Sarkar Live

State

IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు..
State

IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు..

IPS Transfers : తెలంగాణ‌లో మ‌ళ్లీ భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దిలీలు జ‌రిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒక అడిష‌న‌ల్ డీజీ, ఇద్ద‌రు ఐజీపీలు, ఇద్ద‌రు డీఐజీలు ట్రాన్ ఫర్ అయ్యారు. అద‌న‌పు డీజీ (ప‌ర్స‌న‌ల్‌)గా అనిల్ కుమార్, ఎస్పీఎఫ్ డైరెక్ట‌ర్‌గా అనిల్ కుమార్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. IPS Transfers : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ అయిన వారి జాబితా సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, రామ‌గుండం సీపీగా అంబ‌ర్ కిశోర్ ఝా, వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశ‌ర్మ‌, మ‌హిళా భ‌ద్ర‌త విభాగం ఎస్పీగా చేత‌న‌, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్‌, కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర‌, నిజామాబాద్ సీపీగా సాయిచైత‌న్య‌, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంక‌జ్, క‌రీంన‌గ‌ర్ ఎస్పీగా గౌస్ ఆలం...
DA For TGSRTC Employees | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. డీఏ పెంచ‌నున్న స‌ర్కార్‌
State

DA For TGSRTC Employees | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. డీఏ పెంచ‌నున్న స‌ర్కార్‌

DA For TGSRTC Employees : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. వీరికి 2.5 శాతం డియ‌ర్‌నెస్ అల‌వెన్స్ (DA) పెంచ‌నున్న‌ట్టు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ (Transport Minister Ponnam Prabhakar) వెల్ల‌డించారు. ఆర్టీసీ ఉద్యోగుల ( RTC employees) సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుప‌ర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని అన్నారు. DA For TGSRTC Employees : కలిగే ప్రయోజనాలు ఉద్యోగులకు DA అనేది వారి జీవనోపాధికి సంబంధించిన కీలకాంశం. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 2.5 శాతం డీఏ (2.5 per cent Dearness Allowance (DA) పెంపు నిర్ణయం ఎంతో ప్ర‌ధాన్యాన్ని సంత‌రించుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన 2.5 శాతం పెంపు ద్వారా ఆర్టీసీలో పని చేస్తున్న 40 వేల‌ మంది ఉద్యోగులు లబ్ధి చేక...
Cabinet meeting | రాష్ట్రంలో 10,950 ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌
State

Cabinet meeting | రాష్ట్రంలో 10,950 ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఉగాది నుంచి భూభార‌తి అమ‌లు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా మంత్రి వ‌ర్గ భేటీ Telangana Cabinet meeting | తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి రేవంత్ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిది. ఇందు కోసం రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామానికొక క్షేత్ర‌స్థాయిలో అధికారి ఉండేలా క్యాబినేట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇదే కాకుండా కొత్త‌గా ఏర్ప‌డిన డివిజ‌న్లు, మండ‌లాల‌కు సైతం కొత్త‌గా పోస్టుల‌ను మంజూరు చేయాల‌ని నిర్ణ‌యించింది. వీటితో పాటు సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టుల‌కు సైతం ఆమోద ముద్ర వేసింది.హెచ్ఎండీఏ ప‌రిధిని విస్త‌రించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. విస్త‌ర‌ణ త‌ర్వాత హెచ్ఎండిఎ ప‌రిధిలో 11 జిల్లాలు 1355 గ్రామాలు 332 రెవెన్యూ గ్రామాలు ఉండ‌నున్నాయి. రాష్ట్రంలోని 10,950 గ్రామాల‌కు క్షేత్ర‌ స్థాయి అధికారుల నియ‌మానికి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, కొత్త డివిజ‌న్లు, మండ‌లాల‌కు 217 పోస్టుల...
Off day schools | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 15 నుంచి  ఒంటి పూట బ‌డులు
State

Off day schools | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 15 నుంచి ఒంటి పూట బ‌డులు

Off day schools In Telangana | తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు (Off day schools) నిర్వహించాలని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 15 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠ‌శాల‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. మ‌రోవైపు ప‌దో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం నుంచి త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తారు. అనంతరం అన్ని స్కూళ్లలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు (summer holidays) ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాగా ఈ సంవత్సరం ముందస్తుగానే ఎండలు ఉధృతం కావ‌డంతోఒక పూట బడులను సూతం ముందస్తుగానే నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ స...
Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
State

Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

Graduate MLC Elections : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి అంజిరెడ్డి ఎట్టకేలకు విజయం సాధించారు. మూడు రోజులుగా కౌంటింగ్ మారథాన్ ముగిసింది. మొదటి ప్రాధాన్యత వోట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు. కాగా ఈవిషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో ఉన్నారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం మూడోరోజు ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 వోట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 వోట్లు వచ్చాయి. బీఎస్ప...
error: Content is protected !!