Sarkar Live

State

Industrial Training | ఐటీఐలకు కొత్త హంగులు.. ఏటీసీలుగా అత్యాధునిక శిక్ష‌ణ‌
State

Industrial Training | ఐటీఐలకు కొత్త హంగులు.. ఏటీసీలుగా అత్యాధునిక శిక్ష‌ణ‌

Industrial Training : నేటి ఆధునిక యుగానికి అనువుగా యువ‌త‌కు ఉద్యోగావకాశాలు, జీవ‌నోపాధి క‌ల్పించే విధంగా శిక్షణ కేంద్రాలు ఉండాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావించింది. పాతతరం ఐటీఐల (Industrial Training Institutes (ITIs)కు కొత్త రూపు ఇవ్వాల‌ని సంక‌ల్పించింది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్స్ (Advanced Technology Centres (ATCs)గా ఐటీఐల‌ను మార్చింది. Industrial Training : సెప్టెంబ‌రు 27 నుంచి ప్రారంభం అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్స్ ఏర్పాటు త‌న డ్రీమ్‌ ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ( Chief Minister A. Revanth Reddy) అంటున్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ కొత్త శిక్షణా కేంద్రాల (modern institutes)ను సెప్టెంబరు 27న హైద‌రాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర...
Kaleshwaram Project కేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ విచార‌ణ ప్రారంభం
State

Kaleshwaram Project కేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ విచార‌ణ ప్రారంభం

Kaleshwaram Project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథ‌మిక విచార‌ణ (Preliminary Enquiry)ను ప్రారంభించింది. ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముందడుగు వేసింది. ఈ విష‌యాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అనేక అవకతవకలపై సీబీఐ ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు చేపట్టనుంది. ప్రాథమిక విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, కాంట్రాక్టర్ కంపెనీల రికార్డులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలించనుంది. ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన నివేదిక ఈ విచారణకు కీలక ఆధారంగా మారనుంది. ఇంజినీరింగ్ లోపాలు, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు, నిర్మాణంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలు వంటి అనేక అంశాలను ఆ ని...
Railway News | ముంబై–కరీంనగర్ రైలు పునఃప్రారంభం
State, Karimnagar

Railway News | ముంబై–కరీంనగర్ రైలు పునఃప్రారంభం

Indian Railway News : కరోనా మహమ్మారి సమయంలో నిలిచిపోయిన అనేక రైలు సేవలలో ముఖ్యమైనది ముంబై–కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ ఒక‌టి. ఇప్పుడు ఆ రైలు మళ్లీ పట్టాలెక్కింది. దీని పునఃప్రారంభంతో రెండు నగరాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. ఉద్యోగులు, వ్యాపార‌వేత్త‌లు, విద్యార్థులు అందరికీ ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. క‌రోనా తర్వాత రైలు మళ్లీ ప్రారంభం కరోనా (COVID-19) కాలంలో విధించిన పరిమితుల కారణంగా అనేక రైళ్లు నిలిచిపోయాయి. వాటిలో ముంబై - కరీంనగర్ వెళ్లే ఈ రైలు కూడా ఒకటి. ఈ సర్వీస్ నిలిచిపోవడంతో రెండు నగరాల మధ్య రాకపోకలు కష్టంగా మారాయి. ప్రయాణికుల (passengers) నుంచి నిరంతరం వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న రైల్వే శాఖ చివరికి ఈ సర్వీస్‌ (Mumbai–Karimnagar)ను మళ్లీ ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ముంబైలో ఉద్యోగాలు చేసే కరీంనగర్ ప్రాంత ప్ర...
Bathukamma | వరల్డ్ రికార్డ్ దిశగా బతుకమ్మ ఉత్సవం – హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్
State, Hyderabad

Bathukamma | వరల్డ్ రికార్డ్ దిశగా బతుకమ్మ ఉత్సవం – హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్

Bathukamma World Record : తెలంగాణ (Telangana)కు ప్రత్యేకతను తెచ్చిపెట్టే పండుగల్లో బతుకమ్మ (Bathukamma) మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి ఏడాది దసరా సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి ఆడిపాడుతూ సంబరాలు జరుపుకుంటారు. దేశ విదేశాల్లోనూ ఈ వేడుకకు బ‌హు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈసారి బతుక‌మ్మ మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను చాటనుంది. ప్ర‌పంచ రికార్డు (World Record)ను సృష్టించాల‌నే ల‌క్ష్యంతో హైదరాబాద్‌లో బ‌తుక‌మ్మ‌ను త‌యారు చేసి ఆడ‌బోతున్నారు. ఎల్‌బీ స్టేడియంలో భారీ వేడుక హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం (LB Stadium)లో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 28న ఒక విస్తృతమైన బతుకమ్మ వేడుకను నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో 10,000 మంది మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా, అక్కడ ఏర్పాటు చేయబోయే బతుకమ్మ ఎత్తు 60 అడుగుల వరకు ఉండనుంది. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో, ఇది చరిత్రలో...
భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism
State, Hyderabad

భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism

Hyderabad Tourism : దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ (Hyderabad) అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడాలు. అద్భుతమైన వారసత్వ సంపద, సాంస్కృతిక వైవిధ్యం క‌లిగిన న‌గ‌రం ఇది. చార్మినార్ (Charminar), గోల్కొండ కోట (Golconda Fort), సాలార్ జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూంబ్స్, చౌమహల్లా ప్యాలెస్ – ఇలా అనేక చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలు ఈ నగరాన్ని విశేషంగా నిలబెడుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. హైదరాబాద్ ఐటీ హబ్‌ (IT Hub) గా మాత్రమే కాకుండా హెరిటేజ్ సిటీ (Heritage City)గా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యునెస్కో (Unesco) వారసత్వ జాబితాలో చోటు పొందే స్థాయిలో కొన్ని కట్టడాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరింత ఆకర్షణ కలిగించే కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ...
error: Content is protected !!