Sarkar Live

Privacy Policy

Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
Crime

Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న హరీష్ ఆత్మహత్య పై పలు అనుమానాలు Telangana | ములుగు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు సోమవారం ఉదయం ఓ ఎస్సై (SI) ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో జిల్లాలో అసలు ఏంజరుగుతోంది అని సామాన్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే ములుగు జిల్లా వాజేడు SI హరీష్ కాసేపటి క్రితమే తన రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ములుగు (Mulugu) జిల్లాలో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే అయితే ఎన్కౌంటర్ జరిగిన మరునాడే ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .ఎస్సై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎస...
Raithu Bhrosa | రైతుల‌కు గుడ్ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా
State

Raithu Bhrosa | రైతుల‌కు గుడ్ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

Raithu Bhrosa |  రైతుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డ‌బ్బులు వారి ఖాతాలలో జ‌మ‌చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతు భరోసాపై మంత్రివ‌ర్గ ఉప సంఘం వేశామ‌ని అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.. వరికి రూ.500 బోనస్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం అందించాల‌ని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్ప‌గా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. ఈ ఏడాదిలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే చారిత్రాత్మ‌క‌మ‌ని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని అన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. కే...
LPG Price Hike : వినియోగ‌దారుల‌కు షాక్‌..పెరిగిన LPG గ్యాస్ ధరలు
Business

LPG Price Hike : వినియోగ‌దారుల‌కు షాక్‌..పెరిగిన LPG గ్యాస్ ధరలు

LPG Price Hike : డిసెంబర్ నెల మొదటి రోజే ప్రజలు షాక్ న్యూస్ వినాల్సి వ‌చ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Price Hike) ధరలు పెరిగాయి. ఈ క్రమంంలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధ‌ర స్వ‌ల్పంగా పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1802 నుంచి రూ.1818.50 కు పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.5 ఎగ‌బాకింది. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ రేట్లు ఈరోజు డిసెంబర్ 1, 2024 నుంచే అమల్లోకి వొచ్చాయి. దేశీయ LPG సిలిండర్ ధరలు గృహ వినియోగ‌దారుల‌కు ఊర‌ట క‌లిగించేలా 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెర‌గ‌లేదు. చమురు కంపెనీలు వీటి ధరలను పెంచక‌పోవ‌డం విశేషం. చివరగా జూలైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో ఆగస్టు తర్వాత అప్పటి నుంచి నేటి వ‌ర‌కు ఈ సిలిండ‌ర్‌ ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఈరోజు పాట్నా...
Bullet Train | భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు ఇవే..
National

Bullet Train | భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు ఇవే..

Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై థానే విరార్ బోయిసర్ వాపి బిలిమోరా సూరత్ బరూచ్ వడోదర ఆనంద్ అహ్మదాబాద్ సబర్మతి బులెట్ ట్రైన్ స్టేషన్లలో వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. అధిక నాణ్యత గల విశ్రాంతి గదులు, పిల్లల కోసం నర్సరీలు, సామాను లాకర్లు ప్రయాణీకుల అవసరాలను తీరుస్తాయి. ఫస్ట్-క్లాస్ ప్రయాణికులు బిజినెస్‌ లాంజ్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు, ప్రయాణంలో విశ్రాంతిని పొంద‌వ‌చ్చు. స్టేషన్‌లలో వీల్‌...
December Bank Holidays | డిసెంబర్ లో 17 రోజులు బ్యాంకులకు సెలవు.. జాబితా ఇదీ..
Business

December Bank Holidays | డిసెంబర్ లో 17 రోజులు బ్యాంకులకు సెలవు.. జాబితా ఇదీ..

December Bank Holidays 2024 : బ్యాంక్ ఖాతాదారుల‌కు అల‌ర్ట్ ఏదైనా బ్యాంకుకు సంబంధించిన ప‌ని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే నవంబర్‌లో డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులు మూసి ఉండ‌డ‌నున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు ప్రభావితం కాకుంఆడ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఉత్త‌మం.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI వంటి సేవలను మీరు ఉపయోగించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన జాబితా ప్రకారం, డిసెంబర్‌లో రెండు,, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెల‌వులు వ‌స్తున్నాయి. జాతీయ సెలవులతో అన్ని బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసివేయనున్నారు. అయితే ప్రాంతీయ సెలవులు నిర్దిష్ట రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించినవి కాబ‌ట్టి ఆయా రోజుల్లో సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతంలోని బ్యాంకులకు సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తారు. కాబ‌ట్టి డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 17 రోజులు బ్యాంకులు...
error: Content is protected !!