Sarkar Live

Day: January 19, 2025

Prayagraj Kumbh Mela : కుంభ‌మేళాలో సిలిండ‌ర్ పేలి మంట‌లు..
Crime

Prayagraj Kumbh Mela : కుంభ‌మేళాలో సిలిండ‌ర్ పేలి మంట‌లు..

Fire Accident in Prayagraj Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఉత్స‌వానికి హాజరైన ల‌క్ష‌లాది మంది జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అధికారులు హుటాహుటిన‌ స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ స‌మ్మేళ‌నమైన మహా కుంభమేళాలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడం ప్రారంభించడంతో, అనేక వాన్టేజ్ పాయింట్ల నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోందని, వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అలారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన‌ అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు, పరిస్థితిని చూసి స్థానిక అధికారులు సిబ్బంది ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. పెద్ద పెద్ద ద‌ట్ట‌మైన‌ పొగ మేఘాలు ...
Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి
State, Business

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్ (CapitaLand Group), హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు, క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ పీటీఈ సహా సీనియర్ క్యాపిటల్యాండ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. కంపెనీ CEO & ED గౌరీ శంకర్ నాగభూషణం ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా తెలంగాణలో పెట్టుబడులకు క్యాపిటాల్యాండ్ గ్రూప్ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థా...
BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్‌రెడ్డి
State

BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్‌రెడ్డి

Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ పదవిలో కొన‌సాగుతుండ‌గా ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ (Bharatiya Janata Party) అధ్య‌క్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అర‌వింద్‌, రఘునందన్ రావు, డీకే అరుణ వంటి ప్రముఖ నేత‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. BJP : ఇత‌ర పార్టీల్లా కాదు.. బీజేపీలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే విధానం ఇత‌ర పార్టీల‌కంటే భిన్నంగా ఉంటుంద‌ని కేంద్ర మంత్రి (Union Minister of Coal and Mines) కిష‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లాల అధ్యక్షుల ఎంపిక జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా పూర్తవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ తరహాలో ముందే నిర్ణయాలు తీ...
Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌
National

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న టూర్ రెండు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. నిన్న రాత్రి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న అమిత్‌షా (Amit Shah)కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేంద్ర హోం స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రితోపాటు ఇత‌ర టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ కూట‌మి నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ భేటీలు, ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపుల ప్రారంభం వంటి కార్యక్రమాలతో అమిత్ షా పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ భద్రత న‌డుమ‌ కేంద్ర హోం శాఖ మంత్రి (Minister of Home Affairs) అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసు శాఖ దాదాపు 1,200 మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్య...
TG Ration Cards : పాత రేష‌న్‌కార్డుల‌పై నో టెన్ష‌న్‌.. స్ప‌ష్ట‌త ఇచ్చిన స‌ర్కారు..
State

TG Ration Cards : పాత రేష‌న్‌కార్డుల‌పై నో టెన్ష‌న్‌.. స్ప‌ష్ట‌త ఇచ్చిన స‌ర్కారు..

Telangana Ration Cards : పాత రేషన్‌కార్డులు తీసివేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై తెలంగాణ స‌ర్కారు స్ప‌ష్ట‌త ఇచ్చింది. రేష‌న్ కార్డు తొల‌గిస్తామ‌నే అపొహలు ఏమంత్రం నమ్మొద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. .ఏ ఒక్కరి రేషన్‌కార్డు తొలగించ‌బోమ‌ని ఆయ‌న‌ హామీ ఇచ్చారు పాత రేషన్‌కార్డులు తొలగించేది లేదు.. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి కొత్త‌ రేషన్‌కార్డులు (Ration Cards) జారీ చేస్తామ‌ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) భ‌రోసా ఇచ్చారు. కొత్త రేషన్‌కార్డుల కోసం ప‌ది సంవ‌త్స‌రాలుగా పేదలు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నార‌ని త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అంద‌రి కోరిక నెరవేరబోతోందని తెలిపారు. కులగణనలో నమోదు చేసుకున్న సమగ్ర వివరాల ఆధారంగానే రేషన్‌కార్డులను జారీ చేస్తామ‌ని పేర్కొన్నారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా ఎలాంటి అనుమానాలు, ఆందోళనలు పెట్టుక...
error: Content is protected !!