Sarkar Live

Day: December 15, 2024

Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
National

Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Christmas Special Trains : క్రైస్త‌వుల‌కు అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్ వచ్చిందంటే చాలు పెద్ద సంఖ్య‌లో ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. దేశంలో ప్రసిద్ధి గాంచిన విల్లుపురం(Villupuram), బ్రహ్మపూర్ (Brahmapur) ప్రాంతాల‌ను సందర్శిస్తారు. తమిళనాడులో గ‌ల‌ విల్లుపురానికి ఎంతో చరిత్ర ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇక్క‌డికి భారీగా సందర్శకులు వ‌స్తారు. విల్లుపురంలోని చర్చిలలో ఏటా కరోల్ గానంతో సహా ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. ఇవి ఇక్క‌డికి వ‌చ్చే క్రైస్తవులు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.సామూహిక ప్రార్థనలు, భోజనాలు, వేడుక‌లు ఇక్క‌డ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహిస్తారు. ఇక ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. బ్రహ్మపూర్‌లో పెద్ద సంఖ్యలో క్రైస్తవ జ‌నాభా ఉంది. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా చర్చి సేవలు, ఊరేగింపులు వంటివి ఘ‌నంగా జ‌రుగుతాయి. క్రిస్మ‌స్ (Christmas) సంద‌ర్భంగా ప్ర‌త్యేక రైళ్లు.. ...
మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు
Trending

మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు

Indian Railways prepares for Maha Kumbh 2025 |  ప్రయాగ్ రాజ్ లో జరగ‌నున్న మ‌హా కుంభ‌మేళాలో భ‌క్తుల సౌక‌ర్యార్థం కేంద్ర ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులోభాగంగా రైల్వేల ప‌రంగా ఇండియ‌న్ రైల్వేస్‌ ఉత్తరప్రదేశ్ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్‌తో కలిసి, ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే ట్రాక్‌లను పున‌రుద్ధ‌రిస్తోంది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జ‌ర‌గ‌నున్న మహా కుంభ్ 2025 సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం కోసం భారతీయ రైల్వే ప‌లు ప్రాజ‌క్టుల‌ను చేప‌ట్టింది. మౌలిక సదుపాయాల క‌ల్ప‌న కోట్లాది మంది భక్తులు త‌ర‌లివ‌చ్చే కుంభ‌మేళాలో రద్దీని నిర్వ‌హించేందుకు ప్రయాగ్‌రాజ్ తోపాటు పరిసర ప్రాంతాలలో దాదాపు అన్ని లెవల్ క్రాసింగ్‌ల వద్ద రైలు అండర్ బ్రిడ్జిలు (RUBలు), రైల్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు) నిర్మించారు. ఈ పరిణామాలు మెగా జాత‌ర‌కు ముందే పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్...
Rythu Bharosa | రైతు కూలీల‌కు రూ.12వేల ఆర్థిక‌సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

Rythu Bharosa | రైతు కూలీల‌కు రూ.12వేల ఆర్థిక‌సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Telangana Rythu Bharosa | నిరుపేద కూలీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.. ఈ ప‌థ‌కాన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. డిసెంబర్‌ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని భూమి లేని నిరుపేదకు రూ. 12వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka Mallu ) ఖమ్మం జిల్లాలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ప్రతి సంవ‌త్స‌రం ఇచ్చే 12వేల రూపాయలను రెండు విడతల్లో నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాపై కూడా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్ట‌త ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా డబ్బులు జ‌మ చేస్త...
AAP Candidate List | న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌, కాల్కాజీ నుంచి అతిషి
National

AAP Candidate List | న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌, కాల్కాజీ నుంచి అతిషి

AAP Candidate List all updates : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ముంద‌స్తు చ‌ర్య‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మ‌రింత వేగం పెంచింది. త్వరలోనే ఎన్నికల సంఘం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల తేదీలను ప్రకటించనున్న నేప‌థ్యంలో త‌మ అభ్య‌ర్థుల నాలుగో జాబితాను విడుద‌ల చేసింది. 70 స్థానాల్లో 38 స్థానాల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆప్ ప్ర‌క‌టించింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కొత్త ఢిల్లీ నుంచి పోటీ చేయ‌నున్నారు. కాల్కాజీ నుంచి ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి అతిషి మార్లెనా సింగ్ పోటీ చేస్తారు. ముఖ్య స్థానాల నుంచి ప్రముఖ అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి శకూర్ బస్తీ నుంచి సత్యేందర్ జైన్‌ను రంగంలోకి దింపింది. మాల్వియా నగర్ నుంచి సోమనాథ్ భారతి, గ్రేటర్ కాలాశ్ నుంచి సౌరభ్ భరద్వాజ్, బాబర్‌పూర్ నుంచి గోపాల్ రాయ్ పోటీ చేస్తున్నారు. కస్తూర్బా నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రమే...
US Consulate jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త .. యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగావ‌కాశం
State

US Consulate jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త .. యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగావ‌కాశం

US Consulate jobs : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. త‌క్కువ విద్యార్హ‌త‌తో ఉన్న‌త స్థాయి ఉద్యోగం పొందే అవ‌కాశం ల‌భించ‌నుంది. హైద‌రాబాద్‌లో మంచి జీతానికి ఫుల్‌టైమ్ జాప్ చేయాల‌నుకొనే వారికి మంచి అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది యూఎస్ కాన్సులేట్‌. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (NIV) అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హ‌త‌లు  హైస్కూల్ పూర్తి చేసి ఉండాలి.  ఆంగ్ల భాషలో ప్రావీణ్యం క‌లిగి ఉండాలి.  కనీసం ఒక ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. (తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియాలో ఏ ఒక్కదానిలోనైనా) ఏవైనా ఇత‌ర స్కిల్స్‌లో ప్రావీణ్యం క‌లిగి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్‌లో నైపుణ్యం (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, అవుట్‌లుక్) ఉండాలి. ఎంపిక విధానం (US Consulate jobs Selections) ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించాక షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు ఉంటాయి. అభ్య‌ర్థుల‌పై క్రిమిన‌ల్ కేసులు ...
error: Content is protected !!