Sarkar Live

State

Srisailam Canal roof collapsed | శ్రీశైలం కెనాల్ టన్నెల్‌లో ఘోర‌ ప్రమాదం.. శిథిలాల కింద కార్మికులు!
State

Srisailam Canal roof collapsed | శ్రీశైలం కెనాల్ టన్నెల్‌లో ఘోర‌ ప్రమాదం.. శిథిలాల కింద కార్మికులు!

Srisailam Canal roof collapsed : తెలంగాణ‌లోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం డొమలపెంట సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ (Srisailam Left Bank Canal-SLBC) టన్నెల్‌లో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పైభాగం మూడు మీటర్ల మేర కూలిపోవడంతో సుమారు ఆరుగురు కార్మికులు ఆ శిథిలాల మ‌ధ్య చిక్కుకున్నార‌ని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ప్రారంభ‌మైన Srisailam Canal roof పనులు ఈ ప్రమాదం ఎడమ కాలువ టన్నెల్ 14వ కిలోమీటరులో జరిగింది. చాలా రోజుల విరామం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అనేక మంది కార్మికులు ప‌నులు చేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. కొంత మంది కార్మికులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా ఆరుగురు టెన్న‌ల్ శిథిలాల మ‌ధ్య చిక్కున్నార‌ని తెలుస్తోంది. గాయపడిన కార్మికులను ప్రాజెక్ట్ సైట్ మేనేజ్‌మెంట్ బృందం సమీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. మ...
TGSRTC Digital payment | ఇక బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు
State

TGSRTC Digital payment | ఇక బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు

TGSRTC Digital payment system : తెలంగాణ (Telangana)లో బస్సు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. త‌మ వ‌ద్ద న‌గ‌దు లేక‌పోయినా ప్ర‌యాణికులు ఈజీగా టికెట్ (bus fares) కొనుగోలు చేయొచ్చు. ఇందుకు డిజిట‌ల్ చెల్లింపులు (Digital payment) విధానాన్ని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (TGSRTC) ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ న‌గ‌దు ర‌హిత డిజిటల్ చెల్లింపులను అమల్లోకి తెచ్చింది. ఇది విజయవంతం కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు సిద్ధ‌మైంది. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా TGSRTC Digital payment system హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన బస్ డిపోలలో పైలట్ ప్రాజెక్ట్‌గా డిజిటల్ చెల్లింపు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దీని ద్వారా ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన వ‌చ్చింది. ఈ డిజిట‌ల్ పేమెంట్ విధానం (digital payment syste...
BioAsia 2025 | హైద‌రాబాద్‌లో కీల‌క స‌ద‌స్సు.. స్టార్ట‌ప్‌ల గ్లోబ‌ల్ ప్లాట్‌ఫాం
State

BioAsia 2025 | హైద‌రాబాద్‌లో కీల‌క స‌ద‌స్సు.. స్టార్ట‌ప్‌ల గ్లోబ‌ల్ ప్లాట్‌ఫాం

BioAsia 2025 | ఆసియాలోనే అతిపెద్ద జీవ విజ్ఞాన, ఆరోగ్య సంరక్షణ సదస్సు బయో ఏషియా- 2025. ఫిబ్రవరి 25 నుంచి 26 వరకు హైదరాబాద్ ( Hyderabad)లో ఇది జ‌ర‌గ‌నుంది. స్టార్టప్ (startups)లు, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికోత్పత్తికి గ్లోబల్ వేదికను ఇది అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. BioAsia 2025 : ప్రత్యేక ఆకర్షణగా ఇన్నోవేషన్ జోన్ ఈ సదస్సులో ఇన్నోవేషన్ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నుంది. ఇందులో స్టార్టప్ పావిలియన్‌, ఇన్క్యుబేటర్ పావిలియన్ ఉంటాయి. ఇవి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి, పెట్టుబడి అవకాశాలను ఆకర్షించేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ స‌దస్సులో సుమారు 80 స్టార్టప్‌లు తమ అత్యాధునిక పరిష్కారాలను ప్రదర్శించే ప్రత్యేక అవకాశాన్ని పొందనున్నాయి. ఇవి గ్లోబల్ ఆరోగ్య సంరక్షణను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ కార్యక్రమానికి...
Miss World beauty pageant | తెలంగాణ‌లో మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు.. ఎప్పుడంటే..
State

Miss World beauty pageant | తెలంగాణ‌లో మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు.. ఎప్పుడంటే..

Miss World beauty pageant : ప్రపంచ అత్యంత ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ (Miss World) పోటీలు (ఎడిష‌న్‌-72) తెలంగాణ (Telangana)లో జ‌ర‌గ‌నున్నాయి. మే 7 నుంచి 31 వ‌ర‌కు నాలుగు వారాలపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి జ‌ర‌గ‌నుండ‌గా ప్రారంభ వేడుక‌తోపాటు గ్రాండ్ ఫినాలే హైద‌రాబాద్ (Hyderabad)లో జ‌ర‌గ‌నున్నాయి. మిస్ వరల్డ్ పోటీ 71వ ఎడిష‌న్‌ను న్యూ ఢిల్లీ, ముంబై, మహారాష్ట్రలో విజయవంతంగా నిర్వహించారు. ఆ త‌ర్వాత మిస్ వరల్డ్ ఇప్పుడు తెలంగాణలో జ‌ర‌గ‌నున్నాయి. మిస్ వ‌ర‌ల్డ్ లిమిటెడ్ (Miss World Limited) సీఎండీ జూలియా మోర్లే సీబీఈ (Julia Morley CBE), తెలంగాణ టూరిజం, క‌ల్చ‌ర్‌, హెరిటేజ్ అంట్ యూత్ అఫేర్స్ సెక్ర‌ట‌రీ స్మితా స‌బ‌ర్వాల్ ( Smita Sabharwal) ఈ మేర‌కు సంయుక్తంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ సంస్కృతి అద్భుతం : జూల‌లియా మోర్లే జూలియా మోర్లే మాట్లాడుతూ మిస్ వ‌ర‌ల్డ్ 72వ ఎడిష‌న్‌ను తెలంగాణ‌లో నిర్వ‌హి...
KCR | ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

KCR | ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం KCR | బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం (BRS State Executive Meeting ) లో మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 100శాతం మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి తీరుతాన్నారు. ఏప్రిల్‌ 27న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్‌ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్న‌ట్లు లని కేసీఆర్ ఈసంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఏడాది పొడవునా ఘనంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కమిటీలు వేయాలని, కమిటీలకు ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మహిళా కమి...
error: Content is protected !!