Sarkar Live

Day: January 12, 2025

Hanuman : బాక్సాఫీస్ ని షేక్ చేసిన హను-మాన్ కి ఏడాది…
Cinema

Hanuman : బాక్సాఫీస్ ని షేక్ చేసిన హను-మాన్ కి ఏడాది…

Hanuman Movie : మొదటి నుంచి కూడా వైవిద్యమైన కథలను ఎంచుకొని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). మొదటి సినిమా 'అ'తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తర్వాత వచ్చిన కల్కి, జాంబిరెడ్డి, అద్భుతం, సినిమాలతో మిగతా డైరెక్టర్ల కంటే డిఫరెంట్ జానర్లో ఆలోచించి హిట్టుకొట్టారు. ఇక గతేడాది తేజ సజ్జ (Teja Sajja) హీరోగా హనుమాన్ (Hanuman)అనే సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తక్కువ బడ్జెట్ లోనే తీసిన ఈ మూవీ దాదాపు 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఈ మూవీ విడుదలై ఏడాది అయిన సందర్భంగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. తన చేతిపై గదతో ఉన్న టాటూ వేయించుకొని హనుమాన్ సినిమాలో నటించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ ఏడాది పెద్ద సినిమా హీరోల కంటే ఈయన తీసిన మూవీ పెద్ద హిట్ కావడంతో ప్రశాంత్ వర్మ పెద్ద డైరెక్టర్ల లి...
Ponguleti Srinivas Reddy :  మంత్రి పొంగులేటికి తప్పిన ముప్పు…
State

Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటికి తప్పిన ముప్పు…

Ponguleti Srinivas Reddy : సంక్రాంతి పండుగ పూట తెలంగాణ‌ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండ‌గా ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్క‌సారిగా పేలిపోయాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద జ‌రిగింది. అయితే కారు డ్రైవర్ ఆ క్ష‌ణంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కాగా టైర్లు పేలిపోవడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. అయితే డ్రైవ‌ర్ ప‌రస్థితిని అదుపులోకి తేవ‌డంతో మంత్రితో పాటుగా కారులో ఉన్న ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయ‌న అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమయంలో కారులో మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజ...
INS Vagsheer :  భార‌తీయ నావికాద‌ళం మ‌రో ఆవిష్క‌ర‌ణ‌.. కొత్త‌గా అద్భుత స‌బ్‌మెరైన్
Trending

INS Vagsheer : భార‌తీయ నావికాద‌ళం మ‌రో ఆవిష్క‌ర‌ణ‌.. కొత్త‌గా అద్భుత స‌బ్‌మెరైన్

INS Vagsheer : భారతీయ నావికా దళం (Indian Navy) మ‌రో అద్భుతాన్ని సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat), మేక్ ఇన్ ఇండియా (Make in India) కార్యక్రమాల్లో భాగంగా త‌న ఆరో స్కార్పిన్ స‌బ్‌మెరైన్ (Scorpene submarine)ను త‌యారు చేసింది. ఐఎన్ఎస్ వాగ్షీర్ (INS Vagsheer) పేరుతో ఈ హంట‌ర్ కిల్ల‌ర్‌ను ఆవిష్క‌రిస్తోంది. ఇప్ప‌టికే గ‌త ఏడాది మే 18న సముద్రంలో ఇది ప‌రీక్ష‌ను పూర్తి చేసుకుంది. ఆధునిక సాంకేతికతతో స‌బ్‌మెరైన్‌ ఈ సబ్‌మెరైన్‌లో ఉన్న అత్యధిక ఆటోమేషన్‌ స్థాయి, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IPMS), కంపాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS) వంటి ఆధునిక సాంకేతికతలతో ప్రగతిశీలంగా రూపొందించబడింది. ఇది వివిధ పరికరాలు, సిస్టమ్‌లు, సెన్సార్లను ఒక ఆహ్లాదకరమైన ప్లాట్‌ఫార్మ్‌లో అనుసంధానమైందిఇ. INS Vagsheer : వాగ్షీర్‌లో ఆధునిక ఫీచర్లు.. ప్రత్యేక‌త‌లు ఈ సబ్‌మెరైన్‌ శత్రువుపై...
Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..
National

Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..

Maha Kumbh Mela 2025 : ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj)లో జ‌రిగే మ‌హా కుంభామేళా ప్రారంభానికి సిద్ధ‌మైంది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ధార్మిక‌ స‌మ్మేళ‌నమైన ఈ మహా కుంభామేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. గంగా, జుమునా, స‌ర‌స్వ‌తి న‌దుల సంగ‌మం వ‌ద్ద ఆధ్యాత్మిక మహా వేడుక ప్రారంభం కానుంది. యావత్ ప్ర‌పంచ‌మే అబ్బుర ప‌డేలా.. మ‌హా కుంభామేళా రేప‌టి (జ‌న‌వ‌రి 13) నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు కొన‌సాగనుంది. అశేష భ‌క్త జ‌న‌వాహిని మ‌ధ్య యావ‌త్ ప్ర‌పంచ‌మే అబ్బురప‌డేలా అత్యంత వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఈ ఆధ్మాత్మిక స‌మ్మేళ‌నంలో దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పాల్లొన‌నున్నారు. పెర‌గ‌నున్న జీడీపీ మ‌హా కుంభామేళా భార‌తీయ ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రేరణ ఇవ్వ‌లగ‌ల‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌న దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుప‌డి, జీడీపీ 1 % కి పైగా పెరుగుతు...
Smart Phone: ఎక్కువ సేపు రీల్స్ చూస్తున్నారా.. బీ కేర్‌!
Technology

Smart Phone: ఎక్కువ సేపు రీల్స్ చూస్తున్నారా.. బీ కేర్‌!

Smart Phone : నిరంత‌రంగా యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు (YouTube Shorts), ఇస్టాగ్రామ్‌లో రీల్స్ (Insta Reels) చూస్తున్నారా? అయితే.. అల‌ర్ట్‌గా ఉండాల్సిందే. చిన్న వీడియోలు వీక్షిస్తూ కాల‌క్షేపం చేసేవారిలో అధిక ర‌క్త‌పోటు (హైబీపీ) స‌మ‌స్య రావ‌చ్చ‌ని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా యువ‌త‌, మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌వారు దీని బారిన ప‌డొచ్చ‌ని హెచ్చరిస్తున్నారు. నిరంత‌రంగా షార్ట్ వీడియోలు, రీల్స్ (Reels) చూసే వారిలో హైబీపీ(High BP) అనే స‌మ‌స్య పెరుగుతోంద‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. అధ్య‌య‌నం ఏం చెబుతోందంటే… చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీ (HB Medical University) కి చెందిన ఫస్ట్ హాస్పిటల్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కంటిన్యూగా చిన్న వీడియోలు చూడ్డం అన‌ర్థ‌దాయ‌మ‌ని ఇందులో వెల్ల‌డైంది. 4,318 మంది యువకులు, మధ్యవయస్కుల‌పై అధ్య‌య‌నం చేయ‌గా ఈ షాకింగ్ ఫ‌లితాలు వ‌చ్చాయి. నిద్రకు ముందు చిన్న వీడియో...
error: Content is protected !!