Sarkar Live

Privacy Policy

Numaish : హైద‌రాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు
State

Numaish : హైద‌రాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు

Numaish 2025 postponed details | హైద‌రాబాద్ (Hyderabad)లో నిర్వ‌హించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) షెడ్యుల్‌లో మార్పు జ‌రిగింది. జ‌న‌వరి 1 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ఎగ్జిబిష‌న్ (Numaish) ప్రారంభ తేదీని మార్చారు. మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh)మరణంతో కేంద్ర ప్రభుత్వం ఏడుదినాల జాతీయ సంతాపాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. Numaish ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. హైదరాబాద్‌లో ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Exhibition) ఎంతో ప్ర‌ఖ్యాతిని పొందింది. ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య దీన్ని నిర్వ‌హిస్తారు. మొద‌ట 1938లో 50 స్టాల్స్‌తో ఇది ప్రారంభమైంది. ఇప్పుడిది భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. షాపింగ్, వ్యాపారం, వినోదం, విశ్రాంతిని కలిపే ఈ ప్రదర్శన దేశం నలుమూలల నుంచ...
Illegal Registrations : అంజద్ అలీనా..మజాకా..?
Special Stories

Illegal Registrations : అంజద్ అలీనా..మజాకా..?

అక్రమ రిజిస్ట్రేషన్ విలువ..పది లకారాల పైనేనని ప్రచారం నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ? సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్ లకు సాక్ష్యాలు ఇవే.. సస్పెన్షన్ తప్పదని లీవ్ పెట్టినట్లు గుసగుసలు… విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్న కమిషనర్ (ఐ జీ) పట్టించుకోని జిల్లా రిజిస్ట్రార్…? Illegal Registrations In Warangal : అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) సిద్ధహస్తుడని,అక్రమ రిజిస్ట్రేషన్ లు చేయడంలో పోటీ నిర్వహిస్తే గోల్డ్ మెడల్ సాధిస్తాడని కొంతమంది డాక్యుమెంట్ రైటర్ లు అంటున్నారు. సారుకు కావాల్సింది సమర్పిస్తే నిబంధనలతో పనే ఉండదని,తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ ల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్టాం...
Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..
Trending

Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..

Punjab Bandh LIVE : పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పిస్తూ దాన్ని చట్ట‌బ‌ద్ధ‌త చేయాల‌ని, త‌మ ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సుదీర్ఘకాలంగా పోరాడుతున్న రైతులు త‌మ నిర‌స‌న‌ను మ‌రోరూపంలో వ్య‌క్త‌ప‌రిచారు. తాజాగా పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ రోజు జ‌న‌జీవ‌నం స్తంభించింది. వ్యాపార‌, వాణిజ్య, రోడ్డు, రైల్వే సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. వ్యాపార వ‌ర్గాల మ‌ద్ద‌తు పంజాబ్ రైతుల బంద్ కార‌ణంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ సంస్థ‌లను మూసివేశారు. ఇది ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఇది కొన‌సాగుతుంద‌ని రైతులు ప్ర‌క‌టించారు. అత్యవసర సేవలు యథావిధిగా ఉంటాయ‌న్నారు. సాయంత్రం వరకు పాల, పండ్లు, కూరగాయల సరఫరా ఉండదని, ఆ వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అంబులెన్స్‌లు, ఇత‌ర అత్యవ‌స‌ర వాహనాలను అనుమ‌తిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు మాత్ర...
TGSRTC : ఆర్టీసీలో” లక్ష్మీ” మాయ..
Special Stories

TGSRTC : ఆర్టీసీలో” లక్ష్మీ” మాయ..

ఐ పీ ఎస్ కావాల్సిన నేను ఆర్టీసీలో కి వచ్చానని "ధర్మం"గా ప్రచారం చేసుకున్న అధికారి.. సమ్మెకాలంలో "ఓడి"ల పేరుతో సదరు అధికారి లక్షలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు.. ఆ అధికారి మాయలు "బాపు"కే తెలుసని భూపాలపల్లి లో జోరుగా ప్రచారం విజిలెన్స్ విచారణ చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం.. TGSRTC Bhupalpally : ఆర్టీసీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన అధికారి ఓ డిపో మేనేజర్ గా ఉన్నప్పుడు" లక్ష్మీ" ని అ"ధర్మం" గా తన జేబులోకి మళ్లించినట్లు ఉద్యోగులు కోడై కూస్తున్నారు. ఆర్టీసీలో డి.వీ.ఎం గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి తాను ఓ డిపో మేనేజర్ గా విధులు నిర్వహించినప్పుడు అనేక అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. సమ్మె కాలంలో తన ఇష్టానుసారంగా వ్యవహరించి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను "ఐపిఎస్ "కావాల్సిన వాడినని అనుకోకుండా ఆర్టీసీలోకి వచ్చానని, సదరు అధికారి ...
Benjamin Netanyahu : ఆస్ప‌త్రిలో చేరిన  ఇజ్రాయెల్ ప్రధాని.. ఏమైందంటే..
World

Benjamin Netanyahu : ఆస్ప‌త్రిలో చేరిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఏమైందంటే..

Israeli PM Benjamin Netanyahu Hospitalized : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Prime Minister Benjamin Netanyahu) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరాల్సి వ‌చ్చింది. బెంజమిన్ నెతన్యాహుకు ఈ రోజు శ‌స్త్ర చికిత్స (ఆప‌రేష‌న్‌) జ‌రిగింది. ఈ మేర‌కు ఆయ‌న అధికారిక కార్యాలయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఇప్పటికే ఆరోగ్య మ‌స్య‌లు ఉండ‌గానే… మార్చి 2024లో నెతన్యాహు కీళ్లు సంబంధిత సమస్యతో జనరల్ అనస్థీషియాలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో ఉప ప్రధాని, న్యాయ శాఖ మంత్రి యారీవ్ లెవిన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జూలై 2023లో నెతన్యాహు గుండె వేగం సమస్య (అరిత్మియా) కారణంగా ఆస్ప‌త్రిలో చేరారు. ఆపరేషన్ ద్వారా ఆయనకు పేస్‌మేకర్ అమర్చారు. ఆ తర్వాత ఆయన డీహైడ్రేషన్‌కు గురై వైద్యం పొందారు. తాజాగా ప్రోస్టేజ్ స‌మ‌స్య‌తో నెత...
error: Content is protected !!