Sarkar Live

Day: January 13, 2025

‌Turmeric Board : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..  నిజామాబాద్ లో పసుపుబోర్డు..
State

‌Turmeric Board : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. నిజామాబాద్ లో పసుపుబోర్డు..

Turmeric Board : సంక్రాంతి పండుగ వేళ కేంద్రంలోని మోదీ (PM Modi) ప్ర‌భుత్వం ‌తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఆశ‌గా ఎదురుచూస్తున్న ప‌సుపు బోర్డుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నిజామాబాద్‌ ‌కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం (Central Government) అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర స‌హాయ‌ మంత్రి, క‌రీంన‌గ‌ర్‌ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన ‌ప్రయత్నం ఫలించింది. గతంలో స్పెసెస్‌ ‌బోర్డు (spices board) ఏర్పాటు చేయగా, ప్రత్యేకించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ‌తెర‌పైకి వ‌చ్చింది. ప‌సుపు బోర్డుతో తెలంగాణలో పసుపు రైతుల క్రయవిక్రయాలు, ప్రాసెసింగ్‌కు మరింత ప్రోత్సాహం లభించనుంది. నిజామాబాద్‌ (Nizamabad) లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించ‌ను...
Scarlet fever | హైద‌రాబాద్ పిల్ల‌ల్లో వైర‌ల్ జ్వ‌రాలు.. పెరుగుతున్న కేసులు
State

Scarlet fever | హైద‌రాబాద్ పిల్ల‌ల్లో వైర‌ల్ జ్వ‌రాలు.. పెరుగుతున్న కేసులు

Scarlet fever : సీజ‌న‌ల్ వ్యాధులు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కొత్తేమీ కాదు. ఏ కాల‌మైనా ఏదో ఒక రుగ్మ‌త‌తో బాధ‌ప‌డటం ఇక్క‌డ ప‌రిపాటి. ప్ర‌స్తుతం శీతాకాలంలోనూ అలాంటివే చ‌విచూడాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా ఈ వింట‌ర్‌లోనూ వైర‌ల్ ఫీవ‌ర్స్ ప్ర‌బ‌లుతున్నాయి. ముఖ్యంగా ఓ విష‌జ్వ‌రం హైద‌రాబాద్ (Hyderabad) మ‌హాన‌గ‌రంలో వ్యాపిస్తోంది. Scarlet fever ఏమిటంటే.. ప్రస్తుత శీతాకాలంలో ఇతర వైరల్ జ్వరాలతో పాటు స్కార్లెట్ ఫీవర్ కేసులు తెలంగాణ‌లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ఇవి ఎక్కువ న‌మోద‌వుతున్నాయి. 5 నుంచి 15 ఏళ్ల వ‌య‌సు ఉన్న పిల్ల‌లు దీని బారిన ప‌డుతున్నార‌ని వైద్య నిపుణులు క‌నుగొన్నారు. ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (Bacterial Infection) వ‌ల్ల ఈ స్కార్లెట్ ఫీవ‌ర్ సంభ‌విస్తుంది. స్కార్లెట్ ఫీవర్ ల‌క్ష‌ణాలు కొన్ని రోజులుగా పిల్లల్లో స్కార్లెట్ ఫీవర్ (Scarlet fever) కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని అంట...
Vande Bharat Express : సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామ‌ర్థ్యం పెంపు
State

Vande Bharat Express : సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామ‌ర్థ్యం పెంపు

Vande Bharat Express : సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్ర‌యాణికుల నుంచి వ‌స్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని భార‌తీయ రైల్వే (Indian Railways) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకుఈ రైలుకు అదనపు కోచ్‌లను జోడించ‌నుంది. జనవరి 13, 2025 నుంచి అందుబాటులోకి వ‌చ్చాయి. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణీకుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. కాగా ప్ర‌స్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొదట 8 కోచ్‌లతో 530 మంది ప్ర‌యాణించే వీలు ఉంది. అయితే ఇపుడు 16 కోచ్‌లతో 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ విష‌యాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు X లో పేర్కొన్నారు. "2024 మార్చి 12న ప్రధాన మంత్రి ఫ్లాగ్-ఆఫ్ చేసిన సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫుల్ ఆక్యూపెన్సీతో న‌డుస్తోంది. 8 కోచ్‌లతో (530 ప్యాసింజర్ కెపాసిటీ) న...
error: Content is protected !!