Sarkar Live

Fatafat_with_pr

సంక్షోభంలో ‘అన్నపూర్ణ’ వెన్నెముక–రైస్ మిల్లర్ల ఆవేదన!
Fatafat_with_pr

సంక్షోభంలో ‘అన్నపూర్ణ’ వెన్నెముక–రైస్ మిల్లర్ల ఆవేదన!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే రైస్ మిల్లింగ్ పరిశ్రమ నేడు కుప్పకూలే స్థితికి చేరుకుంది. అన్నదాత పండించిన ప్రతి గింజను బియ్యంగా మార్చి కోట్లాది మంది ఆకలి తీర్చే ఈ పరిశ్రమ, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అశాస్త్రీయ నిబంధనలకు బలైపోతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని '25 శాతం పెనాల్టీ' భూతం వెంటాడుతోంది. నిలువునా ముంచుతున్న పెనాల్టీలు: ఇది జరిమానా కాదు.. మరణశాసనం! ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపాలు లేదా ఎఫ్.సి.ఐ (FCI) వద్ద జరిగే జాప్యం వల్ల సీఎంఆర్ (CMR) డెలివరీలో స్వల్ప జాప్యం జరిగితే, ప్రభుత్వం విధిస్తున్న 25 శాతం భారీ పెనాల్టీ మిల్లర్ల పాలిట ఉరితాడుగా మారుతోంది. 2014 నుండి పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిలు ఒకవైపు, పెరిగిన బ్యాంకు వడ్డీలు మరోవైపు మిల్లర్లను ఆత్మహత్యల దిశగా నెడుతున్నాయి. ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన బకాయిలు చె...
రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగని సింగం… “ఒత్తిడి కాదు… చట్టమే ఫైనల్”
Fatafat_with_pr

రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగని సింగం… “ఒత్తిడి కాదు… చట్టమే ఫైనల్”

సీఐ విశ్వేశ్వ‌ర్‌తో ‘ఫటాఫట్’ ఇంటర్వ్యూ! రాజకీయ జోక్యాలు, పైస్థాయి ఒత్తిడులు.. ఇవేవీ ఆయన కర్తవ్య నిర్వహణ ముందు నిలవలేవు. "చట్టం ముందు అందరూ సమానమే" అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ప్రజల మన్ననలు పొందుతున్నారు సి.ఐ. డి. విశ్వేశ్వర్. అన్యాయాన్ని ఎదురిస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్న ఆయన పనితీరుకు స్థానికులు 'గబ్బర్ సింగ్' అని పేరు పెట్టారు. విశ్వేశ్వర్ – ధైర్యం, నీతి నిజాయితీకి మారుపేరు. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో చట్ట పరిపాలనకు కొత్త అర్థం తెచ్చారు. ఇటీవల తన కఠినమైన, నిష్పాక్షిక వైఖరితో ప్రజల్లో చర్చనీయాంశమయ్యారు. రాజకీయ ఒత్తిడులు, రాజకీయ జోక్యాలు ఎన్ని వచ్చినా “చట్టం ముందు అందరూ సమానమే” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న ఆయన పనితీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.రాజకీయ ఒత్తిడులకు తలవంచని ఆయన ధైర్యసాహసం స్థానికుల్లో, పేద ప్రజలకు న్యాయం కోసం పో...
error: Content is protected !!