Sarkar Live

National

బల్హర్షా రైల్వే లైన్ లో కేంద్రం కీలక ప్రాజెక్టు.. : Balharshah railway line
National

బల్హర్షా రైల్వే లైన్ లో కేంద్రం కీలక ప్రాజెక్టు.. : Balharshah railway line

Gondia- Balharshah railway line : మహారాష్ట్రలోని గోండియా-బల్హర్షా రైల్వే లైన్‌ పై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ మార్గంలో కొత్తగా డబ్లింగ్ పనులు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించారు. దీని పొడవు 240 కిలోమీటర్లు. దీని ఖర్చు రూ. 4,819 కోట్లు. ఈ ప్రాజెక్ట్ తో ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా సరుకు రవాణా కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది. Balharshah railway line : రూ. 4,819 కోట్లతో డబ్లింగ్ పనులు "మహారాష్ట్రలోని 240 కి.మీ. గోండియా-బల్హర్షా రైల్వే లైన్‌ (Gondia - Balharshah railway line )ను రూ. 4,819 కోట్లతో డబ్లింగ్ చేయడానికి ప్రధానమంత్రి ఇటీవల ఆమోదం తెలిపారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణీకులకు రైల్వే సేవలతోపాటు సరుకు రవాణా అనుసంధానాన్నిపెంచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తు...
Pamban Bridge | రామసేతుపై అద్భుత ఆవిష్క‌ర‌ణ‌.. పంబన్ బ్రిడ్జి విశేషాలివే..
National

Pamban Bridge | రామసేతుపై అద్భుత ఆవిష్క‌ర‌ణ‌.. పంబన్ బ్రిడ్జి విశేషాలివే..

Pamban Bridge : తమిళనాడులోని రామేశ్వరం వద్ద నిర్మించిన అద్భుతమైన పంబన్ వ‌ర్టికల్‌ లిఫ్ట్‌ బ్రిడ్జి (Vertical Lift Sea Bridge)ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. రిమోట్ ద్వారా ఈ వంతెన‌ను ఆవిష్క‌రించారు. మోదీ ప్రారంభించగానే ఆ వంతెన లిఫ్ట్‌లా పైకి లేచింది. ఒక భారీ నౌక దాని కింద నుంచి దూసుకెళ్లింది. ఈ అద్భుత దృశ్యం చూపురుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప్రపంచంలో అరుదైన ఇంజనీరింగ్‌ వండర్‌గా నిలిచే ఈ వంతెనను శ్రీరామనవమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా మోదీ ప్రారంభించ‌డం విశేషం. పంబన్ బ్రిడ్జి.. వందేళ్ల చరిత్ర పాత పంబన్‌ రైల్వే బ్రిడ్జి భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రాముఖ్య‌త‌ పొందిన వంతెన. ఇది 1914లో నిర్మిత‌మైంది. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఓపెన్‌ చేయగల రెండు భాగాలతో తయారు చేయబడింది. నౌకలు వచ్చినప్పుడు అది మడవబడుతూ వాటికి దారి ఇస్తుంది. అయితే.. వందేళ్ల ఈ పాత వంతెన ఉప...
Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ
National

Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ

Indian Railways : భారతీయ రైల్వే స‌రికొత్త రికార్డును సృష్టించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 7,134 కొత్త రైలు కోచ్‌లను తయారు (manufacturing) చేసింది. ఇది గత ఏడాది 6,541 కోచ్‌ల ఉత్పత్తితో పోల్చితే 9 శాతం పెరుగుదల అని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) వెల్లడించింది. కోచ్‌ల త‌యారీ ద్వారా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా భారీ మార్పులు జరుగుతున్నాయని తెలిపింది. Indian Railways : నాన్ ఏసీ కోచ్‌ల త‌యారీకి ప్రాధాన్యం ఈసారి ప్రత్యేకంగా నాన్ ఏసీ కోచ్‌ల (non AC coaches) ఉత్పత్తికి భార‌తీయ రైల్వే ప్రాధాన్య‌మిచ్చింది. సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4,601 సాధారణ కోచ్‌ల (coaches)ను తయారు చేశారు. గతంలో 2004 నుంచి 2014 మధ్య సంవత్సరానికి సగటున 3,300 కోచ్‌ల ఉత్పత్తి (Coach production) మాత్రమే జరగ్గా 2014-2024 మధ్య ఈ సంఖ్య భారీగా పెరిగింది. గత దశాబ్దంలో 54,809 కోచ్‌లను ఉత్పత్తి చేయగా...
Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?
National

Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?

Revanth Reddy Chennai visit : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ఈ రోజు సాయంత్రం చెన్నై పర్యటన (Chennai visit)కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మ‌హేష్‌ గౌడ్ (Mahesh Goud) కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు. రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu Chief Minister M.K. Stalin) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)) అంశంపై చర్చించనున్నారు. Revanth Reddy : కీల‌కాంశంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ఒక కీల‌క‌ రాజకీయ అంశంగా మారింది. ఎన్నికల నియోజకవర్గాల పరిమాణాన్ని, భౌగోళిక పరిమితులను, ఓటర్ల విభజనను ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు రాజకీయ పార్టీల భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్వి...
Vande Bharat Express | ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గంలో వందే భార‌త్ రైలు పొడిగింపు
National

Vande Bharat Express | ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గంలో వందే భార‌త్ రైలు పొడిగింపు

Vande Bharat Express | ఇండియన్ రైల్వే ప్రవేశ‌పెట్టిన వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశ‌వ్యాప్తంగా వివిధ మార్గాల్లో విజయవంతమయ్యాయి. చాలా చోట్ల 100 శాతం వరకు ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల‌కు వందే భార‌త్ రైళ్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా వందేభారత్ స్పీప‌ర్ (Vande Bharat Express Sleeper ) రైళ్లను రైల్వేశాఖ ప్రవేశ‌పెట్టేందుకు భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. సుదూర ప్రయాణాలు చేసే వారు ఈ స్లీపర్ వందేభారత్ రైళ్ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల ఆశలకు అనుగుణంగా ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అదే స‌మ‌యంలో చైర్‌కార్ వందే భార‌త్ రైళ్లను కూడా రైల్వేశాఖ కొన్ని మార్గాల్లో ప్రారంభించనుంది. Vande Bharat Express : ప్రయాణికుల వినతి మేరకు మరోవైపు ఎక్కువ ఆక్యూపెన్సీతో న‌డుస్తున్న రైళ్లను మ‌రికొద్ది దూరం పాటు పొడిగించేందుకు భా...
error: Content is protected !!