Sarkar Live

Privacy Policy

Illegal Registrations | అక్రమ రిజిస్ట్రేషన్లకే రా”రాజు”
Special Stories

Illegal Registrations | అక్రమ రిజిస్ట్రేషన్లకే రా”రాజు”

ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న సబ్ రిజిస్ట్రార్ భాగోతాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఘనుడు.. Illegal Registrations in Khammam | స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం ఆయనకు టూ మినట్స్ న్యూడుల్స్ చేసినంత ఈజీ.. ఈ విషయంలో ఆ సబ్ రిజిస్ట్రార్ రూటే సప"రేటు"గా ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వందలాది రిజిస్ట్రేషన్ లు చేయడంతో అక్రమ రిజిస్ట్రేషన్ లకే రా"రాజు" అని సదరు సబ్ రిజిస్ట్రార్ కు డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు బిరుదు కూడా ఇచ్చారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గతంలో విధులు నిర్వహించిన చోట తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్లిన అధికారి అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. సదరు అధికారి స్టైల్ మగధీర సినిమాలోని డైల...
MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?
State

MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?

MMTS Trains | విమానాశ్ర‌యం త‌ర‌హాలో అత్యాధునిక హంగుల‌తో అభివృద్ధిచేసిన చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ (Charlapalli Railway terminal) ఇటీవ‌లే అందుబాటులోకి వ‌చ్చింది. ఇక్క‌డి నుంచి కొన్ని రైళ్ల‌ను కూడా ప్రారంభించింది ద‌క్షిణ మ‌ధ్ రైల్వే.. ప్ర‌యాణికుల‌తో పోటెత్తుతున్న సికింద్రాబాద్‌(Secunderabad), నాంప‌ల్లి, కాచిగూడ రైళ్లే స్టేష‌న్ల‌పై ఒత్త‌డిని త‌గ్గించేందుకుచ‌ర్ల‌ప‌ల్లి నుంచి మ‌రిన్ని రైళ్ల‌ను న‌డిపించాల‌ని భార‌తీయ రైల్వే ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. చర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌నుంచి 25 జతల రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. సికింద్రాబాద్ లో ఒత్తిడి తగ్గించి తొలిదశలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించ‌నుంది. కానీ ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన స‌మస్య ఎదుర‌వుతోంది. చర్లపల్లికి క‌నెక్టివిటీకి అవసరమైన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పటివ‌ర‌కు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఎంఎంటిఎస్ ర...
Thandel Trailer | తండేల్ ట్రైలర్ ఆగయా..
Cinema

Thandel Trailer | తండేల్ ట్రైలర్ ఆగయా..

Thandel Trailer Released | అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న మూవీ తండేల్ (Thandel). కార్తికేయ సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చందు మొండేటి (chandhu mondeti) డైరెక్షన్లో నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai pallavi) హీరో,హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటివరకు విడుదలైన మూడు సాంగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వారు వింటేజ్ దేవిశ్రీ ని(DSP ) చూస్తున్నామంటున్నారు. అంతలా డీఎస్పీ మ్యూజిక్ ఉంది. ఇక ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ (Thandel Trailer ) సాయి పల్లవి డైలాగ్ తో మొదలవుతుంది. 'రాజు.. ఊర్లో అందరూ ఏటెటో మాట్లాడుకుంటున్నార్రా…'అని సాయి పల్లవి అనగానే 'మన గురించి మాట్లాడుతార్రు అంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే ' అని నాగచైతన్య డైల...
Hit -4 Movie | హిట్ -4 లో మాస్ మహారాజా.. నిజమేనా..?
Cinema

Hit -4 Movie | హిట్ -4 లో మాస్ మహారాజా.. నిజమేనా..?

Hit -4 Movie | నేచురల్ స్టార్ నాని (Natural star Nani) హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఇండస్ట్రీలో తనదైన మార్క్ ని చూపెడుతున్నారు. తను హీరోగా వచ్చిన గత చిత్రం సరిపోదా శనివారం ఆగస్టులో రిలీజ్ అయి మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వివేకా ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కొంత మంది ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో నాని యాక్టింగ్, ఎస్ జె సూర్య విలన్ రోల్ లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. అంతకుముందు దసరా, హాయ్ నాన్న లాంటి మూవీస్ తో నాని హిట్టు కొట్టారు. ఒకపక్క హీరోగా చేస్తూనే మరోవైపు మంచి స్టోరీస్ వింటూ వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందులో విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై 2020లో హిట్ (Hit ) అనే మూవీ తెరకెక్కింది. డైరెక్టర్ గా శైలేష్ కొలనుకి (Shailesh kolanu) ఇదే మొదటి సినిమా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. దీనికి కొనస...
UPI contribution | భార‌త్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు
Business

UPI contribution | భార‌త్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు

UPI contribution : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విప్ల‌వాత్మ‌క వృద్ధి చెందుతోంది. డిజిట‌ల్ పేమెంట్స్‌లో 2019లో 34 శాతం ఉన్న యూపీఐ వాటా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. 2024 నాటికి ఇది 83 శాతానికి చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో యూపీఐ 74 శాతం వృద్ధి రేటుతో (CAGR - క్యూమ్యులేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్) అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈ విష‌యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్ సిస్టం రిపోర్టు ద్వారా వెల్ల‌డైంది. త‌గ్గుముఖం ప‌ట్టిన ఇత‌ర చెల్లింపులు ఇతర చెల్లింపు వ్యవస్థలైన RTGS, NEFT, IMPS, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటి వాటి వాటా మాత్రం ఐదేళ్లకాలంలో 66 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. ఇది యూపీఐ పాయింట్‌ను మరింత స్పష్టంగా చూపుతోంది. యూపీఐ వల్లనే భారతదేశం డిజిటల్ చెల్లింపుల విభాగంలో ముందు వరుసలో నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు. సులువైన ప‌ద్ధ‌త...
error: Content is protected !!