Sarkar Live

Business

Shaktikanta das | శ‌క్తికాంత దాస్‌.. లౌక్యం ఎరిగిన ఆర్థిక‌వేత్త‌, స‌మర్థ నిపుణుడు
Business

Shaktikanta das | శ‌క్తికాంత దాస్‌.. లౌక్యం ఎరిగిన ఆర్థిక‌వేత్త‌, స‌మర్థ నిపుణుడు

Shaktikanta das : శ‌క్తికాంత దాస్‌ లౌక్యం క‌లిగిన ఆర్థిక‌వేత్త‌గా పేరుతెచ్చుకున్నారు. ఆర్బీఐ (Reserve Bank of India) చ‌రిత్ర‌లో ఆరేళ్ల‌పాటు ప‌దవిలో కొన‌సాగిన రెండో గ‌వ‌ర్న‌ర్‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. త‌న స‌మ‌తుల్య ప‌నిత‌నంతో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను అధిగమించిన గొప్ప నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. చివ‌రి వ‌రకు అదే స్ఫూర్తిని క‌న‌బ‌రిచారు. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ రిటైర్ అవుతున్న 67 ఏళ్ల‌ శ‌క్తికాంత దాస్‌ గొప్ప ఆర్థిక నిపుణుడిగా పేరుతెచ్చుకున్నారు. మాటకు క‌ట్టుబ‌డి... రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్‌గా 2018 డిసెంబ‌రులో బాధ్య‌తలు స్వీక‌రించిన శ‌క్తికాంత దాస్‌ త‌న మొద‌టి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ 'ఆర్బీఐ అనేది గొప్ప వార‌స‌త్వం గ‌ల సంస్థ‌. దీని వృత్తిప‌ర ప‌నిత‌నం, ప్రాథ‌మిక విలువ‌లు, విశ్వ‌సనీయ‌త‌కు విఘాతం క‌ల‌గ‌నివ్వ‌ను. ఆర్‌బీఐ విశిష్ట‌త‌కు ఎక్క‌డా భంగం క‌లిగించ‌ను' అన్నారు. ఈనెల 11న (...
ఈ విష‌యంలో Jio, Airtel కంటే వొడ‌ఫోన్ ఐడియానే బెట‌ర్ : తాజా నివేదిక‌
Business

ఈ విష‌యంలో Jio, Airtel కంటే వొడ‌ఫోన్ ఐడియానే బెట‌ర్ : తాజా నివేదిక‌

Vodafone Idea | భారతదేశంలోని మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా ఇటీవలి కాలంలో వినియోగదారులను కోల్పోతూ వ‌స్తోంది. ప్రతి నెలా, వందల వేల మంది కస్టమర్‌లు విడిచివెళ్లిపోతున్నారు. తక్కువ నెట్‌వర్క్ కవరేజ్, కనెక్టివిటీ సమస్యల కారణంగా తరచుగా ఇతర ప్రొవైడర్‌లకు మారుతున్నారు. మ‌రోవైపు టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌లు పెంచ‌డంతో వినియోగ‌దారులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వినియోగదారులకు ఊరట కలిగించేలా వొడఫోన్ ఐడియా ఓ గుడ్ న్యూస్ చెప్పంది. ఈ టెలికాం కంపెనీ ఇటీవల తన నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరిచింది. ఈ విషయంలో Jio Airtel రెండింటినీ అధిగమించింది. Vi 4G కవరేజ్ 4G నెట్‌వర్క్ నాణ్యత పరంగా, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రతి గంటకు 100 మొబైల్ టవర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఓపెన్ సిగ్నల్ ఇటీవలి నివేదిక ప్రకారం, 4G కవరేజ్ విషయానికి వస్తే, Vodafone ...
Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Business

Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌ల్లో త‌ర‌చూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న వీటి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ‌గా, ఈరోజు మాత్రం తగ్గుముఖం ప‌డ్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గగా, కిలో వెండి రేటు కూడా రూ.200 త‌గ్గింది. నేటి ధరలు ఇవే.. శ‌నివారం డిసెంబర్ 7న ఉదయం 6.25 గంటల వ‌ర‌కు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,610 కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్త‌డి ధ‌ర రూ. 71,140 ప‌లికింది. మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 760కి ప‌ల‌క‌గా, 22 క్యారెట్ల బంగారం రేట్ 10 గ్రాములకు రూ. 71,290కి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రా) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్) ఢిల్లీలో ర...
Gold price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Business

Gold price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.. హైదరాబాద్​లో డిసెంబ‌ర్ 2న మంగ‌ళ‌వారం 10 గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 71,519గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,019 ట్రేడ్ అవుతోంది. ఇక‌ కిలో వెండి ధర రూ. 1,03,200గా ఉంది. విజయవాడ లో 10 గ్రాముల పుత్త‌డి ధ‌ర‌ (22క్యారెట్లు) రూ. 71,525 ప‌లుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ​ రూ. 78,025గా ఉండ‌గా, వెండి కేజీ ధర రూ. 1,04,000గా ఉంది. ఇక విశాఖపట్నంలోనూ దాదాపు ఇవే ధ‌ర‌లు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధర రూ.71,527 ప‌లుకుతోంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,027 గా ఉంది. ఇక 100 గ్రాముల వెండి​ ధర‌ రూ. 10,160 ఉంది. వరంగల్​లో 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 71,519- రూ. 78,019గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,320 ప‌లుకుతోంది...
LPG Price Hike : వినియోగ‌దారుల‌కు షాక్‌..పెరిగిన LPG గ్యాస్ ధరలు
Business

LPG Price Hike : వినియోగ‌దారుల‌కు షాక్‌..పెరిగిన LPG గ్యాస్ ధరలు

LPG Price Hike : డిసెంబర్ నెల మొదటి రోజే ప్రజలు షాక్ న్యూస్ వినాల్సి వ‌చ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Price Hike) ధరలు పెరిగాయి. ఈ క్రమంంలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధ‌ర స్వ‌ల్పంగా పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1802 నుంచి రూ.1818.50 కు పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.5 ఎగ‌బాకింది. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ రేట్లు ఈరోజు డిసెంబర్ 1, 2024 నుంచే అమల్లోకి వొచ్చాయి. దేశీయ LPG సిలిండర్ ధరలు గృహ వినియోగ‌దారుల‌కు ఊర‌ట క‌లిగించేలా 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెర‌గ‌లేదు. చమురు కంపెనీలు వీటి ధరలను పెంచక‌పోవ‌డం విశేషం. చివరగా జూలైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో ఆగస్టు తర్వాత అప్పటి నుంచి నేటి వ‌ర‌కు ఈ సిలిండ‌ర్‌ ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఈరోజు పాట్నా...
error: Content is protected !!