Sarkar Live

Privacy Policy

Ethanol factory | ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు
State

Ethanol factory | ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు

Suryapet : ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా సూర్యాపేటలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ (Ethanol factory)ని ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మోతె మండలం రావిపహాడ్‌లో ఎన్‌ఎంకే బయో ఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపడుతున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీపై స్థానికులు నిర‌స‌న‌లు ముమ్మ‌రం చేశారు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా యజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంఘాలు గురువారం ఆందోళనలు తీవ్రతరం చేశాయి. బుధవారం రావిపహాడ్‌లోని ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఎదుట వామపక్ష, ప్రజా సంఘాల నేత‌లు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. Ethanol factory ని మూసివేయండి.. ఇథనాల్ ఫ్యాక్ట‌రీని మూసివేయాలంటూ స్థానికులు, ప్ర‌జాసంఘాల నాయ‌కులు నినాదాలు చేశారు. కాగా ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు ఇథనాల్‌ పరిశ్రమ ఎదుట భారీగా భ‌ద్ర‌తా సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసన...
Maha Kumbh mela 2025: మ‌హాకుంభ‌మేళాకు వేళాయే.. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ..
National

Maha Kumbh mela 2025: మ‌హాకుంభ‌మేళాకు వేళాయే.. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ..

Maha Kumbh mela 2025 : మహా కుంభ‌మేళా భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ప్రతి 12 ఏళ్ల‌కోసారి జ‌రిగే ఈ మహోత్సవానికి ఏర్పాట్ల‌ను స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌వ‌రి 13 నుంచి ఫిబ్రవరి 26 వ‌రకు నిర్వ‌హించే ఈ భ‌క్త‌జ‌న జాత‌ర ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది. ఈసారి (2025) మ‌హాకుంభ‌మేళాలో 40-45 కోట్ల మంది పాల్గొంటార‌ని అంచ‌నా. ఇందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌భుత్వాలు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. మోక్ష ప్రాప్తికి అరుదైన అవ‌కాశం గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో నిర్వ‌హించే మహోత్సవం మ‌హాకుంభ‌మేళా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో 45 రోజుల‌పాటు జ‌రిగే ఆధ్యాత్మిక ఉత్స‌వం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యకార్యాల క్షేత్రంగా మ‌హాకుంభ‌మేళా నిలుస్తుంది. ఇందులో పాల్గొన‌డంతో త‌మ జీవితం ధ‌న్య‌మ‌వుతుంద‌ని భావిస్తారు భ‌క్తులు. పూర్వీకుల పాపాల‌ను కడగకట్టేందుకు, మోక్షం పొందేందుకు అరుదైన అవకాశంగా ...
Stock Market :స్థిరంగా దేశీయ మార్కెట్ సూచీలు
Business

Stock Market :స్థిరంగా దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market : దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు ఈ రోజు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీపై PSU బ్యాంక్, ఫార్మా, FMCG, రియాల్టీ, మీడియా, ఎనర్జీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఉదయం 9.31 గంటలకు సెన్సెక్స్ 65.75 పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 78,573.16 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 23.15 పాయింట్లు లేదా 0.10 శాతం పెరిగి 23,766.05 వద్ద ఉంది. సానుకూలంగా మార్కెట్ ధోరణి మార్కెట్ ధోరణి సానుకూలంగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) లో 1,366 స్టాక్స్ గ్రీన్‌లో ఉండగా, 529 స్టాక్స్ రెడ్‌లో ఉన్నాయి. అయితే.. ఈ నేప‌థ్యంలో Q3 కార్పొరేట్ ఆదాయాలు గణనీయంగా పుంజుకోవడం సాధ్యం కాకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ర‌రు. ఇది పెట్టుబడిదారులు మందగమనాన్ని అధిగమించే విభాగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తుంద‌ని అంటున్నారు. సెక్టార్ల ప్రదర్శన నిఫ్టీ బ్యాంక్ 21 పాయింట్లు లేదా 0.04 శాతం పెరి...
Hottest Year | అత్యంత వేడైన సంవత్సరం 2024.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు
Trending

Hottest Year | అత్యంత వేడైన సంవత్సరం 2024.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు

Temperature : భార‌త‌దేశం 2024లో అధిక ఉష్ణోగ్ర‌త‌ (Hottest Year 2024) ను చ‌విచూసింద‌ని వాతావ‌ర‌ణ విభాగం (IMD) వెల్ల‌డించింది. అధిక ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం 121 త‌ర్వాత ఇదే మొద‌టిసారి అని తాజాగా ఓ నివేదిక‌ల‌లో వెల్ల‌డించింది. 1901 తర్వాత అధికంగా 0.90 డిగ్రీ సెల్సియస్ న‌మోదైంద‌ని పేర్కొంది. 2024లో సగటు ఉష్ణోగ్రత 25.75 డిగ్రీ సెల్సియస్‌గా ఉంది. ఇది సగటు ఉష్ణోగ్రత కన్నా 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ. Hottest Year : ఏడాదంతా వేడియే.. దేశంలో ఇటీవ‌ల తీవ్ర చలికాలం (winter season) వాతావరణం నెల‌కొంది. అయితే.. ఇది వాస్త‌వం కాద‌ని తెలుస్తోంది. వాతావ‌ర‌ణ శాఖ నివేదిక‌ను ప‌రిశీలిస్తే.. గ‌డిచిన ఏడాదంతా అధిక ఉష్ణోగ్ర‌త‌లే ఉన్నట్టు తెలుస్తోంది. 1901 తర్వాత‌ భారత దేశం వాతావరణ చరిత్రలో అత్యంత వేడైన సంవత్సరంగా 2024 న‌మోదు చేసుకుంది. ఈ సంవత్సరం కనిష్ట సగటు ఉష్ణోగ్రత 1901 తర్వాత 0.90 డిగ్రీ సెల్సియస్ పెరిగింద...
Adilabad | హమ్మయ్య… పులిని పట్టుకున్నారు..
State

Adilabad | హమ్మయ్య… పులిని పట్టుకున్నారు..

ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు Tiger Trapped in Adilabad | రెండు నెలలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు పులిసంచారంతో 2 నెలలుగా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటిక్రితమే ఫారెస్ట్ అధికారులు ఆ పులిని పట్టుకున్నట్లు తెలియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. హమ్మయ్య పులిని బంధించారంట మనకేం భయం అక్కర్లేదని ప్రజలు ఖుషీగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని సిర్పూర్ సరిహద్దులో పులిని బంధించిన ఫారెస్ట్ అధికారులు ఆ పులిన మగ పులిగా నిర్ధారించినట్లు సమాచారం. వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన.. కాగా , ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad District )జిల్లా కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో నవంబర్ 29న పత్తి ఏరుతున్న కూలీ లక్ష్మి(22)పై దాడి చేసి చంపేసిన స...
error: Content is protected !!