Sarkar Live

Privacy Policy

Ghaati movie review : అనుష్క – క్రిష్ కాంబో ఈ సారి ఎంతవరకు మెప్పించింది?
State

Ghaati movie review : అనుష్క – క్రిష్ కాంబో ఈ సారి ఎంతవరకు మెప్పించింది?

Ghaati movie review : వేదం మూవీ తరవాత క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన మూవీ ఘాటి(ghati). గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ గా మూవీని తీశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…. స్టోరీ.. కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్), కుందుల నాయుడు(చైతన్య రావు)గంజాయి స్మగ్లింగ్ చేయిస్తుంటారు. వారి కింద దేశీ రాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క) గంజాయి స్మగ్లింగ్ పని చేయడానికి వెళ్తారు. వారి ఆ వృత్తిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? వెళ్ళాకా జరిగిన పరిణామాలు ఏంటి..?ఆ తర్వాత ఏం జరిగింది..?అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే… మూవీ ఎలా ఉందంటే.. అనుష్క క్రిష్ కాంబో అంటే ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన వేదం సూపర్ హిట్టు అయిన విషయం తెలిసిందే.కానీ వీరు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మాత్రం అందుకోలేకపోయారని అనిపించింది. స్టోరీ కొద్...
Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య
Crime, AndhraPradesh

Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య

Dharmavaram murder news : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జ‌రిగిన‌ దారుణ హత్య సంఘ‌ట‌న అంద‌రినీ భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘ‌ట‌న జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ధర్మవరం (Dharmavaram) కొత్తపేట గ్రామానికి చెందిన తలారి లోకేంద్ర (26) గురువారం త‌న‌ స్నేహితుడితో కలిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై బ‌య‌లుదేరాడు. ఈ క్ర‌మంలో శ్రీనిధి మార్ట్‌ వద్ద బైక్ ఆగాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో ఒక్క‌సారిగా మీద‌ప‌డిపోయారు. ముఖం, మెడపై అతి కిరాతకంగా నరికారు. వెంట‌నే అదే అదే కారులో అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. అయితే ఈ దృశ్యాల‌న్నీసీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన స్థలాన్ని ...
Hyderabad : 48 గంటలు హై అలెర్ట్..  హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం
Hyderabad

Hyderabad : 48 గంటలు హై అలెర్ట్.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం

Hyderabad Ganesh immersion 2025 : గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, HMDA, పర్యాటక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. నిమజ్జనం కోసం కీలక ఏర్పాట్లు 72 కృత్రిమ కొలనులు, 20 ప్రధాన సరస్సుల్లో నిమజ్జన సౌకర్యం 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్ క్రేన్‌లు సిద్ధంగా హుస్సేన్ సాగర్‌లో 20 క్రేన్‌లు, బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 9 బోట్లు, DRF టీంలు, 200 ఈతగాళ్లు రెడీ 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు హైదరాబాద్ పరిధిలో 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో సజావుగా శోభాయాత్ర జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3 షిఫ్టులలో స్వచ్ఛత కార్యక్రమాలు 25 × 7 గంటలు విధుల్లో 15 వేలకు పైగా శానిటేషన్ సిబ్బందిని నియమించారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఊర...
Venky | వెంకటేష్‌తో మళ్లీ కాంబోకి సిద్ధమైన వీవీ వినాయక్..!
Cinema

Venky | వెంకటేష్‌తో మళ్లీ కాంబోకి సిద్ధమైన వీవీ వినాయక్..!

VV Vinayak Venky combo | టాలీవుడ్ లో సుమోలు లేపే డైరెక్టర్ ఎవరంటే ఎవరైనా వీవీ వినాయక్ (VV Vinayak)అనే చెబుతారు. అంతలా ఆడియన్స్ ను తన మాస్ ఎలివేషన్ లతో మెస్మ రై జ్ చేశారు. అందరి హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ చాలా కాలం తరువాత మెగాఫోన్ పట్టబోతున్నారు.చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 (khaidhi no 150) తరవాత వినాయక్ కి అంత రేంజ్ లో హిట్టు పడలేదు.సాయి ధరమ్ తేజ్(sai Dharam tej)తో ఇంటెలిజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. హీరోగా వినాయక్…. ఆ తరవాత కొద్ది గ్యాప్ తీసుకున్న వినాయక్ హీరోగా ఓ మూవీ కూడా అనుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో శీనయ్య (seenayya)అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొద్ది షూట్ కూడా అయిపోయినా తరవాత మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో మళ్లీ డైరెక్షన్ వైపు వెళ్ళి బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతి రీమేక్ చేశాడు. ఈ మూవీ విన...
ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి
Crime, Nalgonda

ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి

Nalgonda : న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు (ACB trap) . ఫిష‌రీస్ కో ఆప‌రేటివ్ సొసైటీలో కొత్త స‌భ్యుల పేర్ల న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరగా, అందుకు మ‌త్స్య‌శాఖ అధికారిణి చ‌రిత రెడ్డి లంచం డిమాండ్ చేశారు. గురువారం బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.go...
error: Content is protected !!