Sarkar Live

Privacy Policy

December Bank Holidays | డిసెంబర్ లో 17 రోజులు బ్యాంకులకు సెలవు.. జాబితా ఇదీ..
Business

December Bank Holidays | డిసెంబర్ లో 17 రోజులు బ్యాంకులకు సెలవు.. జాబితా ఇదీ..

December Bank Holidays 2024 : బ్యాంక్ ఖాతాదారుల‌కు అల‌ర్ట్ ఏదైనా బ్యాంకుకు సంబంధించిన ప‌ని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే నవంబర్‌లో డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులు మూసి ఉండ‌డ‌నున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు ప్రభావితం కాకుంఆడ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఉత్త‌మం.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI వంటి సేవలను మీరు ఉపయోగించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన జాబితా ప్రకారం, డిసెంబర్‌లో రెండు,, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెల‌వులు వ‌స్తున్నాయి. జాతీయ సెలవులతో అన్ని బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసివేయనున్నారు. అయితే ప్రాంతీయ సెలవులు నిర్దిష్ట రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించినవి కాబ‌ట్టి ఆయా రోజుల్లో సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతంలోని బ్యాంకులకు సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తారు. కాబ‌ట్టి డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 17 రోజులు బ్యాంకులు...
Pushpa 2 | ప్రపంచ వ్యాప్తంగా 12,000 థియేటర్లలో పుష్ప -2
Cinema

Pushpa 2 | ప్రపంచ వ్యాప్తంగా 12,000 థియేటర్లలో పుష్ప -2

Pushpa 2 Release Date | ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2: ది రూల్ వచ్చే వారం విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్‌లలో సంద‌డి చేయ‌నుంది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీకి ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో IMAX స్క్రీన్‌ను కేటాయించారు. “పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా 12,000+ స్క్రీన్‌లలో విడుదల అవుతుంది. భారతీయ సినిమా ఇండ‌స్ట్రీలోనే అత్య‌ధిక సంఖ్య‌లో IMAX వెర్షన్‌లో వ‌స్తోంది. సినీడబ్స్ యాప్‌ని ఉపయోగించి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో సినిమాను ఆస్వాదించవచ్చ‌ని సినిమా నిర్మాతలు ఇటీవల వెల్ల‌డించారు. పుష్ప‌-2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విష‌యం తెలిసిందే ఇక దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రం పార్ట్ వ‌న్ 2021లో విడుదలై సంచ‌ల‌నం సృష్టించింది. పుష్ప 2: ది రూల్ లో అల్లు అర్జున్ గంధపు చెక్క స్మగ్లర్ పుష్ప రాజ్‌గా తిరిగి వస...
Champions Trophy 2025 | ‘హైబ్రిడ్’ మోడల్‌ని అంగీకరించండి పాకిస్తాన్‌కు  ఐసీసీ అల్టిమేటం
Sports

Champions Trophy 2025 | ‘హైబ్రిడ్’ మోడల్‌ని అంగీకరించండి పాకిస్తాన్‌కు ఐసీసీ అల్టిమేటం

Champions Trophy 2025 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్‌కు అల్టిమేటం జారీ చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 'హైబ్రిడ్' మోడల్‌ను అంగీకరించాలని లేకుంటే ఈవెంట్ నుంచి తప్పిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి-మార్చి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గాను శుక్రవారం సమావేశం జరిగింది. పాకిస్తాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా UAEలో టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించే 'హైబ్రిడ్' మోడల్‌ను పాకిస్తాన్ తిరస్కరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. సరైన భద్రత లేని కారణంగా పాకిస్తాన్‌కు వెళ్లకూడదని భారతదేశం నిర్ణ‌యించుకుంది. చాలా మంది ఐసిసి బోర్డు సభ్యులు పాకిస్తాన్ పరిస్థితి పట్ల సానుభూతి చూపినప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ 'హైబ్రిడ్' మోడల్‌ను మాత్రమే ఆచరణీయ పరిష్కారంగా అంగీకరించాలని కోరారు. భారత జట్టు లేకుండా బ్రాడ్‌కాస్టర్‌లు పెట్టుబడులు పెట్టే అవకాశం ...
TGPSC | టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..
State

TGPSC | టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ‌నివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తి కానుంది. ఈ క్ర‌మంలో కొత్త చైర్మన్ నియామ‌కానికి ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. సుమారు 45 ద‌ర‌ఖాస్తులు వొచ్చినట్లుగా తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ పోస్టు కోసం అప్లై చేసుకున్నారు. అందులో బుర్రా వెంకటేశ్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేస్తూ ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించింది. తాజాగా ఆ ఫైల్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. డిసెంబర్ 3న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్న‌ట్లు స‌మాచారం. 1995 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విద్యాశ...
Raithu Bandhu | రైతు బంధు ప‌థ‌కాన్ని బంద్ చేసే కుట్ర‌..!
State

Raithu Bandhu | రైతు బంధు ప‌థ‌కాన్ని బంద్ చేసే కుట్ర‌..!

Raithu Bandhu | రైతన్నకు సాగుకు పెట్టుబడి సాయం అందించి భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా తొల‌గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర‌లు చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao ) మండిప‌డ్డారు. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ.. రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమ‌న్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమ‌ని అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వొస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమే అని ఆరోపించారు. అదే రైతుబంధు కింద...
error: Content is protected !!