివేదిక ప్రకారం, 4G కవరేజ్ విషయానికి వస్తే, Vodafone ...
error: Content is protected !!