Sarkar Live

Day: January 21, 2025

Ram Charan | రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే…?
Cinema

Ram Charan | రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janvi Kapur)జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchi babu) దర్శకుడుగా రూపొందుతున్న మూవీ కి టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు దర్శకుడి గా మారి వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన మూవీని తెరకెక్కించారు. మొదటి మూవీతోనే సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ వచ్చి 4 సంవత్సరాలు అయినా రామ్ చరణ్ తో మూవీ చేయడానికి వెయిట్ చేశాడు. రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో మూవీ గేమ్ చెంజర్ అయిపోయాక ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యాడు. గేమ్ చేంజర్ బడ్జెట్ 450 కోట్లు పెట్టిన వసూళ్లు మాత్రం 200 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కొందరు ఆడియన్స్ ఈ మూవీని డిజాస్టర్ అని తేల్చేశారు. కొందరు అభిమానులు మాత్రం మూవీ బాగుందని దీనికంటే డాకు ...
Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!
National

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు (Chhattisgarh -Odisha border)లో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పులు జనవరి 19 రాత్రి నుంచి ప్రారంభమై రెండు రోజుల‌పాటు కొన‌సాగాయి. మావోయిస్టులు (Maoists) ఉన్నార‌నే స‌మాచారాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా అందుకున్న భ‌ద్ర‌తా ద‌ళాలు ఈ ఆప‌రేష‌న్‌ను ప్రారంభించాయి. ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కోబ్రా దళాలు, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) కలిసి అమలు చేశాయి. మృతుల్లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు ఎన్‌కౌంట‌ర్‌ (Chhattisgarh Encounter )లో హతమైన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళ‌లు కూడా ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు జైరాం అలియాస్ చల‌ప‌తి కూడా ఉన్న‌ట్టు గారియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేచా తెలిపారు. అత‌డిపై రూ. 1 కోటి రివార్డు ఉంద‌ని చెప్పారు. మిగతా మృతుల వివరాలను ఇంకా...
Fake Currency : హుండీలో భారీగా న‌కిలీ నోట్లు.. ఆల‌య క‌మిటీ షాక్‌
State

Fake Currency : హుండీలో భారీగా న‌కిలీ నోట్లు.. ఆల‌య క‌మిటీ షాక్‌

Fake Currency in Hundi : ఓ భ‌క్తుడు అతి తెలివిని ప్ర‌ద‌ర్శించాడు. హుండీలో న‌కిలీ కరెన్సీ నోట్లు వేసి మొక్కులు తీర్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) గాంధారి మండ‌లం (Gandhari mandal)లో ఈ ఘ‌టన చోటుచేసుకుంది. చాద్మ‌ల్ తండా ( Chadmal Thanda)లోని ల‌చ్చ‌మ్మ ఆల‌యంలో సంక్రాంతి వేడుక‌ల అనంత‌రం హుండీల‌ను తెరిచి భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లు లెక్కిస్తుండ‌గా ఇది వెలుగులోకి వ‌చ్చింది. హుండీలో రూ. 500 న‌కిలీ నోట్ల (Fake Currency)ను ఆల‌య క‌మిటీ స‌భ్యులు క‌నుగొన్నారు. వీటిని లెక్కిస్తే రూ. కోటి ఉన్న‌ట్లు తేలింది. డ‌బ్బులు లెక్కిస్తుండ‌గా… గ్రామస్థులకు ల‌చ్చ‌మ్మ ఆలయ కమిటీ తక్కువ వడ్డీతో రుణాలు అందించే సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ ప్రదేశంలో భక్తులు భక్తిపూర్వకంగా భారీగా విరాళాలు అందజేస్తారు. ఎప్ప‌టిలాగే ఆలయ హుండీ నుంచి సేకరించిన డబ్బును గ్రామస్థుల‌కు రుణంగా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ప‌లువుర...
Richest Beggar : ఈ బిచ్చగాడి లెవలే వేరు..
State

Richest Beggar : ఈ బిచ్చగాడి లెవలే వేరు..

Richest Beggar : జీవితంలో బాగుప‌డాలంటే క‌ష్ట‌ప‌డాలి. రెక్క‌లు ముక్క‌లు చేసుకుంటేనే స‌గ‌టు జీవి (Common man) బ‌తుకుబండిని లాగ గ‌ల‌డు. చెమ‌టోడ్చితేనే వ్య‌క్తిగ‌త‌, కుటుంబ అవ‌స‌రాలు తీరుతాయి. విలాస జీవితం గ‌డ‌పాలంటే నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించాలి. పెద్ద‌లు మ‌న‌కు చెప్పింది ఇదే క‌దా..! అయితే.. ఇదంతా వేస్టు ముచ్చ‌ట అంటున్నారు బిచ్చ‌గాళ్లు. జీవితం (Life) సాఫీగా సాగాలంటే యాచ‌కమే మార్గ‌మ‌ని అంటున్నారు. ముఖ్యంగా దేవాల‌యాలు, మ‌సీదులు, ద‌ర్గాల వ‌ద్ద భిక్షాట‌త‌న చేస్తే ఎక్కువ డ‌బ్బులు సంపాదించొచ్చ‌ని నిరూపిస్తున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) లోని అజ్మీర్ ద‌ర్గా వ‌ద్ద ఇలాంటి దృశ్యాలే క‌నిపిస్తున్నాయి. ఓ బిచ్చ‌గాడు (Richest Beggar) ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్ వాడ‌టం ఇంటర్నెట్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బిచ్చ‌మెత్తుకొనే కొన్నా.. షేక్ అనే దివ్యాంగుడైన వ్య‌క్తి అజ్మీర్ ద‌ర్గా (Ajmer Dargah...
Aarogyasri Shceme | ఆరోగ్యశ్రీ సేవలకు లైన్ క్లియర్.. ..
State

Aarogyasri Shceme | ఆరోగ్యశ్రీ సేవలకు లైన్ క్లియర్.. ..

Telangana Aarogyasri Shceme : ఆరోగ్యశ్రీ సేవలు మరోమారు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ వైద్య సేవలు మ‌ళ్లీ కొన‌సాగుతాయ‌ని తెలంగాణ‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) వెల్ల‌డించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ‌నరసింహతో నిన్న జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మయ్యాయ‌ని, దీంతో నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్య‌శ్రీ సేవ‌లు పున‌రుద్ధ‌ర‌ణ అవుతాయ‌ని వివ‌రించింది. మంత్రి హామీతో నిన్న‌ రాత్రి 10 గంటల నుంచే ఆరోగ్యశ్రీతోపాటు ఈహెచ్ఎస్, జేహెచ్‌ఎస్ సేవ‌ల‌ను యథావిధిగా అందిస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం (TANHA) అధ్యక్షుడు డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు. పెండింగ్‌ బకాయుల చెల్లింపుపై మంత్రి దామోదర స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఐదారు నెల‌ల్లో బకాయిలు చెల్లిస్తామని మంత్రి చెప్పారని పేర్కొన్నారు. Aarogyasri Shceme : ఆరోగ్యశ్రీ బిల్లులపై స‌మ్మె.. చ‌ర్చ‌లు స‌ఫ‌లం ఆరోగ్యశ్రీ బిల్లులు ...
error: Content is protected !!