Sarkar Live

State

Caste Survey | మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే.. వివ‌రాలు ఇవ్వ‌నివారు ఇవ్వొచ్చు..
State

Caste Survey | మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే.. వివ‌రాలు ఇవ్వ‌నివారు ఇవ్వొచ్చు..

Caste Survey in Telangana : రాష్ట్రంలో మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే వివరాల నమోదుకు అవకాశం క‌ల్పిస్తున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka ) వెల్ల‌డించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు. మూడు పద్ధతుల్లో ఇప్పటివరకు నమోదు చేసుకొని వారికి అవకాశం కల్పిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ సచివాలయంలో సమగ్ర ఇంటింటి సర్వే పై జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కుల గణన (Caste Survey) విజయవంతమైతే దేశమంతా చేయాల్సి వ‌స్తుంది భావించేవారు రీసర్వే కోరుతున్నారని ఆరోపించారు. బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్ బీసీల దశాబ్దాల కల నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం (Congress Govt)తో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కలిసి రావాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన...
Medaram 2025 | మేడారం మినీ జాత‌ర ప్రారంభం.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు
State

Medaram 2025 | మేడారం మినీ జాత‌ర ప్రారంభం.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

Medaram Mini Jatara 2025 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మ (Medaram Sammakka Saralamma ) మినీ జాతర అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. నేటి నుంచి నాలుగు రోజుల‌పాటు ఈ వేడుక కొన‌సాగ‌నుంది. రెండేళ్ల‌కోసారి మ‌హాజాత‌ర జ‌రుగుతుండ‌గా మ‌ధ్య‌లో ఈ చిన్న జాత‌ర‌ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. గత ఏడాది మహాజాతర జరిగింది. మ‌ళ్లీ 2026లో నిర్వ‌హించ‌నున్నారు. మినీ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరుగుతుంది. గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగే పండుగతో మినీ జాతర ప్రారంభమైంది. మినీ జాతర చరిత్ర పూర్వం మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. మాఘ శుద్ధ పౌర్ణమికి వారం రోజుల ముందు వచ్చే బుధవారం గిరిజనులు (Koya community) పాత గుడిసెలను తొలగించి, కొత్త వాటిని నిర్మించి భక్తి శ్రద్ధలతో మండమెలిగే పండుగను నిర్వహించేవారు. ఆ తర్వాత పౌర్ణమికి మహాజాతర నిర్వహించడం ...
New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌
State

New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌

New Ration Card Applications : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్ కార్డుల (Food Security Cards) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీసేవ పోర్టల్ (Meeseva Portal) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలో మీ సేవ కేంద్రాల వ‌ద్ద జ‌నం బారులు తీరుతున్నారు. అయితే.. తొలి రోజే కొన్ని అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి. స‌ర్వ‌ర్ డౌన్ లాంటి స‌మస్య‌లు కార‌ణంగా రేష‌న్‌కార్డుల ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంలో జాప్యం అవుతోంది. దీంతో ద‌ర‌ఖాస్తుదారులు గంట‌ల కొద్దీ క్యూలో వేచి చూడాల్సి వ‌స్తోంది. New Ration Card Applications ప్రక్రియ ఇలా.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు (New Ration Card Applications ) చేసుకునే విధానం ఎంతో సులభం. తెలంగాణ (Telangana) ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం మీసేవ కేంద్రాల ( MeeSeva centers) ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్హత కలిగి...
High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం
State, Trending

High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం

Indian Railways News | హైద‌రాబాద్‌కు రెండు హైస్పీడ్ రైళ్లు ( High-speed trains) త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- బెంగళూరు, హైద‌రాబాద్‌-చెన్నై మ‌ధ్య ఇవి న‌డ‌వ‌నున్నాయి. విమానానికి (flight) స‌మానంగా వీటి వేగం ఉండ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ( High-speed rail corridor) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైద‌రాబాద్‌-బెంగ‌ళూరుకు కేవ‌లం 2 గంట‌లు, హైద‌రాబాద్-చెన్నైకు 2 గంట‌ల 20 నిమిషాల్లో ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోవ‌చ్చు. జపాన్ షికాన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైళ్ల‌ను రూపొందిస్తున్నారు. రిస్క్ లేని High-speed trains ప్ర‌యాణం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru), హైద‌రాబాద్ నుంచి చెన్నైరైలు ప్ర‌యాణానికి 10-15 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైళ్ల‌ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమాన ప్ర...
Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు
State

Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు

Beer Price Hike : తెలంగాణ రాష్ట్రంలో బీర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏకంగా 15 శాతం మేర రేట్ల‌ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే (2025 ఫిబ్రవరి 11) అమల్లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని డిపోలు, ట్రాన్సిట్‌లో ఉన్న బీర్లకు కొత్త ధరలు (Beer new prices) వర్తించనున్నాయి. Reasons Beer Price Hike : ధరల పెంపునకు కారణాలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉత్పత్తి చేసిన బీర్ ధరలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రధానంగా ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకే బీర్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొంతమంది తయారీదారుల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వాలు వ్యాపారంలో లోగడ బీర్ ధరలపై జరుగుతున్న మార్పులను అనుసరించడానికి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇందు...
error: Content is protected !!