Sarkar Live

Privacy Policy

PM-KISAN : PM కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి?
Business

PM-KISAN : PM కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి?

PM-KISAN 20th Installment : ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం యొక్క 20వ విడత త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు రూ. 2000 సహాయం అందించనున్న విష‌యం తెలిసిందే.. ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ ఈ ఇన్‌స్టాల్‌మెంట్‌ జూన్ 2025 లో వచ్చే అవకాశం ఉంది. PM-KISAN సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి? ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) అనేది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ముఖ్య‌మైన ప‌థ‌కం. దీని కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులకు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల వంటి చిన్న వ్యవసాయ అవసరాలకు సహాయం చేస్తూ.. రైతుల ఆదాయానికి స్థిరత్వాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద...
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు షురూ.. – Residential Schools
State

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు షురూ.. – Residential Schools

Khammam : రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Integrated Residential Schools) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన మేదస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్దేశం అన్నారు. సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విధంగా విద్యా బుద్ధులు చెప్పే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రవ్యాప్తంగా...
Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర‌స‌న‌గా ప్రపంచంలోని అనేక నగరాల్లో నిరసనలు
World

Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర‌స‌న‌గా ప్రపంచంలోని అనేక నగరాల్లో నిరసనలు

పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వందలాది మంది భారత సంతతి ప్ర‌జ‌లు, భారత మద్దతుదారులు బెర్లిన్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ భారతీయ ప్రవాసులు బెర్లిన్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్రాండెన్‌బర్గ్ గేట్, బెర్లిన్ డోమ్, హంబోల్ట్ ఫోరం వంటి నగరాల్లో నిరసనకారులు కవాతు చేశారు. వీరి నిర‌స‌న‌ల‌తో స్థానిక పౌరులు, పర్యాటకుల దృష్టిని ఆకర్షించారు. Pahalgam Attack : ఉగ్ర దాడిని వ్యతిరేకిస్తూ నిరసనలు 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, బ్రిట‌న్ లోని భారతీయ సంత‌తి ప్ర‌జ‌లు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడి భారతదేశానికి సంఘీభావం తెలియజేశారు...
ACB | మాజీ ఈఎన్‌సి హరిరామ్ షాక్‌..
Crime

ACB | మాజీ ఈఎన్‌సి హరిరామ్ షాక్‌..

ఏసీబీకి ఐదు రోజుల క‌స్ట‌డీ ACB | కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్‌ ‌గూడ జైలులో రిమాండ్‌ ‌ఖైదీగా ఉన్న ఈఎన్‌సి భూక్యా హరిరామ్‌ ‌(Hariram)ను ఏసీబీ 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరిరామ్‌ ‌కీలకంగా వ్యవహరించారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్‌ ‌చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ ‌చీఫ్‌ ఈఎన్‌సీ హరిరామ్‌ ఇం‌ట్లో ఏసీబీ సోదాలు ముగిసిన అనంతరం ఆయనను పోలీసులు న్యాయ‌మూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ ‌విధించారు. దీంతో ఆయనను చంచల్‌ ‌గూడ జైలుకు తరలించారు. ACB Raids : సుమారు 200కోట్ల‌కు పైగా అక్ర‌మ ఆస్తులు? మాజీ ఈఎన్‌సి హ‌రిరామ్‌ సుమారు రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర...
TS DOST 2025 : డిగ్రీ ప్ర‌వేశాల కోసం దోస్త్ నోటిఫికేష‌న్‌.. దరఖాస్తు విధానం ఇదే..
Career

TS DOST 2025 : డిగ్రీ ప్ర‌వేశాల కోసం దోస్త్ నోటిఫికేష‌న్‌.. దరఖాస్తు విధానం ఇదే..

TS DOST 2025 : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) అధికారికంగా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, JNTUH, మహిళా విశ్వ విద్యాలయంతో సహా వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ఆన్‌లైన్ ప్రవేశాల కోసం విద్యార్థులకు అవకాశం కల్పించింది. TS DOST 2025 దరఖాస్తు విధానం ఇదే.. ప్రవేశ ప్రక్రియ మూడు దశలుగా ఉటుంది. దశ 1: ₹200 రుసుముతో మే 6 నుండి మే 25, 2025 వరకు రిజిస్ట్రేషన్. మే 15 నుంచి మే 27 మధ్య వెబ్ ఆప్షన్లు వేసుకోవచ్చు. జూన్ 3న సీట్ల కేటాయింపు ప్రకటిస్తారు. ఆ తర్వాత జూన్ 4 నుంచి జూన్ 10 వరకు ఆన్‌లైన్ స్వీయ-నివేదన ఉంటుంది.దశ 2: ₹400 రుసుముతో జూన్ 4 నుంచి జూన్ 13, 2025 వరకు రిజిస్ట్రేషన్. జూన్ 4 నుంచి జూన్ 14 వరకు వెబ్ ఆప్షన్స్.. జూన్ 18న సీ...
error: Content is protected !!