Sarkar Live

Privacy Policy

IIT Kanpur : కాన్పూర్‌ ఐఐటీలో పలు పోస్టుల కోసం నోటిఫికేష‌న్.. రూ. 2.16 లక్షల వరకు జీతం
State

IIT Kanpur : కాన్పూర్‌ ఐఐటీలో పలు పోస్టుల కోసం నోటిఫికేష‌న్.. రూ. 2.16 లక్షల వరకు జీతం

IIT Kanpur | కాన్పూర్ ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కేడర్ రిక్రూట్‌మెంట్ 2024ని ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31, 2025లోపు అధికారిక వెబ్‌సైట్ iitk.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు వేతనం పోస్టు ఆధారంగా రూ. 21,700 నుంచి రూ. 2,16,600 వరకు ఉంటుంది. IIT Kanpur Job Notification : అప్లికేషన్ ఫీజు కోసం, గ్రూప్ A పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 1,000 (జనరల్, OBC, EWS), రూ. 500 (SC, ST, PH) చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. గ్రూప్ B, గ్రూప్‌ C పోస్టులకు, రుసుము రూ. 700 (జనరల్, OBC, EWS) ల‌కు రూ. 350 (SC, ST, PH), మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది. IIT Kanpur Job Notification : ముఖ్యమైన వివరాలు ఇంటర్వ్యూలు లేదా ప్రాక్టికల్ టెస్ట్‌ల వంటి తదుపరి దశలకు వెళ్లే ముందు, ఆన్‌లైన్ ...
Constables : ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ సూసైడ్..
Crime

Constables : ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ సూసైడ్..

ఒకరు ఉరి వేసుకోగా, మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య పొలీస్ శాఖలో కలకలం రేపుతున్న వరుస ఘటనలు TG Police : ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య (Police Constables )కు పాల్పడ్డారు. ఒకరేమో మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా, మరొకరేమో బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్నారు. వీరిరువురు ఈ రోజు ఉదయం వేర్వేరు కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొల్చారం పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ క్వార్టర్స్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్న బాలకృష్ణ కుటుంబ సభ్యులకు విషమిచ్చి తాను ఆత్మహత్య కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాలకృష్ణ చనిపోగా అతని భార్య తోపాటు ఇద్దరు చిన్న పిల్లల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పోలీస్ శాఖలో జరుగుతున్న ఆత్మహత్య లు కలకలం...
Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్
Sports

Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్

Jasprit Bumrah : టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు (200 Test wickets) తీసిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో పేసర్ ఈ మైలురాయిని సాధించాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అంతకుముందు మార్చి 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 50 మ్యాచ్‌లలో ఈ రికార్డును నెల‌కొల్పాడు. అయితే బుమ్రా (Jasprit Bumrah Records) తన కేవ‌లం 44వ టెస్ట్‌లో మైలురాయిని చేరుకున్నాడు.. తద్వారా రవీంద్ర జడేజాతో కలిసి 200 టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత రిటైర్ అయిన రవిఅశ్విన్, కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 2016లో తన 37వ టెస్టులో తన 200వ టెస్ట్ వికెట్‌ను తీసిన తర్వాత అత్యంత వేగవంతమైన భారతీయుడిగా నిలిచాడు. అడిలైడ్, బ్...
Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్..  క్రైం రేట్ తగ్గించేశారు..
Crime

Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్.. క్రైం రేట్ తగ్గించేశారు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గతేడాది తో పోలిస్తే 3.21% తగ్గుదల మీడియా సమావేశంలో నేరాల వివరాలు వెల్లడించిన కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. Warangal Police Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచి నేరాల సంఖ్యను తగ్గించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2023 లో 14,731 కేసులు నమోదు కాగా, 2024 ప్రస్తుత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 14406 కు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 3.21% క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వెల్లడించారు. నేరాలను నియంత్రించడంలో కమిషనరేట్ పోలీసులు సక్సెస్ అయినట్లు, పోలీసుల సమష్టి కృషితోనే ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టినట్లు చెప్పవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్‌ నివేదిక ను మీడియా సమావేశంలో కమిషనర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు...
Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధ‌మైన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌..
State

Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధ‌మైన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌..

Charlapalli Railway Station : రూ.413 కోట్ల‌తో అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఆధునీక‌రించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈరోజు డిసెంబర్ 28, 2024న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త రైల్వే టెర్మిన‌ల్ ను ప్రారంభించాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే టెర్నినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలోనే మరో తేదీని ప్రకటించే చాన్స్ ఉంది. కాగా, హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగర ప్రాంతానికి చర్లపల్లిని కీలక రైల్వే టెర్మినల్‌గా మార్చాలని ఇండియ‌న్ రైల్వే నిర్ణ‌యించింది. పెరుగుతున్న ప్రయాణీకుల ర‌ద్దీని త‌గ్గించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ. లింగంపల్లి వంటి ప్రస్తుత టెర్మినల్స్ పై భార...
error: Content is protected !!