Sarkar Live

Day: December 26, 2024

Lioness Viral Video | పర్యాటకులపైకి దూసుకువ‌చ్చిన సింహం.. ఇంట‌ర్నెట్ ను షేక్ చేసిన వీడియో
Trending

Lioness Viral Video | పర్యాటకులపైకి దూసుకువ‌చ్చిన సింహం.. ఇంట‌ర్నెట్ ను షేక్ చేసిన వీడియో

Lioness jumps onto tourists | సింహాన్ని చూడ‌గానే అంద‌రూ హ‌డ‌లెత్తిపోతారు.. క‌నీసం దాని అరుపు విన్నా ప్రాణాల‌ను ద‌క్కించుకోవ‌డానికి ప‌రుగులు ల‌ఘించుకుంటారు.. అయితే అడవి జంతువులు కూడా ప్రేమను ఆప్యాయతను కోరుకుంటాయి! క్రూర మృగాలు కూడా ఒక్కోసారి ఊహించ‌ని విధంగా పెంపుడు జంతువు లాగా ప్ర‌వ‌ర్తిస్తాయ‌నే దానికి ఉదాహ‌ర‌ణ‌గా ఒక సంఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఒక్క‌సారిగా ప‌ర్యాట‌కుల వాహ‌నంలోకి ప్ర‌వేశించి మ‌నుషుల ఒడిలోకి ఎక్కి ఆప్యాయంగా స్పృషించింది. అడవి రాణికి అయిన ఓ సింహం (Lioness) వాహనంలోకి దూకి జనంతో ఆడుకుంటూ కనిపించింది. ఆఫ్రికన్ సఫారీ పార్క్‌ (African safari park)లో చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో క్ష‌ణాల్లోనే ఇంట‌ర్నెట్‌లో నెటిజ‌న్ల మ‌స‌సును దోచుకుంది. 'నేచర్ ఈజ్ అమేజింగ్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియ...
TG TET 2025 హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Career

TG TET 2025 హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

Hyderabad | తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (TG TET 2025) హాల్ టికెట్లు ఈ రోజు విడుద‌ల‌వుతున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtet2024.aptonline.in (http://tgtet2024.aptonline.in)లో లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. TG TET 2025 పరీక్ష జనవరి 2 నుంచి 20 వరకు జరుగుతుంది. పరీక్షా కేంద్రంలో ప్రవేశానికి అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 2.75 లక్షల మంది TG TET 2025 రాయ‌నున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు DElEd, DEd, BEd, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన అర్హత క‌లిగి ఉండాలి. ఈ కోర్సుల తుది సంవత్సరంలో ఉండి అవసరమైన మార్కులు సాధించిన వారు కూడా ప‌రీక్ష రాయ‌డానికి అర్హులు. ఎన్ని పేప‌ర్లు అంటే… TS TET పరీక్ష రెండు పేపర్లను కలిగి ఉంటుంది: పేపర్ 1 : ఒక‌టో తరగతి నుంచి ఐదో తరగతి (ప్రైమ‌రీ) వరకు బోధించాల‌నుకున్న‌ అభ్యర్థుల కోసం. ...
AAP vs Congress | కాంగ్రెస్‌, ఆప్ మ‌ధ్య పోలిటిక‌ల్ వార్‌.. ఇండియా కూట‌మిలో క‌ల‌క‌లం
National

AAP vs Congress | కాంగ్రెస్‌, ఆప్ మ‌ధ్య పోలిటిక‌ల్ వార్‌.. ఇండియా కూట‌మిలో క‌ల‌క‌లం

AAP vs Congress | ఇండియా కూటమిలోని కాంగ్రెస్ (Congress), ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. రెండు పార్టీల మ‌ధ్య ఇప్ప‌టికే కోల్ఢ్‌వార్ ఉండ‌గా కాంగ్రెస్ నేత అజ‌య్ మాకెన్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా అగ్గి రాజేశాయి. దీనిపై ఆమ్ ఆమ్మీ నేత‌లు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ను కూటమి నుంచి తొలగించాలని INDIA భాగస్వామ్య పార్టీలను కోరుతామని ఆప్ నేతలు హెచ్చరించారు. రెండు పార్టీల మ‌ధ్య చోటుచేసకున్న ఈ రాజ‌కీయ‌ ప‌రిణామాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఇండియా కూట‌మిలో క‌ల‌కలం రేపుతున్నాయి. దుమారం రేపిన మాకెన్ వ్యాఖ్య‌లు ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్‌పై ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ (Ajay Maken) చేసిన వ్యాఖ్య‌లు ఇండియా కూట‌మికి త‌ల‌నొప్పిగా మారాయి. అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మం పేరుతో అర‌వింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వ‌చ్చార‌ని, జ‌న్ లోక్‌పాల్ ఏర్పాటు చేయ‌డంలో ఆ...
Benefit shows | బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచడం కుదరదు..
Cinema

Benefit shows | బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచడం కుదరదు..

CM Revanth Reddy On Benefit shows | హైదరాబాద్: ప్రజల భద్రతకు సంబంధించిన ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం అలాంటి బెనిఫిట్ ఫోలకు అనుమతించబోదని, తెలుగు చిత్ర పరిశ్రమలో బెనిఫిట్ షోలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమా టికెట్లపై విధించే సెస్ ను ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని సీఎం రేవంత్‌ స్పష్టత ఇచ్చారు. కాగా ఈ సమావేశంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సినీ ప్రముఖులకు పోలీసులు చూపించార...
Hyd Metro | వేగం పుంజుకున్న మెట్రో రైలు పనులు..
State

Hyd Metro | వేగం పుంజుకున్న మెట్రో రైలు పనులు..

Hyd Metro : హైదరాబాద్ నగరం అన్ని రంగాలలో ముఖ్యంగా మెట్రో మైలు కనెక్టివిటీలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.ఈ సంవత్సరం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నగరంలోని నాలుగు మూలల నుండి చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, ఫేజ్-II ప్రాజెక్ట్‌లో హైదరాబాద్‌లోని మొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్, మదీనాగూడ సమీపంలో ఫ్లైఓవర్ కలిపి 1.6 కి.మీ.ఫేజ్-1 నుండి మూడు కారిడార్లు పనిచేస్తుండగా, కొత్త కారిడార్‌లలో శంషాబాద్-ఆర్‌జిఐఎ ఎయిర్‌పోర్ట్ కారిడార్, రాయదుర్గ్-కోకాపేట్ నియోపోలిస్, ఎంజిబిఎస్-చంద్రాయగుట్ట (ఓల్డ్ సిటీ), మియాపూర్-పటాన్‌చెరు మరియు ఎల్‌బి-నగర్ ఉన్నాయి. ఇక పార్ట్ B RGIA నుండి ప్రతిపాదిత నాల్గవ సీటీ (స్కిల్స్ యూనివర్శిటీ) విస్తరణకు దోహదపడుతుంది , ఇది ఆరవ కారిడార్‌గా ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ వెంచర్, దీని వ్యయంలో రాష్ట్రం 3...
error: Content is protected !!