Sarkar Live

Privacy Policy

One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొంద‌దు.. దిగ్విజ‌య్ హాట్ కామెంట్స్
National

One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొంద‌దు.. దిగ్విజ‌య్ హాట్ కామెంట్స్

One nation one Election : వ‌న్ నేష‌న్, వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లుపై కాంగ్రెస్ రాజ్య‌స‌భ సభ్యుడు దిగ్విజయ్‌ సింగ్ (Digvijaya Singh) సంచ‌ల‌న కామెంట్ చేశారు. జేపీసీకి బిల్లులు పంపినా పార్ల‌మెంటులో మాత్రం ఆమోదం పొంద‌ద‌ని వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అగ‌ర్ మాల్వాలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. ఆ రెండూ ఆమోదం పొంద‌వు వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ (ONOE)తోపాటు రాజ్యాంగ సవరణ చేసే బిల్లు కూడా పార్ల‌మెంటులో దాఖ‌ల‌య్యాయి. వీటిపై లోక్‌సభలో హోరాహోరీ చర్చ జ‌రిగింది. ఈ రెండు బిల్లులను పార్లమెంటు (Parliament) సంయుక్త కమిటీ (JPC)కి పంపారు. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన దిగ్విజ‌య్ సింగ్ ఒక ప్ర‌శ్న‌న‌కు స‌మాధానంగా సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. జేపీసీ ఏర్పాటు చేశారు గానీ.. ఆ బిల్లులు ఆమోదం పొందవు అన్నారు. బీజేపీ ఎంపీలే ఒకరిపై ఒక‌రు ప‌డ్డారు.. బీజేపీ ఫిర్యాదుతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ల...
Car-ramming Attack | జర్మనీలో కార్ ర్యామింగ్ దాడి.. భారతీయుల‌కు గాయాలు
Crime

Car-ramming Attack | జర్మనీలో కార్ ర్యామింగ్ దాడి.. భారతీయుల‌కు గాయాలు

Car-ramming Attack : జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో కార్ ర్యామింగ్ దాడిలో ఐదుగురు మృతి చెందారు. 200 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఏడుగురు భార‌తీయులు ఉన్నారు. ఈ మేర‌కు నిన్న రాత్రి బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. శుక్రవారం సాయంత్రం సాక్సనీ-అనహాల్ట్ రాష్ట్రంలోని మాగ్డెబర్గ్ నగరం (Eastern German city of Magdeburg)లో 50 సంవత్సరాల వయసున్న‌ వ్యక్తి తన కారును క్రిస్మస్ మార్కెట్ (Christmas market)లో జనసందోహంపై నడిపాడు. దీంతో ఐదుగురు మృతి చెందార‌ని, వీరిలో తొమ్మిది సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడ‌ని, 200 మందికి పైగా గాయపడ్డారని జర్మన్ అధికారులు పేర్కొన్నారు. భార‌తీయుల‌కు సీరియ‌స్‌ కార్ ర్యామింగ్ దాడిలో ఏడుగురు భార‌తీయులు గాయ‌ప‌డ‌గా వారిని ఆస్ప‌త్రిలో చేర్చారు. వీరిలో ముగ్గురు డిశ్చార్జ్ కాగా మ‌రో న‌లుగురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఈ ఘటనను భ...
Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు
State

Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు

Rozgar Mela 2025 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. యువ‌త‌కు ఉద్యోగావకాశాన్ని క‌ల్పించేందుకు ఓ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రోజ్‌గార్ మేళా (జాబ్‌మేళా) పేరుతో దీన్ని చేప‌ట్టింది. రేపు (సోమ‌వారం) 71,000 మందికి ప్ర‌ధాని న‌రేంద‌ర్‌మోదీ (PM Modi) నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 10.30 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ సందర్భంగా ప్ర‌ధాని త‌న ప్ర‌సంగం ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌ను సంబోధిస్తారు. నియామ‌కాలు ఎక్క‌డెక్క‌డ అంటే.. Rozgar Mela అనే కార్య‌క్ర‌మం దేశవ్యాప్తంగా ఏక‌కాలంలో జ‌రుతుంది. 45 ప్రదేశాల్లో దీన్నివ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో పీఎం మోదీ ప్రారంభిస్తారు. ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వం ( Central government) లోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో జ‌రుగుతాయి. దేశ వ్యాప్తంగా ఎంపికైన నియ‌మితులైన వారు హోంమంత్రిత్వ శాఖ, పోస్ట‌ల్‌, ఉన్న...
Game Changer 2025 | దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ దోప్ సాంగ్
Cinema

Game Changer 2025 | దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ దోప్ సాంగ్

Dhop Lyrical Song | జనవరి 10 న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ (Game Changer 2025) మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనక్కర్లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా కియరా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇప్పటికే అనేక రకాల ఈవెంట్ లు నిర్వహించింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే గేమ్ ఛేంజర్ నుండి దోప్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో సగం ఇంగ్లీష్ తోపాటు సగం తెలుగు లిరిక్స్ ఉండడం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ () తనదైన శైలిలో కంపోజ్ చేయడం మెగా అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను మెప్పించినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Game Changer 2025 ఇప్పటికే కొన్ని రోజుల క్రితం విడుదలైన "నానా హైరానా","జరగండి జరగండి", "రా మచ్చ" సాంగ్ లు రికార్డులు క్రియేట్ చ...
Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబ‌ర్ మోసానికి బ‌లి
State

Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబ‌ర్ మోసానికి బ‌లి

Digital Arrest : సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. పోలీసులు ఎన్ని చ‌ర్యలు తీసుకుంటున్నా ఈ ఆన్‌లైన్ అక్ర‌మాల‌కు అడ్డుప‌డ‌టం లేదు. నిర‌క్ష‌రాస్యులే కుండా విద్యావంతులు ఈ క్రిమిన‌ల్స్ ట్రాప్‌లో ప‌డుతూనే ఉన్నారు. అమాయ‌కులేన‌నికాకుండా ఈ త‌ర‌హా అక్ర‌మాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న‌వారు సైతం అనివార్యంగా సైబ‌ర్‌నేర‌గాళ్లకు చిక్కుతున్నారు. హైద‌రాబాద్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘ‌ట‌నే దీనికి నిద‌ర్శ‌నం. యువ‌తిని నిర్బంధించి… హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో పనిచేసే ఉత్త‌ర భార‌తానికి చెందిన ఓ యువ‌తి డిజిట‌ల్ అరెస్టు బారిన ప‌డింది. సైబ‌ర్ నేర‌గాళ్లు ఆ యువ‌తిని ఆన్‌లైన్‌లో నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేశారు. తన‌ను మోసం చేయ‌డానికే ఈ తతంగం న‌డుస్తోంద‌ని ఆమె గుర్తించినా ఏమీ చేయ‌లేకపోయింది. అనివార్యంగా ఈ ఉచ్చుకు చిక్కింది. ఐటీ సెక్టార్‌లో ప‌ని చేస్తున్న ఆమె ఈ త‌ర‌హా మోసంపై అవ‌గాహన ఉన్న‌ప్ప‌టికీ నిస్స‌హాయ స్థిత...
error: Content is protected !!