Sarkar Live

Day: December 24, 2024

Chhattisgarh | శవంతో శృంగారం.. అత్యాచారం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
National

Chhattisgarh | శవంతో శృంగారం.. అత్యాచారం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

Chhattisgarh News | శవంతో శృంగారాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) సంచ‌ల‌న‌ తీర్పు ఇచ్చింది. మైన‌ర్‌పై లైంగిదాడి, హ‌త్య‌కు సంబంధించిన కేసులో చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ బిభు దత్త గురు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. అత్యాచారంగా ప‌రిగ‌ణించ‌లేం.. మైన‌ర్‌పై హ‌త్యాచార‌ కేసులో నితిన్ యాదవ్, నీలకంఠ్ నాగేశ్ దోషులుగా తేలారు. వీరు బాలిక‌ను అపహరించడం, అత్యాచారం చేయడం, హత్య చేయడం వంటి నేరాలకు పాల్ప‌డ్డార‌ని నిర్ధార‌ణ అయ్యింది. నితిన్ యాదవ్ అత్యాచారం, కిడ్నాపింగ్, హత్య నేరాలకు దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష ప‌డింది. నాగేశ్, అతడి సహచరుడికి IPC సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను తొలగించడం లేదా నిందితుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం)తోపాటు మ‌రికొన్ని సెక్ష‌న్ల ఆధారంగా ఏడేళ్ల జైలుశిక్ష ప‌డింది. అదే కేసులో నాగే...
kaleshwaram project | మేడిగడ్డ’పై కీలక అప్ డేట్.. కేసీఆర్‌, హ‌రీశ్‌కు ఊర‌ట‌
State

kaleshwaram project | మేడిగడ్డ’పై కీలక అప్ డేట్.. కేసీఆర్‌, హ‌రీశ్‌కు ఊర‌ట‌

kaleshwaram project | మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ (Former CM KCR), నీటిపారుద‌ల శాఖ‌ మాజీ మంత్రి హరీశ్‌రావుకు (Former Minister Harish Rao) హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు వీరికి ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 7న వాయిదా వేసింది. పిటిష‌న‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరోప‌ణ‌లు ఏమిటంటే.. గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వంలో పూర్తి చేసుకున్న కాళేశ్వరంలో ప్రాజెక్టు (kaleshwaram project ) నిర్మాణంలో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని, అవినీతి చోటుచేసుకుంద‌ని ఆరోప‌ణ‌లు వచ్చాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగిపోయింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్త‌గా కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తొలిరోజుల్లోనే ఇది చోటుచేసుకుంది. దీన్ని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది...
TTD : ఆన్‌లైన్‌లో తిరుప‌తి వైకుంఠ ఏకాద‌శి టికెట్లు.. బుకింగ్ షురూ
State

TTD : ఆన్‌లైన్‌లో తిరుప‌తి వైకుంఠ ఏకాద‌శి టికెట్లు.. బుకింగ్ షురూ

TTD Vaikunta Ekadasi 2025 tickets | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా వేంకటేశ్వర స్వామి ద‌ర్శ‌నం కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అశేష భ‌క్త‌జ‌నం పాల్గొనే ఈ ఆధ్యాత్మిక ఉత్స‌వం 2025 జనవరి 10 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేప‌థ్యంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ 2024 డిసెంబరు 23 ఉదయం 11 గంటలకు ప్రారంభ‌మైంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టికెట్ల బుకింగ్ 2024 డిసెంబరు 24 ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యింది. భక్తులు తమ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అందుబాటులోకి SSD టోకెన్లు వైకుంఠ ద్వారం అనేది ఆలయ గర్భగృహాన్ని ప్ర‌ద‌క్షిణ‌ చేసే పవిత్ర మార్గం. 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఇది తెరిచి ఉంటుంది. ఈ ద‌ర్శ‌నానికి భక్తులు పోటెత్త‌నుండ‌టంతో స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లను అందుబాటులో ఉంచారు. ఇవి క...
Bill Clinton | బిల్ క్లింట‌న్‌కు అస్వ‌స్థ‌త‌..
National

Bill Clinton | బిల్ క్లింట‌న్‌కు అస్వ‌స్థ‌త‌..

Bill Clinton Hospitalised | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. వాషింగ్ట‌న్ డీసీలోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్శిటీ హాస్పిటల్ (MedStar Georgetown University Hospital in Washington, D.C.)లో చేర్చారు. ఈ విష‌యాన్ని ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆంజెల్ యురీనా వెల్లడించారు. 'మాజీ అధ్య‌క్షుడు క్లింట‌న్ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఇప్పుడాయ‌న బాగానే ఉన్నారు. క్రిస్మ‌స్‌కు ముందే ఇంటికి తిరిగి వ‌స్తారు' అన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌ని తెలిపారు. వైద్య బృందం అప్ర‌మ‌త్తంగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌స‌ర‌మైన చికిత్స‌ను అందిస్తోంద‌ని పేర్కొన్నారు. ఒక్క‌సారిగా కుప్ప‌కూలిన Bill Clinton వాషింగ్టన్‌లో తన నివాసంలో ఉన్నప్పుడు 78 ఏళ్ల క్లింటన్ (Former US President Bill Clinton) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోవ‌డంతో వెంట‌నే ఆయ‌న...
Daaku Maharaaj Chinni Song | క్లాస్‌ను.. మాస్ ను ఆకట్టుకుంటున్న చిన్నీ పాట‌
Cinema

Daaku Maharaaj Chinni Song | క్లాస్‌ను.. మాస్ ను ఆకట్టుకుంటున్న చిన్నీ పాట‌

Daaku Maharaaj Chinni Song | తమన్, అనంత శ్రీరామ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, సినీ గేయ ర‌చ‌యిత‌ల నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ ‘చిన్ని’ అనే టైటిల్‌తో వచ్చిన సాంగ్ యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. సింగర్ విశాల్ మిశ్రా అద్భుతంగా ఆల‌పించిన‌ ఈ పాట.. బాలకృష్ణ (Nandamuri Balakrishna)పాత్ర, ఒక చిన్నారి ప్రధాన పాత్ర మధ్య ఉన్న అపురూప‌మైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది. హిల్ స్టేషన్‌లోని సుందరమైన ప్రదేశాల మధ్య చిత్రీకరించబడిన ఈ పాట మ‌న‌స్సుల‌ను హ‌త్తుకుంటోంది. ఇటు క్లాస్‌, అటు మాస్ ఆడియన్స్‌ని అలరించేలా రూపొందించిన పాటలతో సినిమాలో ఈ పాట మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. జనవరి 2025 మొదటి వారంలో, అద్భుతమైన బీట్స్‌తో కూడిన మాస్ సాంగ్ విడుదల కానుంది. ఈ పాటను బాలయ్య, ఊర్వశి రౌటేల(Urvashi Rautela)పై చిత్రీకరించారు. జనవరి 12న థియేటర్లలో విడుదల కానున్న డాకు మహారాజ్, దాని ట్రై...
error: Content is protected !!