Sarkar Live

Privacy Policy

Dubai | దుబాయిక‌ని వెళ్లాడు.. చివ‌ర‌కు ఏమ‌య్యాడంటే..!
State

Dubai | దుబాయిక‌ని వెళ్లాడు.. చివ‌ర‌కు ఏమ‌య్యాడంటే..!

Dubai News : అత‌డు చిరు ఉద్యోగి.. చిన్నపాటి ప్రైవేటు కొలువు. అష్ట‌క‌ష్టాలు ప‌డి భార్యా పిల్ల‌ల‌ను పోషించుకుంటున్న వేత‌న జీవి. అంద‌రిలాగే త‌న‌కూ ఓ సొంతిల్లు ఉండాల‌ని ఆశించాడు. అందుకు అప్పు చేశాడు.. ఆ త‌ర్వాత తీర్చ‌లేకపోయాడు. దుబాయిలో ఉద్యోగం చేస్తే బాగా పైస‌లు వ‌స్తాయ‌ని, దీంతో క‌ష్టాలు తీరుతాయ‌ని ఎవరో చెప్ప‌డంతో అక్క‌డికి బ‌య‌ల్దేరాడు. ముంబై దాకా వెళ్లి భార్యా పిల్ల‌ల‌తో మాట్లాడాడు.. ఆ త‌ర్వాత అత‌డి ఫోన్ ఎంత‌కీ క‌ల‌వ‌లేదు. ఎన్నిసార్లు క‌లిపినా స్విచ్చాఫ్ అనే వ‌స్తోంది. రూ. 13 ల‌క్ష‌ల అప్పు కావ‌డంతో.. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామానికి చెందిన 39 సంవత్సరాల తంబాకు శ్రీనివాస్‌ది నిరుపేద కుటుంబం. చిన్న‌పాటి ప్రైవేటు కొలువు చేసి భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను పోషించుకుంటున్నాడు. ఇదే క్ర‌మంలో అత‌డు సొంతిల్లు క‌ట్టుకున్నాడు. ఇందుకు రూ. 13 ల‌క్ష‌ల అప్పు అయ్యింది. చిన్న‌పాటి జ...
Premium coffee | ప్రీమ‌యం కాఫీ.. పెరుగుతున్న క్రేజ్‌.. బిజినెస్
State

Premium coffee | ప్రీమ‌యం కాఫీ.. పెరుగుతున్న క్రేజ్‌.. బిజినెస్

Premium coffee : కాఫీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. కోట్లాది మందికి ఇది ఇష్ట‌మైన పానీయం. కాలంతోపాటు మ‌నుషుల్లో ఆస‌క్తులు మారుతున్నా కాఫీపై ఉన్న ఇంట్రెస్టు చెక్కు చెద‌ర‌లేదు. పైగా రోజురోజుకూ పెరుగుతోంది కూడా. ఇదే క్ర‌మంలో ప్రీమియం కాఫీ (Premium coffee)కి బ‌హు ఆద‌ర‌ణ పొందుతోంది. త‌ద్వారా దీని వ్యాపారం వేగం పుంజుకుంది. భ‌విష్య‌త్తులో ఇంకా బాగా పెరిగే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ట‌. భారతదేశంలో అవుట్ ఆఫ్ హోం కాఫీ మార్కెట్ (out-of-home coffee market ) 2028 నాటికి 2.6 నుంచి 3.2 బిలియన్ డాల‌ర్ల‌కు చేరే అవ‌కాశం ఉంద‌ని ఈ రోజు వెలువ‌డిన తాజా నివేదిక చెబుతోంది. ఈ వ్యాపారం 15-20 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)తో అభివృద్ధి చెందుతుంద‌ని పేర్కొంది. Premium coffee Business : వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారం కాఫీ మార్కెట్ 2023లో 46 శాతం వాటాతో ఉన్న ప్రీమియం కాఫీ (రూ. 200 కంటే పైగా ధ‌ర ఉన్న కాఫీ) వ్యాపార రంగ...
Vijayawada Special Trains | మహా కుంభమేళా కోసం విజయవాడ మీదుగా ప్రయాగ్‌రాజ్ కు ప్రత్యేక రైళ్లు
National

