Sarkar Live

Privacy Policy

Vikrant Massey | 12th Fail హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణ‌యం..
Cinema

Vikrant Massey | 12th Fail హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణ‌యం..

Vikrant Massey | 12th Fail మూవీతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు తాజాగా ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ నోట్‌ పెట్టారు. కొన్నేళ్లుగా అందరి నుంచి అసాధారమైన ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నాన‌ని, చెప్పారు. ఇప్పటి వరకూ తనకు సహక‌రించిన అంద‌రికీ ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన స‌మ‌యం వొచ్చిద‌ని అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇంత‌కాలం నాపై ప్రేమ, అభిమానం చూపినవారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ఇప్పుడు నా కుటుంబం కోసం సమయం వెచ్చించాల్సిన‌ టైమ్ వచ్చింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ’ అని విక్రాంత్ మాస్సే ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులతోపాటు సినీ ప్రియులు ఆశ్...
Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు
Crime

Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య హత్యకు దారితీసిన కులాంతర వివాహంకారణం..!? Ranga Reddy | సమాజంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకోవడమే ఏదో నేరమన్నట్లు క్రూరంగా చంపేస్తున్నారు.సోమవారం ఉదయం డ్యూటీ కి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ (Constable) దారుణంగా హత్యకు గురయింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది. తోడపుట్టిన తమ్ముడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి ఇటీవలే తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. దాంతో ఆమెపై కుటుంబ సభ్యులు కొంతకాలం నుంచి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం బైక్ పై డ్యూటీ కి వెళ్తున్న నాగమణిని రాయపోలు, ఎండ్లగూడ దారిలో సొంత తమ్ముడు పరమేశ్‌ కారుతో ఢీకొట్టి కత్తితో దారుణంగా నరికి చంపినట్లు సమ...
Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
Crime

Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న హరీష్ ఆత్మహత్య పై పలు అనుమానాలు Telangana | ములుగు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు సోమవారం ఉదయం ఓ ఎస్సై (SI) ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో జిల్లాలో అసలు ఏంజరుగుతోంది అని సామాన్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే ములుగు జిల్లా వాజేడు SI హరీష్ కాసేపటి క్రితమే తన రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ములుగు (Mulugu) జిల్లాలో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే అయితే ఎన్కౌంటర్ జరిగిన మరునాడే ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .ఎస్సై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎస...
Raithu Bhrosa | రైతుల‌కు గుడ్ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా
State

Raithu Bhrosa | రైతుల‌కు గుడ్ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

Raithu Bhrosa |  రైతుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డ‌బ్బులు వారి ఖాతాలలో జ‌మ‌చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతు భరోసాపై మంత్రివ‌ర్గ ఉప సంఘం వేశామ‌ని అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.. వరికి రూ.500 బోనస్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం అందించాల‌ని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్ప‌గా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. ఈ ఏడాదిలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే చారిత్రాత్మ‌క‌మ‌ని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని అన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. కే...
LPG Price Hike : వినియోగ‌దారుల‌కు షాక్‌..పెరిగిన LPG గ్యాస్ ధరలు
Business

LPG Price Hike : వినియోగ‌దారుల‌కు షాక్‌..పెరిగిన LPG గ్యాస్ ధరలు

LPG Price Hike : డిసెంబర్ నెల మొదటి రోజే ప్రజలు షాక్ న్యూస్ వినాల్సి వ‌చ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Price Hike) ధరలు పెరిగాయి. ఈ క్రమంంలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధ‌ర స్వ‌ల్పంగా పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1802 నుంచి రూ.1818.50 కు పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.5 ఎగ‌బాకింది. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ రేట్లు ఈరోజు డిసెంబర్ 1, 2024 నుంచే అమల్లోకి వొచ్చాయి. దేశీయ LPG సిలిండర్ ధరలు గృహ వినియోగ‌దారుల‌కు ఊర‌ట క‌లిగించేలా 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెర‌గ‌లేదు. చమురు కంపెనీలు వీటి ధరలను పెంచక‌పోవ‌డం విశేషం. చివరగా జూలైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో ఆగస్టు తర్వాత అప్పటి నుంచి నేటి వ‌ర‌కు ఈ సిలిండ‌ర్‌ ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఈరోజు పాట్నా...
error: Content is protected !!