Sarkar Live

Day: January 15, 2025

South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
State

South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌కు ప్ర‌యాణికుల నుంచి అపూర్వ స్పంద‌న వ‌స్తోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతమయ్యాయి. ప్ర‌స్తుతం అవి న‌డుస్తున్న అన్ని రూట్లలో ప్ర‌యాణికుల‌తో నిండిపోతున్నాయి. అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు స్థిరంగా 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో న‌డుస్తున్నాయి. హైదరాబాద్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కనెక్టివిటీ సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ - యశ్వంతపూర్ (బెంగళూరు), సికింద్రాబాద్ - నాగ్‌పూర్ మార్గాల్లో సేవ‌లందిస్తున్నాయి.. వందే భారత్ ఆక్యుపెన్సీకి సంబంధించిన ఇటీవలి వివ‌రాల ప్రకారం.. ఈ సేవలను 143 శాతం వరకు అధిక ఆదరణ పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 100 శాతం కంటే ఎక్కువ ఆక్యు...
Indian Army Day | భారత ఆర్మీ అమ్ములపొదిలో రోబోటిక్ జాగిలాలు.. వీటి పరేడ్ చూశారా?
National

Indian Army Day | భారత ఆర్మీ అమ్ములపొదిలో రోబోటిక్ జాగిలాలు.. వీటి పరేడ్ చూశారా?

Indian Army Day : భార‌త సైనిక 77వ దినోత్స‌వం పూణెలో ఈ రోజు అత్యంత ఘ‌నంగా ప్రారంభమైంది. 1949లో ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియ‌ప్ప (Marshal Cariappa) మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులైన చారిత్ర‌క నేపథ్యంలో ప్ర‌తి ఏడాది దీన్ని నిర్వ‌హిస్తారు. సైనిక రంగంలో భార‌తదేశంలో సార్వభౌమత్వం, స్వయం సమృద్ధిని సాధించిన గుర్తింపుగా జ‌రుపుతారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు ఈ సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తారు. సైనిక దినోత్స‌వంలో రోబిటిక్ డాగ్స్‌ సైనిక దినోత్స‌వం ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా రోబోటిక్ జాగిలాలు (Robotic Dogs) నిలిచాయి. మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (MULEs)గా పిలువబడే రోబోటిక్ డాగ్స్‌ను ఈ ప‌రేడ్‌లో ప్రముఖంగా ప్రదర్శించారు. భార‌త సేన 100కు పైగా ఈ రోబోటిక్ డాగ్స్ (Robotic Dogs)ను త‌న ఆయుధ శాల‌కు చేర్చుకుంది. క్లిష్టమైన ప్రదేశాలలో మానవ సైనికులు ఎదుర్కొనే ప్రమాదాలను...
KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు
State

KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు

Hyderabad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (BRS working president KTR)కు మ‌ళ్లీ నిరశే ఎదురైంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఈ రోజు తిరస్కరించింది. త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ ఆశ్ర‌యించగా ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు ఉత్త‌ర్వుల్లో జోక్యం చేసుకోలేమ‌ని.. కేటీఆర్ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయమూర్తులు బేలా ఎం.త్రివేది (Justices Bela M Trivedi), పి.బి.వరాలే (PB Varale)తో కూడిన ధర్మాసనం దానిని తిర‌స్క‌రించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ముందుగానే తిరస్కరించన విష‌యం విదిత‌మే. హైకోర్టు (Telangana High Court) జారీ చేసిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమ‌ని పేర్కొంటూ కేటీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేస...
Justice Sujoy Paul | తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుజోయ్ పాల్‌
State

Justice Sujoy Paul | తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుజోయ్ పాల్‌

Justice Sujoy Paul : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ (Justice Sujoy Paul) నియమితుల‌య్యారు. బాంబే హైకోర్టుకు ఇటీవ‌ల బ‌దిలీ అయిన జ‌స్టిస్ అలోక్ అర‌ధ్ (Justice Alok Aradh) స్థానంలో పాల్ బాధ్య‌త‌లు చేప‌డ‌తారు. నియామ‌క ఉత్త‌ర్వులు జారీ జస్టిస్ పాల్ సీనియర్ న్యాయమూర్తి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జ‌డ్జిగా ఉన్నారు. గ‌తంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనేతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of Telangana High Court) జస్టిస్ సుజోయ్ పాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నియమించిన‌ట్టు కేంద్ర న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌స్టిస్ సుజోయ్ పాల్ నేప‌థ్యం ఇదీ… మ‌ధ్యప్ర‌దేశ్‌కు చెందిన జ‌స్టిస్ సుజోయ్ పాల్ 1964న జూన్ 21...
Game Changer box office : భారత్ లో రూ.100 కోట్లు వసూలు  చేసిన రామ్ చరణ్ సినిమా
Cinema

Game Changer box office : భారత్ లో రూ.100 కోట్లు వసూలు చేసిన రామ్ చరణ్ సినిమా

Game Changer box office Collections : మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్‌ చరణ్, లెజండ‌రీ దర్శకుడు శంకర్ నుంచి వ‌చ్చిన‌ గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరుగా రాణిస్తోంది. మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ, పొలిటికల్ థ్రిల్లర్ దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల నికర వసూలు చేసింది. సంక్రాంతికి ఈ సినిమా తన పర్సులో మరో 10 కోట్ల రూపాయలను జోడించింది. గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. . తొలిరోజు నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం, సాక్‌నిల్క్, గేమ్ ఛేంజర్ దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్ల నికర రాబట్టింది. 5వ రోజు కలెక్షన్ 4వ రోజు సంఖ్యల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఐదు రోజుల్లో, పొలిటికల్ థ్రిల్లర్ భారతదేశంలో రూ. 106.15 కోట్లు వసూలు చేసింది. Game...
error: Content is protected !!