Sarkar Live

Privacy Policy

Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!
Hyderabad

Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

Hyderabad : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖలకు పెండింగ్‌ బిల్లులు మొత్తం రూ.1,031 కోట్లు విడుదల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఈ మేర‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధుల‌ను విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో ఉప‌ముఖ్య‌మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెల‌కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ విడుదల చేసింది. మ‌రోవైపు రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం ని...
Allu Arjun | అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇన్నికోట్లా?
Cinema

Allu Arjun | అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇన్నికోట్లా?

Allu Arjun 175 crore remuneration | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)యాక్ట్ చేసిన పుష్ప, పుష్ప 2 (Pushpa, Pushpa 2)మూవీ ల తో తన రేంజ్ ఎవరికీ అందనంత గా పెరిగిపోయింది. పుష్ప 2 అయితే దాదాపు 1800 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 800 కోట్లతో హాలీవుడ్ రేంజ్ లో… ఈ మూవీ తర్వాత అట్లీ (Atlee)డైరెక్షన్ లో ఓ భారీ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయి సెట్స్ పై ఉంది. ఆ మధ్య అట్లీ రిలీజ్ చేసిన వీడియో కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏ జానర్ లో మూవీ రాబోతుందో ఆ వీడియో తో మూవీ టీం ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చారు. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో మూవీని తీస్తున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ మరోసారి హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వీఎఫ్ఎక్స్ కే రూ.300 కోట్ల...
Khammam | సీపీఎం సీనియ‌ర్ నాయకుడి దారుణ హ‌త్య‌
Crime, Khammmam

Khammam | సీపీఎం సీనియ‌ర్ నాయకుడి దారుణ హ‌త్య‌

Khammam news : ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నేత (CPM leader) సామినేని రామారావు (Samineni Ramarao ) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొంద‌రు సామినేని రామారావుని గొంతు కోసి హత్య చేశారు. మ‌రో మూడు రోజుల్లో ఖ‌మ్మంలో రామారావు త‌న‌ మనవరాలి పెళ్లికి ఉండ‌గా ఇంత‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేక‌రించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సామినేని రామారావు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రామారావు. పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా కొన‌సాగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి కాగా, సామినేని రామారావు హత్య విష‌యం తెలుసుకుని డిప్యూటీ సీఎం...
Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..
State, warangal

Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..

వరంగల్‌ వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం Warangal : మొంథా తుఫాన్ ప్ర‌భావంతో వ‌రంగ‌ల్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది.. భారీ వరదల కార‌ణంగా అనేక కాల‌నీలు పూర్తిగా మునిగిపోయి ప్ర‌జ‌లకు నిలువ నీడ లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు వ‌ర‌ద బాధితుల‌ను హుటాహుటిన పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులు, పోలీసు విభాగం, విపత్తు నిర్వహణ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం.. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈసంద‌ర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇండ్ల‌లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల‌ని, అవసరమైతే డ్రోన్ల సాయంతో తాగునీరు, ఆహార ప్యాకె...
మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వ‌ర్షాలు – Montha Cyclone Update
State, Karimnagar

మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వ‌ర్షాలు – Montha Cyclone Update

Montha Cyclone Update | ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న మొంత తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలి, తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, బుధవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యవస్థ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.దీని ప్రభావంతో గురువారం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర మరియు దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 60–70 కి.మీ వేగంతో, గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ ప్రాంతాలలో క్రమంగా గంటకు 40–50 కి.మీ., లేదా 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ శాఖ అధిక...
error: Content is protected !!