Sarkar Live

Privacy Policy

EVMs Role in Election Results | మ‌హారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం పాత్ర‌పై క్లారిటీ
National

EVMs Role in Election Results | మ‌హారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం పాత్ర‌పై క్లారిటీ

EVMs Role in Election Results : మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలపై ఈవీఎంలు ప్ర‌భావితం చేశాయ‌ని ప్ర‌తిప‌క్షాలు సందేహాలు వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నాయి. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ప‌క్ష‌పాత ధోర‌ణిని అవ‌లంబించింద‌ని ఆరోపిస్తున్నాయి. పోలింగ్ అనంత‌రం ఫ‌లితాల‌కు ముందు ఈవీఎం (EVM)ల‌ను మార్చార‌ని, ఈ చ‌ర్య ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేసింద‌ని అంటోంది. అయితే... ఈ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తేట‌తెల్లం చేసింది ఎన్నిక‌ల క‌మిష‌న్. వీవీప్యాట్ల (VVPAT)లోని స్లిప్పుల‌ను, ఈవీఎంలో న‌మోదైన ఓట్ల‌ను పోల్చి చూపించింది. ఈ రెండింటి సంఖ్య స‌రిస‌మానంగా ఉండ‌టంతో ఫ‌లితాలను తారుమారు చేయ‌డంలో ఈవీఎంల పాత్ర ఏమీ లేద‌ని మరోసారి నిరూపించుకుంది. నిజం కాద‌ని నిరూప‌ణ‌ మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఈవీఎం పాత్ర‌, ఎన్నిక‌ల క‌మిష‌న్ పార‌ద‌ర్శ‌క‌తా లోపంపై విప‌క్షాలు చేస్తున్న ఆరోపణ‌ల‌పై ఎన్నిక‌ల అద‌న‌పు ప్ర‌ధాన అధికారి కిర‌ణ్ కుల‌క‌ర్ణి స్పం...
Atul Subhash Suicide: అతుల్ సుభాష్ ఆత్మహత్యపై ఆగ్రహ జ్వాల‌లు.. సోష‌ల్ మీడియాలో #JusticeForRishi ట్రెండింగ్‌!
Crime

Atul Subhash Suicide: అతుల్ సుభాష్ ఆత్మహత్యపై ఆగ్రహ జ్వాల‌లు.. సోష‌ల్ మీడియాలో #JusticeForRishi ట్రెండింగ్‌!

Atul Subhash Suicide : బెంగళూరులో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్యపై దేశ‌వ్యాప్తంగా ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది సోష‌ల్ మీడియాలో ఇప్పుడు #JusticeForRishi #JusticeForAtulSubhashతో Xలో ట్రెండింగ్ అవుతోంది రిషి త్రివేది కూడా సుభాష్ మాదిరిగానే డిసెంబరు 27, 2023న ఆత్మహత్య చేసుకుని మరణించాడని అతని సోదరుడు ఓమ్జీ త్రివేది తెలిపిన ప్రకారం, అతని భార్య "భావోద్వేగ వేధింపుల" కారణంగా మరణించాడు. అని తాజాగాపేర్కొన్నాడు. అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు అతని సోదరుడి విషయంలో ఎలా ఉన్నాయో వివ‌రిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. "అతుల్ సుభాష్ లాగానే, నా సోదరుడు కూడా అతని భార్య శిఖా అవస్తి వేధింపులు భ‌రించ‌లేక ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 27, 2023 న, ఆమె క్రూరత్వాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు," అని ఓమ్జీ ఒక X పోస్ట్‌లో రాశారు. . అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు అతుల్ సుభాష్ 24 పేజీల నోట్‌లో తన విడ...
రూ. 300లోపు ఉత్తమ జియో ప్లాన్‌లు ఇవే. : త‌క్కువ ధరలకు 1.5GB రోజువారీ డేటా
State

రూ. 300లోపు ఉత్తమ జియో ప్లాన్‌లు ఇవే. : త‌క్కువ ధరలకు 1.5GB రోజువారీ డేటా

Jio plans under Rs 300 : ఈ ఏడాది జూలైలో Jioతో సహా అన్ని ప్రైవేట్‌ టెలికాం ప్రొవైడర్లు తమ టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌ల‌నుపెంచారు, దీంతో టెల్కోలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కస్టమర్ భారీగా బిఎస్ఎన్ఎల్ కు మారారు. అయినప్పటికీ, దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో, అన్ లిమిటెడ్ కాలింగ్ వంటి ఫీచర్లతో అనేక తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. తాజాగా జియో త‌క్కువ ధ‌ర‌తో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. Jio రూ. 299 ప్లాన్ ఈ 28-రోజుల ప్యాకేజీతో వినియోగదారులు భారతదేశంలో ఎక్కడైనా తమకు అన్ లిమిటెడ్‌ కాల్‌లు చేయవచ్చు. అదనంగా, రోమింగ్ కు అదనపు రుసుములు లేవు. వినియోగదారులు ప్రతిరోజూ పొందే 1.5GB డేటాతో స్ట్రీమ్ చేయవచ్చు, బ్రౌజ్ చేయవచ్చు. ఇది నెలకు 42GB వరకు అందుతుంది. మీరు ప్రతిరోజూ జియో యాప్ సేవలు, 100 ఉచిత టెక్స్ట్ మెసేజ్‌లకు యాక్సెస్‌ను కూడా అందుకుంటారు. Jio రూ. 239 ప్లాన...
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక అప్ డేట్
State

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక అప్ డేట్

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌. స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy ) కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న , గ్రూప్ -2 ప‌రీక్ష‌లు, మెస్ ఛార్జీలు, కులగణన సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై బుధవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ప్రతీ ఐదు వందల మందికి ఒక సర్వేయ‌ర్‌ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో ‘వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31 లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప‌రిశీల‌న చేసిన స‌ర్వే వ...
Govt Teacher | బిల్డర్ అవతారమెత్తిన ప్రభుత్వ టీచర్..
Special Stories

Govt Teacher | బిల్డర్ అవతారమెత్తిన ప్రభుత్వ టీచర్..

ప్రభుత్వ విధులు నిర్వహిస్తూనే బిల్డర్ గా రాణిస్తున్న ఉపాధ్యాయుడు ఇండ్లు కట్టిస్తాడు... టీచర్లకే అమ్ముతాడు పాఠాలు చెప్పడంకంటే ఇండ్లు కట్టించి అమ్మడంపైనే సారు దృష్టి అండగా మరో నలుగురు ఉపాధ్యాయులు..? Govt Teacher as a Builder | పాఠాలు చెప్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడట. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడం అటుంచితే తోటి టీచర్ లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా రాణించాలో నేర్పిస్తున్నాడట. ఆ ఉపాధ్యాయుడికి పాఠాలు చెప్పడంకంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమంటేనే ఎక్కువ ఇష్టమట. గత కొన్నిసంవత్సరాలుగా రియల్ రంగంలో రాణిస్తున్న సదరు ఉపాధ్యాయుడు అంచెలంచెలుగా ఎదిగి బిల్డర్ గా అవతరించినట్లు విద్యాశాఖలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రభుత్వ టీచర్ లకే ప్లాట్లు అమ్ముతూ కోట్లకు పడగలెత్తిన్నట్లు ట...
error: Content is protected !!