Sarkar Live

Crime

ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్
Crime

ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా సర్కిల్-1లో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్, మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బేకరీలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ (LRS) అధికారిక సైట్‌లో జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్, ప్లాట్ NOCని అప్‌లోడ్ చేయడానికి ఏఈఈ మ‌హ్మ‌ద్ ఫ‌యాజ్‌ లంచం డిమాండ్ చేశాడు. ఈ క్ర‌మంలో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించ‌డంతో అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో ఫయాజ్ లంచం తీసుకుంటుండ‌గా అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వద్ద నుంచి రూ.3,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. గితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డ...
దాహ‌మ‌ని  తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident
Crime, Viral

దాహ‌మ‌ని తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident

Urine Bottle Incident Odisha | ఒడిశాలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. గజపతి జిల్లా (Gajapati district) ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్ కార్యాలయంలో తాగునీరు అడిగిన అధికారికి అక్క‌డ ప‌నిచేసే అటెండ‌ర్ మూత్రం క‌లిపిన బాటిల్ ఇచ్చాడు. ఆ నీరు తాగిన అధికారి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరాడు. వివ‌రాల్లోకి వెళితే. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆర్‌డ‌బ్ల్యూఎస్ కార్యాల‌యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ అటెండ‌ర్ బెహెరా నాయక్‌ను తాగునీటి బాటిల్ అడిగాడు. దీంతో అతనికి మూత్రం క‌లిపిన వాట‌ర్ బాటిల్ ఇచ్చాడని ఆరోపించారు. తక్కువ వెలుతురు, పని ఒత్తిడి వ‌ల్ల స‌చిన్‌ గౌడ తెలియకుండానే ఆ బాటిల్ లోనినీరు తాగాడు. కొద్దిసేపటికే అతనికి ఎదో తేడాగా అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు అనిపించింది. వెంట‌నే ఆ నీరు ...
13 ఏళ్ల మైనర్‌కు 40 ఏళ్ల వరుడు: తెలంగాణలో బాల్య వివాహం   కలకలం – Child Marriage
Crime

13 ఏళ్ల మైనర్‌కు 40 ఏళ్ల వరుడు: తెలంగాణలో బాల్య వివాహం కలకలం – Child Marriage

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్య‌క్తితో బలవంతంగా వివాహం (Child Marriage) చేశారు. ఆ బాలికకు పెళ్లి చేసే స్థోమ‌త లేక‌పోవ‌డంతో ఆమె కుటుంబం బాల్య వివాహం చేయాలని నిర్ణయించుకుంంది.మే నెలలో వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఆ మైనర్ బాలిక పాఠశాలలో తన ఉపాధ్యాయుడికి తన విష‌యాన్ని చెప్ప‌డంతో ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు దర్యాప్తు ప్రారంభించారు. 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని మే 28న కందివాడకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ తో వివాహం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ బాలిక తన తల్లి, సోదరుడితో క‌లిసి నివసిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఆమె కుటుంబ స‌భ్యులు, ఓ మధ్యవర్తి ద్వారా 40 ఏళ్ల వ్యక్తిని సంప్రదించారు. ఈ క్ర‌మంలో వివాహం మే నెలలో జరిగింది. వివాహం జరిగిన వారం తర్వాత, ఆ అమ్మాయి ఇంటికి తిరిగ...
Daya Nayak : ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌కు ప‌దోన్న‌తి.. ! అసలు ఎవరీ దయానాయక్​?
Crime

Daya Nayak : ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌కు ప‌దోన్న‌తి.. ! అసలు ఎవరీ దయానాయక్​?

మహారాష్ట్రలో దయా నాయక్‌ (Daya Nayak).. ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు’గా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు ఏసీపీగా పదోన్నతి లభించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయనతోపాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ACP)లుగా ప్రమోషన్‌ పొందారు. 1990ల్లో ముంబయిలో అండర్‌వరల్డ్‌ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న కాలంలో సుమారుగా 80 మంది గ్యాంగ్‌స్టర్లను దయా నాయక్‌ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. ఈ దయానాయక్​ స్ఫూర్తితో గతంలో హిందీతోపాటు పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. దయా నాయక్‌ ఎవరు..? కర్ణాటకలోని ఉడిపికి చెందిన దయా నాయక్‌ (Daya Nayak) తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 1979లో ముంబైకి వెళ్లి ఓ టీ స్టాల్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. గోరేగావ్‌లోని మునిసిపల్ పాఠశాల నుండి 12వ తరగతి పూర్తి చేసి, తరువాత అంధేరిలోని CES కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత 1995లో ముంబయిలో ఎస్సై ఉద్యోగం ...
IVF Scam | మాయా ‘సృష్టి’ .. 40లక్షలకు అక్రమంగా శిశువు అమ్మకం
Crime

IVF Scam | మాయా ‘సృష్టి’ .. 40లక్షలకు అక్రమంగా శిశువు అమ్మకం

డీఎన్‌ఏ టెస్టులతో బయటపడ్డ నిజాలు IVF Scam in Hyderabad | తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ (Srushti Test Tube Baby Centre) కేసులో ఎన్నో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.ఐవీఎఫ్‌ పేరుతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. జులై 27న‌ ఆదివారం మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దారుణాల‌ను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్ల‌డించారు. ఈనెల 25న సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై కేసు న‌మోదు కావ‌డంతో తెర‌వెనుక బాగోతాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామ‌ని డీసీపీ వెల్ల‌డించారు.. గతేడాది ఆగస్టులో ఐవీఎఫ్‌ ప్రొసీజర్ కోసం డాక్టర్‌ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను వైజాగ్‌కు పంపించారు. ఐవీఎఫ్ తో కాదు.. సరోగసి ...
error: Content is protected !!