Sarkar Live

Privacy Policy

Grimes | భార‌త్‌పై దుష్ప్ర‌చారం చేయొద్దు.. ఎలాన్ మ‌స్క్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫైర్
World

Grimes | భార‌త్‌పై దుష్ప్ర‌చారం చేయొద్దు.. ఎలాన్ మ‌స్క్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫైర్

American social media | భార‌త్‌పై అమెరిక‌న్ సోష‌ల్ మీడియాలో పెరుగుతున్న వ్య‌తిరేక భావాల‌పై ఎలాన్ మ‌స్క్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ గ్రైమ్స్ (Elon Musk's Ex Girlfriend Grimes) తీవ్రంగా స్పందించారు. భార‌త్‌పై ఎక్క‌డి నుంచో పుట్టిన వ్య‌తిరేక‌తను ఉద్దేశ‌పూర్వకంగానే విస్త‌రింప‌జేయ‌డం దారుణ‌మ‌ని ఖండించారు. కన‌డియ‌న్ సంగీతకారిణి అయిన గ్రైమ్స్ త‌న పోస్టులో ఈ మేర‌కు అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరికా సోష‌ల్ మీడియా (American social media)లో చ‌ర్చిస్తున్న ప‌రిస్థితులు ఇండియా (India)లో లేవ‌ని ఆమె పేర్కొన్నారు. తాను భార‌త్‌లో పెరిగాన‌ని, తన బాల్యాన్ని తాన‌క్క‌డ అద్భుతంగా గ‌డిపాన‌ని తెలిపారు. భార‌త్‌పై దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చ‌శారు. ఇది ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య అన్న Grimes తన పోస్ట్‌లో గ్రైమ్స్ నిరాశ వ్యక్తం చేస్తూ భార‌త్‌పై వ్య‌తిరేక భావాల‌ను ఎక్కడి నుంచో అకస్మాత్తుగా సృష్టించడం దారుణం. ఇది ఉ...
Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత తీవ్రంగా అంటే..
Crime

Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత తీవ్రంగా అంటే..

Accident in Madhapur : హైద‌రాబాద్‌లోని మాదాపూర్ (Madhapur) లో హోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇద్ద‌రు యువకులు బైక్‌పై అతి వేగంగా వెళ్తూ డివైడ‌ర్‌ను ఢీకొన్నారు. దీంతో ఇద్ద‌రూ ప్రాణాలు వ‌దిలారు. డివైడ‌ర్‌కు ఢీకొన‌డంతో బైక్ నుంచి మంట‌లు రావ‌డం ఈ ప్ర‌మాద తీవ్ర‌త‌ను సూచిస్తోంది. బైక న‌డిపేట‌ప్పుడు హెల్మెంట్ ధ‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ దృశ్యాల‌ను సీసీ కెమెరాల్లో (CCTV footage ) న‌మోద‌య్యాయి. భ‌యాన‌క దృశ్యం హైద‌రాబాద్‌లోని బోర‌బండాకు చెందిన ర‌ఘుబాబు (29) ఓ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ((Software Company))లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆకాంక్ష్ (27) ఐటీ రంగంలో కొత్త‌గా చేరాడు. ఇద్ద‌రూ మంచి స్నేహితులు. వారిని చివ‌రిసారి ఓ బార్‌షాపులో చూసిన‌ట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. శుక్ర‌వారం రాత్రి వీర‌ద్దరూ బైక్‌పై బ‌య‌ల్దేరారు. మ‌ద్యం మ‌త్తు ద్విచ‌క్రవాహ‌నాన్ని అతివేగంగా న‌డ‌ప‌డంతో...
KTR | కేటీఆర్‌కు ఈడీ సమన్లు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
State

KTR | కేటీఆర్‌కు ఈడీ సమన్లు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

KTR ED Case | బీఆర్ఎస్ కార్యకలాపాల అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (K.T. Rama Rao)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ సమన్లు పంపింది. వీరిద్దరినీ వరుసగా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో జరిగిన అవకతవకల కేసుకు సంబంధించి ఈడీ ఈ సమన్లు జారీ చేసింది. KTR ED Case : ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో జరిగిన అనియమితాలపై అవినీతి నిరోధక బ్యూరో (ACB) నమోదు చేసిన FIR ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. అదనంగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో విదేశీ మారక నిధుల నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘ...
ESIC Notifications 2025 | మెడికల్ ఆఫీస‌ర్ల నియామ‌కాలు.. జీతం రూ. 1.77 లక్షలు
Career

ESIC Notifications 2025 | మెడికల్ ఆఫీస‌ర్ల నియామ‌కాలు.. జీతం రూ. 1.77 లక్షలు

ESIC Notifications 2025 : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మ‌రో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్ 2) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 608 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు 2025 జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఖాళీల వివరాలు మొత్తం పోస్టులు: 608 (జ‌న‌ర‌ల్ 254, ఎస్సీ 63, ఎస్టీ 53, ఓబీసీ 178, ఈజీఎస్ 60, పీడ‌బ్లూబీడీ 90) విద్యార్హతలు అభ్యర్థులు భారత వైద్య మండలి చట్టం 1956 ప్రకారం గుర్తింపు పొందిన MBBS డిగ్రీ కలిగి ఉండాలి. తప్పనిసరిగా ఒక రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తి చేయనివారు కూడా దరఖాస్తు చేయవచ్చు. అయితే.. నియామకం పొందేముందు దీనిని పూర్తి చేయాలి. వయో పరిమితి CMSE 2022 డిస్క్లోజర్ లిస్ట్‌లోని అభ్యర్థులు: 2022 ఏప్రిల్ 26 నాటికి 35 సంవత్సరాలు మ...
Civil Supplies | రవాణా కుంభకోణం..
Special Stories

Civil Supplies | రవాణా కుంభకోణం..

లారీలు పెట్టింది లేదు.. ధాన్యం తరలించేది అస్సలు ఉండదు.. కొన్నేళ్ళుగా ప్రభుత్వాన్ని మోసం చేసిన ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ లకు క్వింటాలు కు ప్రభుత్వం ఇచ్చేది 32 రూపాయలు రైతుకు కాంట్రాక్టర్ చెల్లించేది గరిష్టంగా 15 రూపాయలు అంతా తెలిసినా కాంట్రాక్టర్ లకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో పౌరసరఫరాల శాఖ అధికారులకే తెలియాలి. Telangana Civil Supplies Department | పౌరసరఫరాల శాఖలో రవాణా పేరుతో కొన్ని సంవత్సరాలుగా భారీ అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం రవాణా చేసేందుకు టెండర్ లు దక్కించుకుంటున్న సదరు కాంట్రాక్టర్ లు ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలిసింది.కొందరు కాంట్రాక్టర్ లు అయితే లారీలు పెట్టకుండానే ధాన్యం తరలించినట్లు రికార్డులు చూపి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము కొట్టేసినట్లు సమాచారం.సదరు కాంట్రాక్టర్ లకు పౌరసరఫరాల...
error: Content is protected !!