Sarkar Live

Day: January 22, 2025

Youth Congress : ర‌ణ‌రంగంగా మారిన గాంధీభవన్‌.. ఒకరినొకరు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..
State

Youth Congress : ర‌ణ‌రంగంగా మారిన గాంధీభవన్‌.. ఒకరినొకరు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..

Gandhi Bhavan : హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు (Youth Congress Leaders) ఒకరినొకరు పరుషపదజాలంతో తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘటనలో ప‌లువురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన‌వ వీడియోలు సోష‌ల్‌మీడియాలో ఇపుడు వైర‌ల్‌గా మారాయి. కొంద‌రు నాయ‌కులు కలిసి ఓ వ్యక్తిని కొడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బుధ‌వారం గాంధీ భవ‌న్‌లో యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వ‌హించారు. అయితే ఈ సమావేశం ప్రారంభమైన కాసేపటికి గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. యూత్ కాంగ్రెస్ నాయ‌కులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత ఇరు పక్షాలు ప‌ర‌స్ప‌రం దూష‌ణ‌లు, దాడుల‌కు దిగారు. పార్టీలో పదవుల కోసం ఇరువర్గాల నేతలు కొట్టుకున్న‌ట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి వొచ్చిన వారికి పదవులు ఎలా కేటాయిస్తారంటూ కొత్తగూడెం జిల్లాల‌కు చెందిన యూత్‌ కాంగ్రెస్ నాయ‌కులు ఆందోళన చేపట్టారు. సుదీర్ఘ‌కాలం నుం...
IT Raids : ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు.. టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు
Cinema

IT Raids : ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు.. టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు

IT Raids in Hyderabad : పుష్ప 2 ద‌ర్శ‌కుడు సుకుమార్ (Pushpa 2 director Sukumar) ఇంటి‌పై జరుగుతున్న ఐటీ దాడులు (IT raids) టాలీవుడ్‌లో ప్ర‌కంప‌నలు సృష్టిస్తున్నాయి. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ రికార్డులు సృష్టించిన స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఐటీ అధికారుల పరిశీలన‌లో ఉన్నారు. వసూళ్లకు తగ్గట్టుగా పన్నులు (Income Tax) చెల్లించలేదనే ఆరోపణలతో ఐటీ అధికారులు దాడులను ప్రారంభించారు. పుష్ప 2 విజయం - ఐటీ డేగ క‌న్ను సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా ఊహించ‌ని రీతిలో హిట్ అయ్యింది. థియేటర్లు కిటకిటలాడాయి. అయితే.. ఈ భారీ వసూళ్లలో పన్నులు చెల్లింపులపై అనుమానాలు ఉన్నాయని ఐటీ అధికారులు అంటున్నారు. సినిమా ఆదాయం, బ్యాంక్ లావాదేవీలతో పాటు ఇతర ఆర్థిక వివరాలను సేకరించేందుకు సుకుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌పై కూడా..IT Raids పుష్ప 2‌‌ను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ (Mythri...
RRB recruitment 2025 | రైల్వేలో 32,438 గ్రూప్ డీ పోస్టులు.. నోటిఫికేష‌న్ వివరాలు ఇవే..
Career

RRB recruitment 2025 | రైల్వేలో 32,438 గ్రూప్ డీ పోస్టులు.. నోటిఫికేష‌న్ వివరాలు ఇవే..

RRB recruitment 2025 : భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRBs) కొత్త‌గా మ‌రో నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ్రూప్-డీ ( Level 1 of 7th CPC Pay Matrix) ఉద్యోగాల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. దేశవ్యాప్తంగా 32,438 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. అభ్య‌ర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా 2025 నుంచి జ‌న‌వ‌రి 23 నుంచి 2025 ఫిబ్రవరి 23 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. RRB recruitment 2025 .. కావాల్సిన అర్హతలు వయోపరిమితి: అభ్యర్థుల వయసు 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. 2. విద్యార్హత: కనీసం ప‌దో తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ సర్టిఫికేట్ క‌లిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు… రీఫండ్ విధానం పరీక్షా ఫీజు: సాధారణ, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500 కాగా పరీక్షకు హాజరైన తర్వాత బ్యాంకు చార్జీల‌ను మిన‌హాయించి రూ. 400 రీఫండ్ చేస్తారు. SC/ST, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఎగ్జ్-సర్వీస్‌మెన్, మైనార...
HCLTech : హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ విస్త‌ర‌ణ‌.. కొత్త‌గా 5,000 ఉద్యోగాలు
State

HCLTech : హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ విస్త‌ర‌ణ‌.. కొత్త‌గా 5,000 ఉద్యోగాలు

అంత‌ర్జాతీయ స్థాయి టెక్నాలజీ సంస్థ HCLTech హైదరాబాద్‌లో తన ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలో 5,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ టెక్ దిగ్గజ సంస్థ సిద్ధమవుతోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశంలో HCLTech సంస్థ ఈ కీల‌క ప్రకటనను చేసింది. HCLTech కీల‌క ప్ర‌క‌ట‌న‌ దావోస్‌లో భాగంగా HCLTech సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి. విజయకుమార్ (C Vijayakumar)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి డి. శ్రీధర్ బాబు స‌మావేశ‌మ‌య్యారు. వీరి భేటీలో ఈ అంశంపై చ‌ర్చ‌లు జ‌రిగాయి. అనంత‌రం ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశంలో HCLTech సంస్థ ఈ కీల‌క ప్రకటనను చేసింది. హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయ‌నున...
KCR : కేసీఆర్ ఎక్కడ..?
Special Stories

KCR : కేసీఆర్ ఎక్కడ..?

యావత్ తెలంగాణ ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్న? కేసిఆర్ బయటికొస్తే పూర్వవైభవం అంటున్న గులాబీ కేడర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నారంటున్న కాంగ్రెస్.. వ్యూహాలు రచిస్తున్నారా… జీర్ణించుకోలేకనే బయటకు రావట్లేదా? Telangana : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది.. ఆమరణ దీక్షతో చావు దాకా వెళ్లి.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన అపర చాణక్యుడు కేసీఆర్ (KCR ) కొంత కాలంగా ఎందుకు కనిపించడం లేదు..? దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ ఏది మాట్లాడినా సంచలనమే, ఆయన మాట్లాడక‌పోవ‌డ‌మూ ఇప్పుడ సంచ‌ల‌న‌మే.. ఆయన మౌనమే ఓ భారీ వ్యూహాన్ని త‌లపిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణలో రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంటే.. ఆయన ఎందుకు మిన్న‌కుండిపోతున్నారు? తెలంగాణ జాతి పిత‌గా పేరొందిన వ్యక్తి.. ఇప్పుడెందుకిలా మౌనమునిగా మారిపోయారు. బీఆర్‌ఎస్‌ (BRS Party) అధినేత కేసీఆర్‌ (KCR) గురించి.. పార్టీ వర్గాల్ల...
error: Content is protected !!