Vijayawada Special Trains | మహా కుంభమేళా కోసం విజయవాడ మీదుగా ప్రయాగ్‌రాజ్ కు ప్రత్యేక రైళ్లు

Vijayawada Special Trains : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మహా కుంభమేళా (Maha Khubh 2025) ఉత్స‌వం కోసం భ‌క్తులు, ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం విజయవాడ మీదుగా ప్ర‌యాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య‌ రైల్వే అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం తిరుపతి-బెనారస్ ప్రత్యేక రైలు (07107) జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 శనివారాల్లో తిరుపతి నుంచి రాత్రి 8:55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3:45 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07108 జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 సోమవారాల్లో సాయంత్రం 5:30 గంటలకు బెనారస్ నుంచి బయలుదేరుతుంది. హాల్టింగ్ స్టేష‌న్లు ఈ రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, రావినగరం, బొబ్బి...
BSNL New Year Recharge Plan | గేరు మార్చిన బిఎస్ఎన్ఎల్.. కొత్త ఏడాది చవకైన రీఛార్జ్ ప్లాన్‌..
Technology

BSNL New Year Recharge Plan | గేరు మార్చిన బిఎస్ఎన్ఎల్.. కొత్త ఏడాది చవకైన రీఛార్జ్ ప్లాన్‌..

BSNL New Year Recharge Plan : ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ BSNL తన వినియోగదారులకు అత్యంత సరసమైన డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది . కొత్త సంవత్సరానికి ముందు BSNL రూ. 277 ధరతో రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. వినియోగదారులకు 60 రోజుల వ్యాలిడిటీలో 120GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ టెలికాం మార్కెట్‌లో ఇది గేమ్ చేంజ‌ర్ గా మార‌వ‌చ్చు. మరోవైపు ముఖేష్ అంబానీ జియో, సునీల్ మిట్టల్ ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ ప్లేయర్‌లకు గ‌ట్టి స‌వాల్‌గా మారుతుందని టెలికాం విశ్లేష‌కులు భావిస్తున్నారు. BSNL న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్ BSNL New Year Recharge Plan : బిఎస్ఎన్ఎల్‌ రూ. 277 రీఛార్జ్ ప్లాన్ లో 60 రోజుల వాలిడిటీ వ‌స్తుంది. మొత్తం 120GB డేటాను ను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇది రోజుకు 2GB డేటా వినియోగించుకోవ‌చ్చు. ఇది భారీగా డేటా వినియోగించేవారికి త‌క్కువ‌ బడ్జెట్ లో అనుకూలమైన రీచార్జ్‌గా చెప్ప‌వ‌చ...
Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్
National

Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్

Rajnath Singh : భార‌తదేశంలో సైనిక శిక్ష‌ణ సంస్థ‌ల ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని రక్షణ శాఖ మంత్రి (Defence Minister ) రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజ్ (AWC), ఇన్ఫెంట్రీ స్కూల్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్ (MCTE)ను ఈ రోజు ఆయ‌న‌ సంద‌ర్శించారు. జాతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధికి ఈ సంస్థ‌లు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు. వ్యూహాలు, నైపుణ్యాల కృషిపై.. సైనిక వ్యూహాలకు ప‌దును ప‌ట్ట‌డం, యుద్ధ నైపుణ్యాలను మెరుగుప‌ర్చ‌డం, సైనిక సామ‌ర్థ్యాల‌ను పెంచ‌డంలో శిక్ష‌ణ సంస్థ‌లు విశేష కృషి చేస్తున్నాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. భారత సైన్యం వ్యూహాత్మక సిద్ధత, పోరాట సామర్థ్యాలను పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయ‌ని అన్నారు. సాంకేతికతపై Rajnath Singh ఏమ‌న్నారంటే… సైనిక‌ సంస్థల్లో ఆపరేషనల్ మెరుగు...
error: Content is protected !!