Sarkar Live

National

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్
National

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Fast Track Immigration : హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP) ప్రారంభమైంది. భారతీయ పాస్‌పోర్టుదారులు, ఓసీఐ (ఓవ‌ర్సిస్ సిటీజ‌న్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు మ‌రింత వేగ‌వంత, సుల‌భ‌త‌ర‌ ఇమ్మిగ్రేష‌న్ సేవ‌లు అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఈ వ్య‌వ‌స్థ (Fast Track Immigration – Trusted Traveller Programme)ను అందుబాటులోకి తెచ్చింది. త‌ద్వారా ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికులు ఎక్కువ సేపు వేచి చూడ‌కుండా సుల‌భంగా ఇమ్మిగ్రేష‌న్ పొంది స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. ఇమ్మిగ్రేష‌న్ కోసం ప్ర‌యాణికులు ఆన్‌లైన్‌లో ముందుగానే ద‌ర‌ఖాస్తు చేసుకొని ధ్రువీక‌ర‌ణ పొందాక నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి బ‌యోమెట్రిక్ ద్వారా వెంట‌నే క్లియ‌రెన్స్ పొందొచ్చు. కౌంటర్ల వద్ద ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్ఛించాల్సిన అవ‌స‌రం ఇక‌ ఉండ‌దు. FTI-TTP సేవ‌లు ఎలా ప...
8th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..
National

8th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..

8th Pay Commission Approval : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష‌న్ల‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లను పెంచేందుకు గాను 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం వెల్ల‌డించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూదిల్లీలో కేంద్ర మంత్రివర్గం స‌మావేశమై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకంది. కేబినెట్ స‌మావేశానికి సంబంధించిన నిర్ణ‌యాల‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. "1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటయ్యాయ‌ని, ఎలాంటి జాప్యానికి అవ‌కాశం లేకుండా వేతన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి మోదీ నిర్ణ‌యించార‌ని కేంద్ర మంత్రి అశ్వ‌నీవైష్ణ‌వ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పే కమిషన్ 2016లో ఏర్పాటయింది. ఆ వేతన సంఘం గడువు 2026లో ముగుస్త...
Indian Army Day | భారత ఆర్మీ అమ్ములపొదిలో రోబోటిక్ జాగిలాలు.. వీటి పరేడ్ చూశారా?
National

Indian Army Day | భారత ఆర్మీ అమ్ములపొదిలో రోబోటిక్ జాగిలాలు.. వీటి పరేడ్ చూశారా?

Indian Army Day : భార‌త సైనిక 77వ దినోత్స‌వం పూణెలో ఈ రోజు అత్యంత ఘ‌నంగా ప్రారంభమైంది. 1949లో ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియ‌ప్ప (Marshal Cariappa) మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులైన చారిత్ర‌క నేపథ్యంలో ప్ర‌తి ఏడాది దీన్ని నిర్వ‌హిస్తారు. సైనిక రంగంలో భార‌తదేశంలో సార్వభౌమత్వం, స్వయం సమృద్ధిని సాధించిన గుర్తింపుగా జ‌రుపుతారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు ఈ సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తారు. సైనిక దినోత్స‌వంలో రోబిటిక్ డాగ్స్‌ సైనిక దినోత్స‌వం ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా రోబోటిక్ జాగిలాలు (Robotic Dogs) నిలిచాయి. మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (MULEs)గా పిలువబడే రోబోటిక్ డాగ్స్‌ను ఈ ప‌రేడ్‌లో ప్రముఖంగా ప్రదర్శించారు. భార‌త సేన 100కు పైగా ఈ రోబోటిక్ డాగ్స్ (Robotic Dogs)ను త‌న ఆయుధ శాల‌కు చేర్చుకుంది. క్లిష్టమైన ప్రదేశాలలో మానవ సైనికులు ఎదుర్కొనే ప్రమాదాలను...
Mahakumbh Mela :  జ‌న‌సంద్రంగా త్రివేణి సంగ‌మం.. మ‌హాకుంభమేళాలో అమృత స్నానం
National

Mahakumbh Mela : జ‌న‌సంద్రంగా త్రివేణి సంగ‌మం.. మ‌హాకుంభమేళాలో అమృత స్నానం

Mahakumbh Mela 2025 : త్రివేణి సంగ‌మం భ‌క్త‌జ‌న సంద్రంగా మారింది. మ‌హా కుంభామేళా (Mahakumbh Mela) లో పాల్లొన్న కోట్లాది మంది భక్తులు అమృత స్నానం (Amrit Snan) చేయ‌డంలో ఆ ప్ర‌దేశ‌మంతా మ‌హా సందడిగా మారింది. ఈ పుణ్య‌స్నానాల ఘ‌ట్టం మూడు రోజులుగా సాగుతుండ‌గా ఈ రోజు కూడా కోట్లాది మంది ఇందులో పాల్లొన్నారు. పూల వ‌ర్షం కురిపించిన సీఎం యోగి ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj) జ‌రుగుతున్న మ‌హాకుంభమేళా జ‌న‌సంద్రంగా మారింది. దేశ‌విదేశాల నుంచి కోట్లాది మంది భ‌క్తులు ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌స్తున్నారు. కుంభామేళాలో భాగంగా గంగా, య‌మున‌, స‌ర‌స్వ‌తి త్రివేణి సంగ‌మం వ‌ద్ద ఇప్ప‌టికే 3.5 కోట్ల మంది అమృత స్నానం ఆచ‌రించార‌ని అధికార యంత్రాంగం వెల్ల‌డించింది. ఈ అమృత స్నానం మూడు రోజులుగా కొన‌సాగుతుండ‌గా బుధవారం కూడా అశేష భ‌క్త‌జ‌నం దీనిని ఆచ‌రించార‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం అమృత్ స్నానం త‌ర్వాత భ‌క్తుల‌పై ఆ...
Indian Army Day 2025 : భారతదేశ సైనిక దళం ఆసక్తికరమైన విషయాలు
National

Indian Army Day 2025 : భారతదేశ సైనిక దళం ఆసక్తికరమైన విషయాలు

Indian Army Day 2025 : దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ తమ జీవితాలను అంకితం చేసిన భారత సైన్యంలోని వీర సైనికులను గౌరవించేందుకు భారతదేశం ఆర్మీ డేని ఏటా జ‌న‌వ‌రి 15న‌ ఘ‌నంగా జ‌ర‌పుకుంటుంది.ఈ రోజు 1949లో భారత సైనికుల గౌర‌వార్థం గ్రాండ్ కవాతులు, సైనిక ప్రదర్శనలు, జెండా ఆవిష్క‌ర‌ణ‌లు దేశమంతటా జరుగుతాయి, ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌ ( Cariappa Parade Ground)లో జరుగుతుంది. ఇక్కడ సైనికులు, అమరవీరుల ధైర్యం, భక్తికి గుర్తింపుగా శౌర్య ప‌త‌కాల‌ను ప్రదానం చేస్తారు. ఇండియన్ ఆర్మీ డే 2025 సందర్భంగా, దేశ సైనిక శక్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ గురించి ఆసక్తికరమైన విషయాలు భారత సైన్యం 1776లో కోల్‌కతాలో ఈస్టిండియా కంపెనీ (బ్రిటిష్ ప్రభుత్వం) ప్రభుత్వం కింద ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1.3 మిలియన్ల భారతీయ సైనికులు బ్రిటిష్ సైన్యం కో...
error: Content is protected !!