Sarkar Live

Day: January 18, 2025

Dhruva Natchathiram : ధృవ నక్షత్రం విడుదల ఎప్పుడో..?
Cinema

Dhruva Natchathiram : ధృవ నక్షత్రం విడుదల ఎప్పుడో..?

Dhruva Natchathiram Release Date : రాఘవన్, ఘర్షణ, ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ గౌతమ్ మేనన్. ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి నటులకు ఉంటుంది. ప్రేమ కథలను చాలా హృద్యంగా తీయడంలో ఈయన దిట్ట. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు కానీ నటుడుగా మాత్రం పలు సినిమాల్లో చేసే బిజీగా మారారు. నాగచైతన్య మొదటి సినిమా ఏం మాయ చేసావే తోనే మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు సమంత ఈ మూవీ తోని వెండితెరకు పరిచయమైంది. విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే మూవీ తెరకెక్కింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించిన వాయిదా పడడం జరుగుతూ వస్తోంది. దీనిపై లేటెస్ట్గా గౌతమ్ మేనన్ మాట్లాడారు. ఈ చిత్రం విడుదల కాకపోవడం నన్ను నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేస్తుంద...
Manchu Manoj : ‘మంచు ఫ్యామిలీ’ గొడవలకు పుల్ స్టాప్ పడేనా..?
Cinema

Manchu Manoj : ‘మంచు ఫ్యామిలీ’ గొడవలకు పుల్ స్టాప్ పడేనా..?

Manchu Manoj : ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్లో స్వర్గం నరకం చిత్రంతో నటుడుగా మారారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. చాలా సినిమాల్లో విలన్ గా చేసినా ఆ తర్వాత నటుడిగా నిలదొక్కుకుని హీరోగా మారారు. కొన్ని సినిమాలు చేశాక తనే నిర్మాతగా మారి దాదాపు 75 సినిమాలను నిర్మించారు. తిరుపతిలో ఒక స్కూల్ ని స్థాపించి విజయవంతంగా నడిపించారు. ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు (Mohan Babu) అని చెబుతుంటారు. అయితే కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ లో గొడవలు తారా స్థాయికి చేరాయి. అన్ని గొడవలు సద్దుమనిగాయి అనుకున్న తరుణంలోనే మళ్లీ కొత్త వ్యవహారంతో మలుపులు తీసుకుంటుంది. మంచు మనోజ్ యూనివర్సిటీకి వచ్చి హల్చల్ చేయడం, దానిపై మోహన్ బాబు రియాక్ట్ అయి అతనిపై ఫిర్యాదు చేయడం, మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నానని చెప్పి పోలీ...
Chandra Arya : కెనడా ప్రధాని రేసులో భారతీయ సంతతికి చెందిన చంద్ర ఆర్య..
World

Chandra Arya : కెనడా ప్రధాని రేసులో భారతీయ సంతతికి చెందిన చంద్ర ఆర్య..

కెన‌డా(Canada)లో భారత సంతతికి చెందిన‌ పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య ( Chandra Arya) కెనడా ప్రధానమంత్రి పదవికి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. భారతదేశంలోని కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన చంద్ర ఆర్య, ఈ వారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్నడలో ప్రసంగించారు. తన లోతైన సాంస్కృతిక వారసత్వాన్ని. తన మూలాలను మ‌ర్చిపోకుండా క‌న్న‌డ‌లో మాట్లాడారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పదవీవిరమణ నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే అతని ప్రకటన వచ్చింది, అయితే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు. కర్ణాటక (Karnataka) లోని ధార్వాడ్‌ (Dharwad) లో ఎంబీఏ పూర్తి చేసిన చంద్ర ఆర్య కొత్త అవకాశాల కోసం కెనడా వెళ్లారు. కొన్ని సంవత్సరాలుగా అతను కెనడియన్ రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదుగుతూ వచ్చారు. నేపియన్ నుంచి ఆయ‌న‌ పార్లమెంటు సభ్యుడిగా ప...
JEE Main Admit Card 2025 | జేఈఈ అడ్మిట్ కార్డ్.. బిగ్ అప్‌డేట్‌
Career

JEE Main Admit Card 2025 | జేఈఈ అడ్మిట్ కార్డ్.. బిగ్ అప్‌డేట్‌

JEE Main Admit Card 2025 : జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు జతీయ పరీక్షా సంస్థ (NTA) సన్న‌ద్ధ‌మైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వంటి కీలక సమాచారం ఉంటుంది. ముఖ్యమైన తేదీలు సెషన్ 1 అడ్మిట్ కార్డ్ విడుదల : పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా సెషన్ 2 అడ్మిట్ కార్డ్ విడుదల : పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా సెషన్ 1 పరీక్ష తేదీలు: 2025 జనవరి 22 నుంచి 30 వరకు సెషన్ 2 పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్ 1 నుంచి 8 వరకు JEE Main Admit Card 2025 : అడ్మిట్ కార్డ్‌లో ఉండే సమాచారం అడ్మిట్ కార్...
Orvakal Mobility Valley : ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ పార్క్‌.. భారీ ప్రణాళికల‌తో ముంద‌డుగు
State

Orvakal Mobility Valley : ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ పార్క్‌.. భారీ ప్రణాళికల‌తో ముంద‌డుగు

Amravati : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎల‌క్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధికి ముంద‌డుగు ప‌డింది. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) పేరుతో ఓ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. క‌ర్నూలు జిల్లాలో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని స్థాపించ‌నుండ‌గా చంద్ర‌బాబు స‌ర్కారు అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 1,200 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 1,800 కోట్ల పెట్టుబడితో ఈ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ పార్క్ (Electric vehicle park) ఏర్పాటు కానుంది. ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం ఏమిటంటే.. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ ( Karnool Orvakal Mobility Valley) లో విద్యుత్ వాహన పరిశ్రమల‌కు అవసరమైన అన్ని సౌక‌ర్యాల‌ను కల్పించ‌నున్నారు. ఈ ఈవీ ( (EV) పార్క్‌లో సాంకేతిక పరిశోధన (R&D) కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబోరేటరీలు, ప్రముఖ తయ...
error: Content is protected !!