Sarkar Live

Day: December 28, 2024

Civil Supplies | రవాణా కుంభకోణం..
Special Stories

Civil Supplies | రవాణా కుంభకోణం..

లారీలు పెట్టింది లేదు.. ధాన్యం తరలించేది అస్సలు ఉండదు.. కొన్నేళ్ళుగా ప్రభుత్వాన్ని మోసం చేసిన ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ లకు క్వింటాలు కు ప్రభుత్వం ఇచ్చేది 32 రూపాయలు రైతుకు కాంట్రాక్టర్ చెల్లించేది గరిష్టంగా 15 రూపాయలు అంతా తెలిసినా కాంట్రాక్టర్ లకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో పౌరసరఫరాల శాఖ అధికారులకే తెలియాలి. Telangana Civil Supplies Department | పౌరసరఫరాల శాఖలో రవాణా పేరుతో కొన్ని సంవత్సరాలుగా భారీ అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం రవాణా చేసేందుకు టెండర్ లు దక్కించుకుంటున్న సదరు కాంట్రాక్టర్ లు ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలిసింది.కొందరు కాంట్రాక్టర్ లు అయితే లారీలు పెట్టకుండానే ధాన్యం తరలించినట్లు రికార్డులు చూపి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము కొట్టేసినట్లు సమాచారం.సదరు కాంట్రాక్టర్ లకు పౌరసరఫరాల...
South Central Railway | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్ల‌ పొడింగింపు
State

South Central Railway | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్ల‌ పొడింగింపు

South Central Railway | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. జనవరి 31 నుంచి మార్చి 28 వరకు, రైలు నెం. 07191 కాచిగూడ - మదురై సోమవారాల్లో రైలు స‌ర్వీసుల‌ను జనవరి 27 నుంచి మార్చి 31 మధ్య పొడిగించిది.రైలు నంబర్ 07192 మధురై - కాచిగూడ బుధవారం సర్వీసుతో జనవరి 29 నుంచి ఏప్రిల్ 2వ వ‌ర‌కు నుండి పొడిగించబడింది. రైలు నెం.7436 నాగర్‌కోయిల్ - కాచిగూడ ఆదివారాలలో సర్వీసును జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య, రైలు నెం. 07481 తిరుపతి - మధ్య పొడిగించింది. ఆదివారాల్లో సికింద్రాబాద్ జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య రైలు అందుబాటులో ఉండ‌నుంది.నెం.07482 సికింద్రాబాద్ - తిరుపతి సోమవారాల్లో స‌ర్వీస్‌ల‌ను జనవరి 27 మరియు మార్చి 31 మధ్య పొడిగించింది. ట్రైన్ నెం. 07445 కాకినాడ టౌన్- లింగంపల్లికి సోమ, ...
error: Content is protected !!