Sarkar Live

State

Begumpet Airport | గుడ్ న్యూస్..  ఇక బేగంపేట ఎయిర్‌ పోర్ట్ కు మ‌హ‌ర్ద‌శ‌..
State

Begumpet Airport | గుడ్ న్యూస్.. ఇక బేగంపేట ఎయిర్‌ పోర్ట్ కు మ‌హ‌ర్ద‌శ‌..

Begumpet Airport : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ఇక్క‌డి నుంచి వాణిజ్య ప్రయాణాల (commercial flights)ను మ‌ళ్లీ ప్రారంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)ను పున‌రుద్ధరించే అంశంపై కేంద్ర పౌర విమాన‌యాన మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడు (Union civil aviation minister K Ram Mohan Naidu) సంకేతాలు ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం భారత వైమానిక దళానికి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైంది. ఈ క్ర‌మంలో ఇక్క‌డి నుంచి మరోసారి సామాన్య ప్రజలకు వాణిజ్య విమాన సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తేవాల‌ని కేంద్రం ప్ర‌ణాళిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయం చరిత్ర Begumpet Airport History : బేగంపేట విమానాశ్రయం 1930లో నిర్మిత‌మైంది. నిజాం పాలనలో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జ‌రిగింది. అప్పటి నుంచి వ్యాపార విమానయానంతో...
PM Modi | అవ‌రోధాల‌న్నింటినీ అధిగ‌మించుదాం.. దేశ ప్ర‌జ‌ల‌తో ప్ర‌ధాని
State

PM Modi | అవ‌రోధాల‌న్నింటినీ అధిగ‌మించుదాం.. దేశ ప్ర‌జ‌ల‌తో ప్ర‌ధాని

PM Modi : అవ‌రోధాల‌న్నింటినీ అధిగ‌మించి అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుదామ‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ /Prime Minister Narendra Modi) అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత స‌మ‌ర్థంగా ముందుకు తీసుకెళ్ల‌డంతోపాటు కేంద్ర బ‌డ్జెట్ ద్వారా క్షేత్ర‌స్థాయి (ground level) లో అభివృద్ధి జ‌రిగేలా ప్ర‌జ‌లు త‌మ సూచ‌న‌ల‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని కోరారు. "వ్యవసాయం గ్రామీణ సమృద్ధి" అనే అంశంపై ఆయ‌న పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో వర్చువల్ (virtually the post-budget webinar) గా ఆయ‌న ఈ రోజు ప్ర‌సంగించారు. బ‌డ్జెట్‌లో అన్ని వ‌ర్గాల సూచ‌న‌లు పాటించాం కేంద్ర ప్రభుత్వం మూడోసారి కూడా పూర్తి బడ్జెట్ (budget)ను సమర్పించిందని, దీని విధానంలో స్థిరత్వాన్ని అవ‌లంబించింద‌ని ప్ర‌ధాని (PM Modi) అన్నారు. వికసిత భారత్ దృష్టిని ఇందులో ప్ర‌తిబించింద‌ని అన్నారు. బడ్జెట్‌కు ముందు అన్ని వ‌ర్గాల నుంచి వ...
ASHA Workers | ఆశా కార్యకర్తలకు వరాలు గ్రాట్యుటీ, ఇత‌ర సౌక‌ర్యాలు
State

ASHA Workers | ఆశా కార్యకర్తలకు వరాలు గ్రాట్యుటీ, ఇత‌ర సౌక‌ర్యాలు

Good News for ASHA Workers : ఆశా కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu) శుభ‌వార్త చెప్పారు. వారికి గ్రాడ్యుటీ (gratuity) చెల్లింపు సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతేకాదు.. వీరికి ప్ర‌సూతి సెల‌వుల (maternity leave)ను పెంచడం, రిటైర్మెంట్ (retirement ) వ‌య‌సును పొడించ‌డం లాంటి నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. ఆశా కార్య‌క‌ర్త‌ల సేవ‌లు అత్యంత కీల‌క‌మ‌ని, వారి సంక్షేమాన్ని మెరుగుప‌ర్చ‌డం త‌మ బాధ్య‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 42,752 ఆశా కార్యకర్తలకు ప్ర‌యోజ‌నం ఆశా కార్యకర్తలు (Accredited Social Health Activists - ASHA) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువులతోపాటు వైద్య సేవల అవసరం ఉన్న ప్రజలకు వీరు...
Theenmar Mallanna | తీన్మార్ మ‌ల్ల‌న్నపై స‌స్పెన్ష‌న్ వేటు
State

Theenmar Mallanna | తీన్మార్ మ‌ల్ల‌న్నపై స‌స్పెన్ష‌న్ వేటు

Theenmar Mallanna | కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. దీనిపై నోటీసులు అందించగా దానికి వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారికంగా ప్రకటించింది. పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని పీసీసీ (TPCC) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం హెచ్చరించారు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామని, బీసీ కులగణన ప్రతులను చించడంపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. Theenmar Mallanna : వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో కుల గణన సర్వే, రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు (Teenmar Mal...
Rajnath Singh | ‘సాఫ్ట్‌వేర్ ఆధారంగా యుద్ధాలు న‌డిచే కాల‌మిది..’
State

Rajnath Singh | ‘సాఫ్ట్‌వేర్ ఆధారంగా యుద్ధాలు న‌డిచే కాల‌మిది..’

Rajnath Singh : యుద్ధాలు ఆయుధాలతోనే కాకుండా సాఫ్ట్‌వేర్ ఆధారంగా న‌డుస్తున్న రోజులు వ‌చ్చేశాయ‌ని అన్నారు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Defence Minister Rajnath). సాంకేతిక రంగంలో ప్ర‌పంచం పురోగ‌తి సాధిస్తోంద‌న్నారు. కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో యువ‌త ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని సూచించారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో బ‌లంగా, భ‌ద్రంగా ఉండాలంటే ఇది త‌ప్ప‌నిస‌రి అని అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌విష్య‌త్ త‌రాల్లో పోటీత‌త్వం పెంచాలి : Rajnath Singh భారత జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా డీర్డీవో (DRDO), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, క‌లాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు (శుక్రవారం) జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ 2025 (Vigyan Vaibhav - 2025) సైన్స్ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విద్య అ...
error: Content is protected !!