Sarkar Live

Day: December 14, 2024

Tirupati | తిరుమ‌ల‌లో మ‌రోసారి సిట్‌.. ల‌డ్డూ త‌యారీ ప‌రిశీల‌న‌
State

Tirupati | తిరుమ‌ల‌లో మ‌రోసారి సిట్‌.. ల‌డ్డూ త‌యారీ ప‌రిశీల‌న‌

Tirupati : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆల‌య‌ పాకశాలను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (ఎస్ఐటీ) శ‌నివారం ఉద‌యం ప‌రిశీలించింద‌ని తెలుస్తోంది. తిరుమ‌ల ల‌డ్డూ (ప్ర‌సాదం) త‌యారీ విష‌యంలో వ‌చ్చిన వివాదంపై విచార‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ బృందంలోని ఆరుగురు స‌భ్యులు సంద‌ర్శించారు. ఆల‌యంలోని ప‌లు విభాగాల‌ను ప‌రిశీలించారు. నాణ్య‌తపై న‌జ‌ర్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)లోని ఆరుగురు సభ్యులు తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. లడ్డూ త‌యారీపై దర్యాప్తు చేస్తున్న ఈ బృందం ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించింద‌ని, ల‌డ్డూ తయారయ్యే పాకశాలను సంద‌ర్శించిందని ప‌లు మాధ్య‌మాలు వెల్ల‌డించాయి. లడ్డూ నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల కూడా ఈ టీమ్ స‌భ్యులు ప‌రిశీలించార‌ని తెలుస్తోంది. లడ్డూకు ఉపయోగించే పిండిని తయారు చేసే మిల్లును కూడా ప‌రిశీలించినట్టు స‌మాచారం. ప్ర‌సాదం నాణ్య...
MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు
State

MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు

మాజీ మంత్రి, ఎమ్మెల్మే హ‌రీష్ రావు.. Hyderabad : సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్మే త‌న్నీరు హ‌రీష్ రావు ( BRS MLA Harish Rao ) అన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని శ‌నివారం మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు మధుసూదన్ చారి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్ తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి..మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్ పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నద‌ని హ‌రీష్ రావు అన్నారు. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.  వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వెంట‌నే వీరికి మంచి దవాఖానకు పంపించకుండా హా...
error: Content is protected !!